Home » Author »veegam team
2020 న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ సందర్భంగా డ్రగ్స్ అమ్మినా..తీసుకున్నా 10 సంవత్సరాల జైలు తప్పదని రాచకొండ కమిషనర్ మహేశ్ భగత్ హెచ్చరించారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ నగరంలో డ్రగ్స్ మాఫియా పంట పండిస్తాయి. యువతే టార్గెట్ గా డ్రగ్స్ మాఫియా ఆడగాలు సాగుత
కర్నూలు జిల్లా అవుకు మండలంలో 40 గొర్రె పిల్లలను కుక్కలు చంపేశాయి. దాదాపు రెండు లక్షల నష్టం వాటిల్లినట్టు చెబుతున్నారు.
సంక్రాంతి పండుగకు ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతోంది. హైదరాబాద్, చెన్నై, బెంగళూరులతో పాటు రాష్ట్రవ్యాప్తంగా 2,350 ప్రత్యేక బస్సులు నడపనుంది.
ఏపీ సీఎం జగన్ ప్రకటించిన నవరత్నాల్లో ఒకటి ''అమ్మఒడి''. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నవరత్నాలలోని హామీలను ఒక్కొక్కటిగా జగన్ నెరవేరుస్తున్నారు. ఇప్పుడు
ఏపీలో ప్రజల ఇంటికే పలు సేవలు అందించేందుకు కౌంట్డౌన్ మొదలైంది. 2020 జనవరి 1 నుంచి గ్రామ, వార్డు సచివాలయాల్లో సరికొత్త పాలన స్టార్ట్ కానుంది. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా 500కు పైగా సేవలు అందుబాటులోకి రానున్నాయి. గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రభ�
నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, పాకిస్తాన్కు చెందిన మలాలా యూసఫ్ జాయ్ మరో అరుదైన ఘనతను దక్కించుకున్నారు. ప్రపంచ ప్రఖ్యాత టీనేజ్ యువతిగా గుర్తింపు పొందింది.
జీఎన్ రావు కమిటీ.. నాలుగు కమిషనరేట్లు, మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వానికి నివేదించింది. ప్రస్తుతం అమరావతిలో ఉన్న భవనాలను ప్రభుత్వం ఉపయోగించుకోవాలని చెప్పింది.
ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ పొలిటికల్ లీడర్గా మారాలనుకుంటున్నారా..ఇదే ఆరోపణ ఇప్పుడు విపక్షాలు చేస్తున్నాయ్..పౌరసత్వ సవరణ చట్టంపై జరుగుతున్న ఆందోళనలపై ఆయన
ముగిసిపోయిందనుకున్న అయోధ్య కేసులో సుప్రీంకోర్టులో క్యూరేటివ్ పిటీషన్ దాఖలు అవనుంది. ధ్వంసమైన మసీద్ నుంచి ప్రతి ఇటుకా తమకే ఇవ్వాలంటూ బాబ్రీ మసీద్ యాక్షన్ కమిటీ కోర్టులో ఈ పిటీషన్ దాఖలు చేసేందుకు నిర్ణయించింది.
హాజీపూర్ మైనర్ బాలికల అత్యాచారం, హత్య కేసు విచారణను న్యాయస్థానం జనవరి 3వ తేదీకి వాయిదా వేసింది. ప్రధాన నిందితుడు శ్రీనివాస్ రెడ్డిని ఫాస్ట్ ట్రాక్ కోర్టులో పోలీసులు
తెలంగాణ కొత్త సీఎస్ నియామకానికి రంగం సిద్ధమైంది. ఈ నెలాఖరుకు రిటైర్ కానున్న ప్రస్తుత ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి స్థానంలో ఎవరిని నియమించాలన్న అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు.
రాజధాని మార్పుపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి బొత్స సత్యనారాయణ. అమరావతి నుంచి కేవలం సచివాలయం మాత్రమే విశాఖకు తరలిపోతుందని స్పష్టం చేశారు.
ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ ఇవాళ(డిసెంబర్ 27,2019) మౌన దీక్షకు దిగనున్నారు. ఏపీలో మూడు
హైదరాబాద్లో గతేడాదితో పోల్చితే ఈ ఏడాది నేరాలు తగ్గాయని నగర పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ స్పష్టం చేశారు. చైన్స్నాచింగ్లు, కిడ్నాప్ కేసులు తగ్గుముఖం పట్టాయన్నారు.
కారల్ మార్క్స్ సమాధి సీసీ కెమెరాలు నిఘా నీడలో ఉండనుంది. మార్క్స్ సమాధి పరిరక్షణ కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.
ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. వివిధ ప్రభుత్వ సంస్థలకు అరువుపై టికెట్లను నిలిపివేసింది.
ఆంధ్రప్రదేశ్ సచివాలయ పరిసర ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రేపు కేబినెట్ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసు బలగాలను మోహరించారు.
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు.
సంక్రాంతి పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ 4940 ప్రత్యేక బస్సులు నడుపనున్నట్లు వెల్లడించారు. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతుందని తెలిపారు.
తమిళనాడులోని కోయంబత్తూరులో జనం బిర్యానీ కోసం ఎగబడ్డారు. కోయంబత్తూరుకు చెందిన ఓ వ్యక్తి నూతనంగా హోటల్ ప్రారంభించాడు. హోటల్ ప్రారంభోత్సవం ఆఫర్ కింద 15 రూపాయలకే చికెన్ బిర్యానీ అందించనున్నట్టు ప్రకటించాడు. ఎగ్బిర్యానీ పది రూపాయలకు అంది�