Home » Author »veegam team
రాజధాని అమరావతి ప్రాంత రైతులు చేస్తున్న ధర్నాపై ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు మండిపడ్డారు. రైతులు చేస్తున్న ఆందోళన ఉద్యమం అంతా బోగస్ అనీ..వారి ఆందోళనల్ని పట్టించుకోవాల్సి పనిలేదని అన్నారు. అమరావతి గ్రామాల్లో చేస్తున్న ఉద్యమం అంతా నాట
మూడు రాజధాలను విషయంలో జోక్యం చేసుకోండి అంటూ ప్రధాని నరేంద్ర మోడీకి అమరావతి రైతులు లేఖలు రాశారు. తమ ఆధార్ కార్డు జిరాక్స్ లను లేఖలకు జత చేస్తూ రైతులు పెద్ద సంఖ్యలో ప్రధాని మోడీకి లేఖలు రాశారు. మీరే స్వయంగా వచ్చి ఏపీకి రాజధానిగా అమరావతికి శం
రాజధాని అమరావతి ప్రాంతంలో ధర్నాలు..ఆందోళనలు చేసేవారంతా రైతులు కాదనీ..రాజధాని అమరావతి పేరుతో రైతుల దగ్గర భూములు కొట్టేసినవారే ధర్నాలు చేస్తున్నారనీ ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం వ్యాఖ్యానించారు. టీడీపీ నేతల ఇన్ సైడర్ ట్రేడింగ్ పడ�
ప్రసవ వేదనతో అంబులెన్స్ కోసం గర్భిణి ఎదురుచూపులు చూడాల్సిన దుస్థితి తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఆళ్లపల్లిలో చోటుచేసుకుంది. ఓ పక్క పురిటి నొప్పులు..మరోపక్క 108 కోసం ఎదురు చూపులు చూస్తున్న గర్భిణి శిరీష పరిస్థితి కడు వేదన
సీఎం జగన్ పిల్ల చేస్టలతో మూడు రాజధానులు అంటూ ప్రకటన చేసేసి వేడుక చూస్తున్నారనీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. ఒక్కసారి అవకాశం ఇస్తే ప్రజలకు మంచి పాలన అందిస్తానని..ప్రజలతో ఓట్లు వేయించుకుని సీఎం అయిన జగన్ ఇప�
ఇండోనేషియాలోని దక్షిణ సుమత్రా ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం అర్ధరాత్రి 50 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు..లోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 24 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్�
పశ్చిమ బెంగాల్ గవర్నర్ కు జగదీప్ ధంకార్ కు విద్యార్ధులతో చేదు అనుభవం ఎదురైంది. జాదవ్ పూర్ యూనివర్శిటీకి వెళ్లిన గవర్నర్ జగదీప్ ను వర్శిటీ విద్యార్ధులు అడ్డుకున్నారు. గవర్నర్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. వర్శిటీకి వచ్చిన గవర్నర్ ను విద�
తన అధికార నివాసంలోని బాత్రూమ్ లో ఆయన జారి పడ్డారు. దీంతో ఆయనకు తలకు గాయాలవ్వటంతో స్థానిక సమయం రాత్రి 9 గంటలప్రాంతంలో ఆయన్నిఆర్మీ హాస్పటల్కు తరలించారు. డాక్టర్లు వెంటనే ఆయనకు సీటీ స్కాన్ చేశారు. ఈ 2019 జనవరిలో బొల్సనారో బ్రెజిల్ అ�
క్రిస్మస్ పండుగ వచ్చేసింది. క్రైస్తవులంతా పండుగ వేడుకలను సంబరంగా జరుపుకుంటున్నారు. ఈ క్రమంలో 35 సంవత్సరాల తరువాత తెరుచుకున్న ఓ చర్చి క్రిస్మస్ వేడుకలకు ముస్తాబైంది. 35 ఏళ్ల తరువాత తెరుచుకున్న ఈ చర్చిలో చారిత్మాత్మక ఆరాధన బెల్ మోగనుంది. సిమ�
దేశ రాజధాని ఢిల్లీలో వరుసగా అగ్నిప్రమాదాలు సంభవిస్తున్నాయి. దీంతో ఆయా ప్రాంతాల ప్రజలు ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. మంగళవారం (డిసెంబర్ 24)నరేలా ప్రాంతంలోని షూ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసి�
క్రిస్మస్ అంటే చిన్నారులకు గుర్తుకు వచ్చిది చక్కని బహుమతులు ఇచ్చే క్రిస్మస్ తాతయ్యే. ఈ క్రిస్మస్ తాతయ్యను పశ్చిమదేశాలవారు శాంటాక్లాజ్ అంటారు. నెత్తి మీద టోపి, తెల్లని పొడవైన గడ్డం, మీసాలు, ఎర్రటి డ్రెస్, ముఖంపై చెరగని చిరునవ్వుతో చిన్నార�
క్రిస్మస్. లోకరక్షకుడు ఏసుక్రీస్తు సామాన్య మానవుడిగా భూమిమీద పుట్టిన రోజు. క్రిస్మస్ పండుగ అంటే క్రైస్తవులకు ఎంతో ప్రత్యేకమైనది. క్రిస్మస్ పండుగ అంటే మొదటిగా గుర్తుకు వచ్చే క్రిస్మస్ చెట్టు. అసలు క్రిస్మస్ కు చెట్టుకు ఏంటి సంబంధం అంటే ఈ క్�
డిసెంబర్ నెల రాగానే అంతటా క్రిస్మస్ సందడి ప్రారంభమైపోతుంది. అందరి ముంగిళ్లలోనూ క్రిస్మస్ ట్రీలు ప్రత్యక్షమవుతాయి. క్రిస్మస్.. క్రైస్తవుల ఆరాధ్యుడైన యేసు క్రీస్తు పుట్టినరోజు. ప్రపంచవ్యాప్తంగా కిస్మస్ ను డిసెంబర్ 25న జరుపుకుంటారు. ఈ క్రి�
క్రిస్మస్..క్రైస్తవులకు అతి పెద్ద పండుగ. ప్రజలను పాపాల నుంచి రక్షించటానికి సాక్షాత్తు రక్షకుడే అంటే దేవుడే సాధారణ మనిషిగా భూమిపై పుట్టిన రోజు క్రిస్మస్ పండుగ. పాపుల్ని రక్షించటానికి భూమిమీద సామాన్య మనిషిగా జన్మించి రోజు క్రిస్మస్. ప్రత
గాల్లో గిటార్ వాయించేస్తున్న చిన్నారి రాక్ స్టార్లు..సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు. ముగ్గురు పిలకాయలు తెగ పాడేస్తున్నారు. చేతిలో గిటార్ లేదు..పొడవాటి పుల్ల పట్టుకుని తెగ పాడేస్తున్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ముగ్గురు పిల�
స్కూల్ హెడ్ మాస్టర్ కీచకుడిగా మారాడు. స్కూల్లో చదువుకోవటానికి వచ్చిన విద్యార్థినిలను..పాఠాలు చెప్పటానికి వచ్చే మహిళా టీచర్లను వేధిస్తున్నారు. ఐ లవ్వ్యూ..అంటూ వేధింపులకు దిగాడు. ఫోన్ నంబర్ ఇవ్వు మాట్లాడుకుందామంటూ వెర్రి వేషాలు వేశాడు. దీంత�
18 ఏళ్ల యువతికి నడుము నొప్పి వచ్చింది. ఆస్పత్రికి వెళ్తే ఆపరేషన్ చేయాల్సిందేనన్నారు. నడుము నొప్పి ఆపరేషన్ ఏంటో అనుకున్నారు. తీరా ఆపరేషన్ చేశాక.. వాళ్లు బయటకు
నల్లగొండ జిల్లా ఈదుల గూడలో అర్థరాత్రి ముసుగు దొంగలు రెచ్చిపోయారు. వార్డు కౌన్సిలర్ ఇంట్లో నానా బీభత్సం సృష్టించిన నలుగురు దొంగలు భారీగా దోచేశారు. మారణాయుధాలతో వార్డు కౌన్సిలర్ ముద్దురెడ్డి నర్శింహారెడ్డి ఇంటిపై దాడి చేశారు. తలుపులు పగుల �
రంగారెడ్డి రాజేంద్రనగర్ లో దారుణం చోటు చేసుకుంది. ఏడు సంవత్సరాల ముక్కుపచ్చలారని పిల్లాడు అంజాద్ ని గొంతు నులిమి చంపేశారు. కన్నతల్లే కుమారుడిని దారుణంగా హతమార్చినట్టుగా తెలుస్తోంది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఏడేళ్ల బాలుడు అం
దశాబ్దాల నాటి రాయలసీమ ప్రజల కల నెరవేరింది. కడప ఉక్కు పరిశ్రమకు సీఎం జగన్ సోమవారం(డిసెంబర్ 23,2019) శంకుస్థాపనం చేశారు. ఈ రోజు నా జీవితంలో మర్చిపోలేని