Home » Author »veegam team
రాష్ట్రానికి మూడు రాజధానలు అని ప్రకటించి రాష్ట్ర ప్రజలను అనిశ్చితిలో పడేసిన సీఎం జగన్ కు ప్రత్యేక క్రిస్మస్ శుభాకాంక్షలు అని టీడీపీ నేత కేశినేని నాని ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రం ఏమైపోయినా ఫరవాలేదు..సీఎం జగన్ కు అండ్ గ�
హైదరాబాద్ చందానగర్ రైల్వే స్టేషన్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఎంఎంటీఎస్ రైలు ఢీకొని కాబోయే కొత్త జంట మృతి చెందింది. రైలు ఢీకొని మనోహర్(24), సోని(17) దుర్మరణం
పిజ్జా కావాలా నాయానా : అయితే..కిలో ప్లాస్టిక్ తీసుకురండి..టీ, సమోసా, పకోడీలు వంటి స్నేక్స్ కావాలంటే మరో పావుకిలో ప్లాస్టిక్ వ్యర్థాలు తెమ్మంటున్నారు ఢిల్లీలోని ద్వారకాలోని రెండు ఫుడ్ కోర్టులు. ప్లాస్టిక్ వినియోగాన్ని నియంత్రించటానికి ద�
ఏపీలో హాట్ టాపిక్ గా మారిన మూడు రాజధానుల అంశంపై ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. మీడియాతో చిట్ చాట్ లో వెంకయ్యనాయుడు తన
టీచర్లలో ఈ టీచర్ వెరీ వెరీ స్పెషల్. విద్యార్దులకు తాను చెప్పే పాఠాలు బాగా అర్థం కావాలని ఆ టీచర్ తాపత్రాయం. అందుకోసం ఆమె వెరైటీ డ్రెస్ వేసుకుంటుంది. మరి ఆ డ్రెస్ స్పెషల్ ఏంటీ తెలుసుకుందాం. స్పానిష్కి చెందిన వెరోనికా 15 ఏళ్ల నుంచి టీచర్గా �
మూడు రాజధానుల అంశం ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. దీనిపై పెద్ద రచ్చ జరుగుతోంది. త్రీ కేపిటల్ ఫార్ములాని కొందరు సమర్థిస్తే.. మరికొందరు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రాజధాని ప్రాంత రైతులు ఆందోళన బాట పట్టారు. 8 రోజులుగా నిరసన తెలుపుతున్నారు. రాజధ
సూర్యాపేట జిల్లా కోదాడలో వికృతదాడి ఘటన చోటుచేసుకుంది. ఓ బాలుడిపై ఆరుగురు వ్యక్తులు లైంగిక దాడికి పాలపడ్డారు. గత ఏడు నెలల ఈ దారుణాన్ని కొనసాగిస్తున్నారు సదరు దుర్మార్గులు. ఈ విషయం ఎవరికైనా చెబితే..చంపేస్తామని బాలుడ్ని బెదిరించటంతో భయపడిన చ�
నా భర్తను రెండేళ్ల క్రితం నేనే హత్య చేశాను..నాకు శిక్ష విధించండి అంటూ హర్యానా రాష్ట్రానికి చెందిన ఓ మహిళ జనతాదర్బార్లో సాక్షాత్తూ హర్యానా హోంశాఖ మంత్రి అనిల్ విజ్కు కన్నీళ్లతో ఓ లేఖ అందించింది. ఈ ఘటన స్థానికంగా పెను సంచలనం కలిగించింది.&nb
సూర్యగ్రహణం లేదా చంద్రగ్రహణం సమయంలో గరికను ఆహార పదార్థాల్లో, ధాన్యాల్లో వేసి ఉంచడం మనం గమనిస్తుంటాం. అయితే గరికను గ్రహణం సమయంలో ధాన్యాలు, ఆహార పదార్థాలకు చెందిన పాత్రలపై ఎందుకు ఉంచుతారు? దీనికి కారణం ఏంటి? అనే వివరాల్లోకి వెళితే.. గ్రహణం సమయ�
మూడు రాజధానులు అంటూ ప్రకటించిన వైసీపీ ప్రభుత్వంపై అమరావతి ప్రాంతంలోని రైతులు మండిపడుతున్నారు. ఓట్లు వేసి గెలిపించిన ప్రజల్ని మోసం చేసి నడి రోడ్డుమీద నిలబెట్టారని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. అధికారం శాశ్వతం కాదని అది గుర్తు పెట్టుకోవాల�
సర్వీస్ ట్యాక్స్ ఎగవేస్తున్న సినీతారలు, టీవీ యాంకర్లు, నటులపై జీఎస్టీ అధికారులు ఫోకస్ పెట్టారు. తాజాగా టీవీ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్కు నోటీసులు ఇచ్చారు.
పశ్చిమ ఆఫ్రికాలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. క్రిస్మస్ రోజున నరమేథం సృష్టించారు. క్రిస్మస్ వేడుకల్లో జిహాదీలు ఆత్మాహుతి దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో 35 మంది పౌరులు
ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే తప్ప రాజధానిపై ప్రభుత్వం దిగిరాదని టీడీపీ అంటోంది. రాజధాని కోసం రాజీనామాలు చేస్తే.. టీడీపీ పోటీ చేయబోదని కూడా స్పష్టం చేసింది. ల్యాండ్
దేశవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. విద్యుద్దీపాల అలంకరణలో చర్చిలు మెరిసిపోతున్నాయి. అర్థరాత్రి నుంచే చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. ప్రపంచ
మనం రోజు తినే బంగాళాదుంపలు ఎక్కడ పండుతాయి అంటే భూమిలో అని ఠక్కున చెప్పేస్తాం. కానీ హర్యానాలోని కర్నాల్ జిల్లాలో బంగాళాదుంపలు పంట వెరీ వెరీ స్పెషల్. ఎందుకంటే అక్కడ బంగాళా దుంపల్ని గాలిలో పండిస్తున్నారు. అది కూడా సాధారణంగా మట్టిలో పండించే బం�
జపాన్ లో జనాభా చాలా తక్కువ. ఎంత తక్కువ అంటే నాగోరో అనే గ్రామంలో అయితే గత 18 సంవత్సరాల నుంచి ఒక్క బిడ్డ అంటే ఒక్క శిశువు కూడా పుట్టలేదు..!దీంతో ఆ గ్రామంలో ఏడు సంవత్సరాల క్రితమే అంటే 2012లో ప్రైమరీ స్కూల్ మూసి వేయాల్సి వచ్చింది…!! ఎందుకంటే పిల్లలే
పశ్చిమ బెంగాల్లోని బర్ధమాన్ జిల్లాలోని దుర్గాపూర్లో ట్రక్కుపై తరలిస్తున్న ఎయిర్క్రాఫ్ట్ బ్రిడ్జి కింద ఇరుక్కుపోయింది. భారత తపాలా శాఖకు చెందిన ఈ ఎయిర్క్రాఫ్ట్ గత కొంతకాలం నుంచి నిరూపయోగంగా ఉంది. నేషనల్ హైవే-2 బ్రిడ్జి కింద ఎయిర్క్�
తూర్పుగోదావరి జిల్లా అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ పై మరో కేసు నమోదైంది. అనపర్తిలో అంబేద్కర్ విగ్రహం వివాదంలో అనపర్తి డీఎస్పీ హర్షకుమార్ పై పీటీ వారెంట్ ప్రొడ్యూస్ చేశారు. దీంతో కోర్టు హర్షకుమార్ కు జనవరి 6 వరకు రిమాండ్ విధించింది. కాగా
జంతువులకు జాతి వైరాలు ఉంటాయి. కోతుల్ని చూస్తే కుక్కలు మొరుగుతాయి. అలాగే పందుల్ని చూసినా కుక్కలు తరుముతుంటాయి. ఆ ప్రాంతంలో ఉన్న కుక్కలన్నీ కలిసి పందుల్ని తరమికొడతాయి. కుక్కలు ఎక్కడ దాడిచేస్తాయోనని పందులు పారిపోతాయి. కుక్క పిల్లలను కనిపిం
ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం..వైసీపీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు చేసిన వ్యాఖ్యలపై అమరాతి ప్రాంత రైతులు మండిపడ్డారు. తమ్మినేని..ధర్మానలు నోటికొచ్చినట్లల్లా మాట్లాడుతున్నారనీ మా బాధలు మీకు బోగస్ గా కనిపిస్తున్నాయా? మా కష్టాలు మ�