Home » Author »veegam team
సూరత్లో రూ. 5.44 లక్షల నకిలీ నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాజస్థాన్ నుంచి గుజరాత్లోని సూరత్కు తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పూణే పోలీసులు అరెస్టు చేశారు.
అమరావతి రాజధాని గ్రామాల్లో పోలీసులు భారీగా మోహరించారు. మూడు రాజధానులు ప్రకటను వ్యతిరేకిస్తూ రైతులు..మహిళలు..విద్యార్థులు..ప్రజాసంఘాలు ఆందోళనలు కొనసాగిస్తున్నా క్రమంలో ఆయా ప్రాంతాలలో ప్రభుత్వం పోలీసుల్ని భారీగా మోహరించింది. అమరాతి ప్�
తిరుపతిలో రౌడీ షీటర్ హత్య తీవ్ర కలకలకం రేపింది. నిన్న రాత్రి రౌడీషీటర్ మురళిని గుర్తు తెలియన వ్యక్తలు హత్య చేశారు.
ఏపీ రాజధాని అమరావతికి శంకుస్థాపన చేసిన చోటే మా సమాధులు కట్టండి అంటూ మహిళలు ఆందోళన చేపట్టారు. ఏపికి మూడు రాజధానులు అంటూ సీఎం జగన్ ప్రకటించటం..సీఎన్ రావు కమిటికి దానికి సంబంధించని రిపోర్ట్ కూడా ఇవ్వటంతో అమరావతి ప్రాంతంలోని రైతులు తీవ్ర ఆగ్రహ�
ఒక పొలంలో తల్లి పక్షి గుడ్లు పెట్టింది. ఆ గుడ్లకు ప్రమాదం ఏర్పడింది. వాటిని కాపాడుకోవడానికి తన ప్రాణాలను పణంగా పెట్టింది ఆ తల్లిపక్షి. పొలంలోని పక్షి గుడ్లను గమనించిన ఓ రైతు ఓ ట్రాక్టర్ ను నడుపుకుంటూ వచ్చాడు. ఆ ట్రాక్టర్ వెనుక మరో యంత్రాన్ని
పౌరసత్వ సవరణ చట్టం, ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా ఎంఐఎం MP అసదుద్దీన్ ఒవైసీ శనివారం (డిసెంబర్ 21) భారీ బహిరంగ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఒవైసీ మాట్లాడుతూ..దేశానికి స్వాతంత్రం వచ్చిన 70 ఏళ్ల తరువాత మనం భారతీయులమని నిరూపించుకోవాల్సిన పరిస్థితి
హైదరాబాద్ బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ముగ్గురు పిల్లల అదృశ్యం తీవ్ర కలకలం రేపుతోంది. స్కూల్కి వెళ్లిన పిల్లలు తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
కామారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జేబులో సెల్ ఫోన్ పేలి ఓ వ్యక్తి మృతి చెందాడు.
మాజీ మంత్రి, టీడీపీ నేత అయ్యన్నపాత్రుడుపై నర్సీపట్నం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. పోలీసులను దూషించి, విధులకు ఆటకం కలిగించారంటూ ఆయనపై కేసు నమోదు చేశారు.
మల్కాజిగిరిలో దారుణం జరిగింది. భిక్షాటన చేసే వృద్దురాలిపై మద్యం మత్తులో అత్యాచారానికి యత్నించారు దుర్మార్గులు.
దేశ రాజధాని ఢిల్లీకి త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. గెలుపు కోసం పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్
హైదరాబాద్ లో ఆదివారం (డిసెంబర్ 22, 2019) రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పర్యటింనున్నారు. నగరంలో రేపు నగరంలోని పలు ప్రాంతాల్లో నగర ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
బీజేపీ ఎంపీ, టీమిండియా మాజీ క్రికెటర్, బిజెపి ఎంపీ గౌతమ్ గంభీర్కు బెదిరింపులు వస్తున్నాయి. శుక్రవారం అర్ధరాత్రి నుంచి తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ఢిల్లీ పోలీసులకు గంభీర్ ఫిర్యాదు చేశారు.
హైదరాబాద్లో ప్రయాణికుల సౌకర్యార్థం ఆధునిక డిజైన్లతో కొత్తగా 800 బస్ షెల్టర్లు నిర్మిస్తామని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ తెలిపారు.
పరిపాలన రాజధానిపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖపట్నం జిల్లా భీమిలి పరిపాలన రాజధాని అవుతుందన్నారు. భీమిలి నియోజకవర్గంలో పరిపాలన
సైనికులకు శాటిలైట్ ఫోన్లు అందుబాటులోకి రానున్నాయి. శాటిలైట్ కమ్యూనికేషన్(వీ శాట్) ఆధారంగా ఈ సౌకర్యం కల్పించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
తెలంగాణ రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. నెలకోసారి బస్సులో ప్రయాణించాల్సిందిగా కోరుతూ మంత్రి.. ప్రజా ప్రతినిధులకు లేఖ రాశారు.
బైక్ పై వెళ్లేటప్పుడు.. ఎండ లేదా వాన నుంచి రక్షణ కోసం చాలామంది గొడుగులు వాడతారు. ఇది కామన్. అయితే.. బైక్ పై వేగంగా వెళ్తూ గొడుగు తెరిస్తే చాలా ప్రమాదకరం అని పోలీసులు చెబుతున్నారు. ఎందుకు ప్రమాదమో వివరిస్తూ ఓ వీడియోను సైతం షేర్ చేశారు. ఇందులో.. బై�
ఏపీ రాజధాని అంశంపై జీఎన్ రావు కమిటీ నివేదికతో ఆందోళనకు గురైన రాజధాని ప్రాంత రైతులు బీజేపీ నేత పురంధేశ్వరిని కలిశారు. మూడు రాజధానులు వద్దు ఒకటే ముద్దు
టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వైసీపీ ఎమ్మెల్యే రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్నూలుకు హైకోర్టు రావడం పవన్ కళ్యాణ్ కు ఇష్టం లేదని అన్నారు.