Home » Author »veegam team
ఏపీలో ఉద్యోగాల కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఇది గుడ్ న్యూస్. టీచర్ పోస్టుల భర్తీపై జగన్ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇందుకోసం 2020 జనవరిలో
ఆరోగ్యం తెలంగాణ లక్ష్యంతో ప్రభుత్వం ఆరోగ్యం కేంద్రంలోనే అన్ని రకాల ఆరోగ్య సేవల్ని త్వరలోనే అందించనున్నామని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. కరీంనగర్ జిల్లాలో గంగధర పీహెచ్ సీని మంత్రి ఈటల సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట�
హైదరాబాద్ అంబర్పేట పటేల్ నగర్ లో ఎస్సై ఆత్మహత్య కలకలంరేపింది.2017 బ్యాచ్ కు చెందిన సైదులు సీసీఎస్లో ఎస్సైగా పనిచేస్తున్నారు.ఈ క్రమంలో సైదులు తన ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడడ్డారు. వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి త
ఏపీలో కొత్త మద్యం పాలసీకి తాత్కాలిక బ్రేక్ పడింది. జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త లిక్కర్ పాలసీపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త బార్లకు లాటరీ నిలిపివేస్తూ
గుర్రాలలో మేలు గుర్రాలు వేరు. ముఖ్యంగా అరేబియన్ గుర్రాలకు మంచి పేరుంది. కానీ ఈ గుర్రం అలాంటిలాంటి గుర్రం కాదు..దాని పరుగు వేగం చూస్తే..మెరుపు కూడా చిన్నబోతుందేమో అనిపిస్తుంది. దీని వేగాన్ని చూసి అశ్వ ప్రియులు సొంతం చేసుకోవాలని ఉబలాటపడతారు. క�
హైదరాబాద్ నగర పోలీసులకు పెద్ద సమస్య వచ్చి పడింది. విదేశీ నేరస్తుల కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు నేరాల్లో దొరికిపోతున్న విదేశీయులను వారి దేశాలకు
చిట్టి పొట్టి జంతువులు..వాటిని చూస్తేనే ముద్దొస్తాయి. అబ్బా ఎంత బాగున్నాయో అనిపిస్తాయి. అటువంటి అరుదైన చిట్టి జంతువులపై స్మగ్లర్ కన్ను పడింది. వాటిని స్మగ్లింగ్ చేస్తుండగా పోలీసులకు పట్టుపడ్డాడు. బ్యాంకాక్ నుంచి వచ్చి చెన్నైలో దిగిన భ�
రాజధాని అమరావతి ప్రాంత రైతులు మూడు రాజధానులను నిరసిస్తూ వినూత్న నిరసనలకు దిగారు. ఆరవరోజున రైతులు నిరసనలో భాగంగా..ఓ రైతు సంగం గుండూ గీయించుకుని..మీసం కూడా సగం గీయించుకుని నిరసన వ్యక్తం చేశాడు. మరో రైతు మొక్కలను శరీరానికి కట్టుకుని ఇదీ మా దుస్�
పాకిస్థాన్ నుండి విశాఖను రక్షించేందుకు భారతదేశ సైన్యం వుంది..కాపీ విశాఖపట్నానికి అసలు ముప్పు ప్రస్తుతం మన సీఎం జగన్నన అండ్ గ్యాంగ్ నుంచి ఉందని వీళ్ళ నుండి విశాఖను దేవుడే రక్షించాలి అంటూ టీడీపీ నేత కేశినేని నాని ట్విట్టర్ ద్వారా వైసీపీ న�
టికెట్ లేకుండా ప్రయాణం నేరం. దీనికి రూ.500 జరిమానా. ఇలాంటి హెచ్చరిక బోర్డులు ఆర్టీసీ బస్సుల్లో చూసే ఉంటారు. ఇకపై ఈ రూల్ ని మరింత పక్కాగా అమలు చేయాలని టీఎస్
అమరావతి ఎడారి అన్నారుగా..మరి ఎడారిలో తమ బాధను వెళ్లబోసుకుంటూ ఆందోళన చేపడితే తమను అడ్డుకుంటారేంటి? అని రైతులు ప్రశ్నిస్తున్నారు. రాజధాని ప్రాంతంలోని రోడ్లపై రైతులు బైఠాయించి ధర్నా చేపట్టారు. రోడ్లపై ధర్నాలు చేసేందుకు అనుమతులు లేవు..ఇక్
మరికొన్ని గంటల్లో నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. దీంతో సెలబ్రేషన్స్ కు అంతా రెడీ అవుతున్నారు. పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ నూతన ఏడాదికి
మరికొన్ని గంటల్లో నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. దీంతో సెలబ్రేషన్స్ కు అంతా రెడీ అవుతున్నారు. పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ నూతన
దేశ రాజధాని ఢిల్లీలో మరో భారీ అగ్నిప్రమాదం జరిగింది. కిరారి ప్రాంతంలోని ఓ వస్త్ర గోదాములో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 9మంది సజీవదహనం అయ్యారు. 15మందికి
దిశ హత్యాచారం కేసు నిందితుల మృతదేహాలకు నేడు(డిసెంబర్ 23,2019) రీ పోస్టుమార్టం నిర్వహించనున్నారు. ఢిల్లీ ఎయిమ్స్ ఫోరెన్సిక్ నిపుణుల ఆధ్వర్యంలో రీపోస్టుమార్టం
రాయలసీమ ప్రజల కల సాకారం కానుంది... ఎన్నో ఏళ్లుగా ఉక్కు పరిశ్రమ కోసం ఎదురు చూస్తున్న సీమ ప్రజల ఆశ నెరవేర నుంది.. కడప ఉక్కు- రాయలసీమ హక్కు అన్న
కటక్ వేదికగా వెస్టిండీస్ తో జరిగిన డిసైడర్ మ్యాచ్ లో టీమిండియా ఘన విజయం సాధించింది. విండీస్ విధించిన భారీ స్కోర్ ను కోహ్లి సేన చేజ్ చేసింది. వికెట్ల తేడాతో విండీస్ పై గ్రాండ్
కరీంనగర్లో భర్తను చంపేందుకు భార్య ప్రయత్నించింది. ఇద్దరు ప్రియుళ్లతో కలిసి భర్తను హత్య చేసేందుకు కుట్ర చేసింది. అయితే బాధితుడు హత్యా యత్నం నుంచి తప్పించుకుని
జపనీస్ ఆర్టిస్ట్ మోజూ ఇప్పుడు వరల్డ్ ఫేమస్ ఆర్టిస్ట్ అయ్యాడు. అతడి టాలెంట్ కు జనాలు నీరాజనం పడుతున్నారు. ఏం టాలెంట్ గురూ అని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.
ఇప్పటికే అనేక రికార్డులు క్రియేట్ చేసిన టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మ.. తన ఖాతాలో మరో రికార్డ్ వేసుకున్నాడు. వన్డేల్లో 22 ఏళ్ల రికార్డ్ ను బ్రేక్ చేశాడు. ఒక ఏడాదిలో