Home » Author »veegam team
నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్ మెంట్(NABARD) ఆఫీస్ అటెండెంట్ గ్రూప్ C ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మెుత్తం 73 ఖాళీలు ఉన్నాయి. అభ్యర్ధులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. విద్యార్హత : అభ్యర్ధులు 10వ తరగతి
పదేళ్ల తర్వాత ఈ సంవత్సరం గురువారం (డిసెంబర్ 26, 2019)న పూర్తిస్థాయి సూర్య గ్రహణం ఏర్పడింది. ఇప్పటికే నాలుగు గ్రహణాలు సంభవించాయి. అందులో రెండు సూర్యగ్రహణాలు, రెండు చంద్రగ్రహణాలు. అయితే ఈ రోజు ఉదయం 7.59 గంటలకు సూర్యగ్రహణం ప్రారంభమైంది. ఉ.9.04 గంటలకి గ్రహ�
డిసెంబరు 26, 2019 గురువారం మూల నక్షత్రం ధనస్సు రాశిలో కేతు గ్రస్త కంకణాకార సూర్యగ్రహణం ఏర్పడింది. ఈ సూర్యగ్రహణ స్పర్శకాలం ఉదయం 8.03 గంటలు కాగా,
ప్రధాని నరేంద్ర మోడీకి తమిళనాడులోని ఓ రైతు గుడి కట్టాడు. తిరుచిరాపల్లిలోని ఎరాకుడి గ్రామంలో శంకర్ (50) అనే రైతుకు ప్రధాని మోడీఅంటే ప్రాణం. ఆయన్ని దేవుడిగా భావిస్తాడు.ఎంతగానో ఆరాధిస్తాడు. మోడీపై శంకర్ కు ఉన్న భక్తి ఎంత అంటే గుడి కట్టి ప్రతీ రో�
ఉత్తరప్రదేశ్ పోలీసుల సామాజిక కార్యకర్తలకు షాక్ ఇచ్చారు. వారిపై కేసులు నమోదు చేశారు. హింసకు పాల్పడ్డారని, విధ్వంసానికి దిగారని కేసులు పెట్టారు. మొత్తం 56మంది సోషల్
సంపూర్ణ మద్య నిషేధం అమలులో ఉన్న బీహార్ రాష్ట్రంలోని ఓ స్కూల్లో టీచర్లు క్లాస్ రూమ్ లోనే తాగి తందనాలడారు. పిల్లలకు విద్యాబుద్ధులు చెప్పాల్సిన సాక్షాత్తు టీచర్లు క్లాస్ రూమ్ లో మద్యం తాగి నానా హడావిడి చేసిన ఘటన స్థానికంగా సంచలన కలిగించింది.&n
ఇసుక, మద్యం అక్రమ రవాణాపై ఏపీ ప్రభుత్వం దృష్టి పెట్టింది. దీంట్లో భాగంగా జిల్లాల్లోని అన్ని చెక్ పోస్టులపై కలెక్టర్లకు సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు.డిసెంబర్ 31లోగా అన్నిజిల్లాల్లోను చెక్ పోస్టుల్ని పూర్తిస్థాయిలో ప్రారంభించాలనీ అన్ని వ
హైదరాబాద్ బంజారాహిల్స్ లో ఓ కారు బీభత్సం సృష్టించింది. అతి వేగంగా దూసుకొచ్చిన కారు.. పార్క్ చేసి ఉన్న కారుని ఢీకొట్టింది. అంతటితో ఆగలేదు. ఫుట్ పాత్ పైకి దూసుకెళ్లింది.
రాజధాని ప్రాంత రైతులు దారిచ్చారు. సచివాలయానికి వెళ్లేందుకు దారి వదిలారు. మంత్రివర్గ సమావేశం నిర్వహణకు పూర్తిగా సహకరిస్తామని రైతులు చెప్పారు. రహదారిపై కాకుండా
సూర్యగ్రహణం ప్రారంభమైంది. గురువారం(డిసెంబర్ 26, 2019) ఉదయం 7.59 గంటలకు సూర్యగ్రహణం ప్రారంభమైంది. ఉ.9.04 గంటలకి గ్రహణం సంపూర్ణ స్థితికి చేరుకుంటుంది.
టీడీపీ కీలక నేత, ఏలూరు మాజీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి(బడేటి కోట రామారావు) మృతి పట్ల చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎంతో భవిష్యత్తు ఉన్న బుజ్జి.. చిన్న వయసులోనే
హైదరాబాద్ లో మరో దారుణం జరిగింది. కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ ఆటోడ్రైవర్ హిజ్రాపై అత్యాచారయత్నం చేశాడు. బాచుపల్లిలో ఈ ఘటన జరిగింది. తన ఆటోలో ఎక్కిన
నేడు(డిసెంబర్ 26,2019) సూర్యగ్రహణం. దీంతో దేశవ్యాప్తంగా బుధవారం(డిసెంబర్ 25,2019) రాత్రే ఆలయాలను మూసివేశారు. గ్రహణం ముగిశాక సంప్రోక్షణలు, అభిషేకాలు, శుద్ధి చేశాకే ఆలయాలు తిరిగి తెరుస్తారు. దర్శనానికి భక్తులను అనుమతిస్తారు. పూజా కార్యక్రమాలు నిర్వహి�
మాతృభాషపై ప్రేమను పెంచుకోవటం అంటే ఇతర భాషల్ని నేర్చుకోవద్దని కాదని ఈ విషయాన్ని అందరూ గుర్తించాలనీ..గమనించాలని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. తెలుగువారంతా తెలుగు భాషను కాపాడుకోవాలని..తెలుగు పద్యం అనేది మనకు తరతరాలుగా మానకు సంక్రమ�
మూడు రాజధానులు రాజధానులు అంటూ సీఎం జగన్ ప్రతిపాదనతో..ప్రతీనోటా ఇదే మాట వినిపిస్తోంది. ఆల్ రెడీ విశాఖ డెవలప్ అయిపోయింది. ఎయిర్ పోర్ట్..షిప్ యార్డ్..రైల్వే కనెక్టివిటీ ఉంది కాబట్టి విశాఖను పరిపాలనా రాజధాని అనీ..కర్నూలులో విశాఖకు ఉన్న డెవలప్ మెం
ఏపీకి త్రీ క్యాపిటల్స్ ఇష్యూ..జీఎన్ రావు కమిటీపై మాజీ ఎంపీ, మంత్రి మైసూరారెడ్డి 10టీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. మూడు రాజధానుల విషయంలో సీఎం జగన్ వేసిన జీఎన్ రావు కమిటీ రిపోర్ట్ సీఎంకు అనుకూలంగానే ఇస్తుందని తప్ప �
మూడు రాజధానుల అంశంపై ఏపీ అట్టుడికిపోతోంది. దీనిపై పలువురు నేతలు పలు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ క్రమంలో గత కొంతకాలంలో కనుమరుగైపోయిన సీనియార్ రాజకీయ నాయకుడు,మాజీ ఎంపీ, మంత్రి మైసూరారెడ్డి 10టీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చ�
ఎంఐఎం నేతలు అక్బరుద్దీన్ ఒవైసీ, అసదుద్దీన్ ఒవైసీ తెలంగాణ సీఎం కేసీఆర్ తో భేటీ కానున్నారు. ఇందుకోసం వారు ప్రగతిభవన్ కు చేరుకున్నారు. వారిద్దరి ఆధ్వర్యంలో యునైటెడ్
మేడ్చల్ లోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో దారుణం జరిగింది. విద్యార్థినిపై ల్యాబ్ ఇంచార్జ్ అత్యాచారానికి పాల్పడ్డాడు. బీటెక్ సెకండియర్ చదువుతున్న విద్యార్థినిని.. పని ఉందని
తులసి మొక్కను ఆరాధించడం..పూజించటం భారతదేశ ప్రాచీన సంప్రదాయం. సంప్రదాయాల ప్రకారం..తులసి కేవలం ఒక మొక్క మాత్రమే కాదు..సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి అవతారం. ఇటు సైన్స్ పరంగా చూస్తే..తులసి ఔషధాల గని. మనిషికి ఒక డాక్టర్ గా పనిచేస్తుంది తులసి మొక్క. ఆయు