Home » Author »veegam team
పుట్టిన బిడ్డకు అమ్మపాలు అమృతంతో సమానం. భారతదేశంలో ప్రతీ ఏటా ఏడు లక్షలకు పైగా శిశు మరణలు సంభవిస్తున్నాయి. ప్రతీ వెయ్యి శిశు మరణాల్లోను 29 శాతం శిశువులు తక్కువ బరువుతో పుట్టటం వల్లే చనిపోతున్నారు. ఇటువంటివారికి తల్లిపాలు సమృద్ధి లభించకప
రాజధాని, సచివాలయం తరలింపుపై ఏపీ సచివాలయం ఉద్యోగుల సంఘం స్పందించింది. సచివాలయ తరలింపుపై జగన్ ప్రభుత్వ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటామని
అమరావతి ప్రాంతం అట్టుడుకుతోంది. నిరసనలు హోరెత్తుతున్నాయి. 144 సెక్షన్ విధించినప్పటికి రోడ్లపైకి వచ్చేందుకు రైతులు, మహిళలు ప్రయత్నించారు.
దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) కొత్త ఏడాది 2020 నుంచి కొత్త విధానం తీసుకురానుంది. అదే OTP. ఇకపై SBI ఏటీఎంలలో డబ్బు డ్రా
బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ ఈ రోజు (డిసెంబర్ 27, 2019)న 54వ సంవత్సరంలో అడుగుపెట్టడంతో ఫుల్ పార్టీ చేసుకున్నాడు. సోషల్ మీడియాలో సల్మాన్ అభిమానులంతా స్పెషల్ గా విష్ చేస్తున్నారు. సల్మాన్ క్రేజ్ గురించి చెప్పాలంటే ఏ హీరో సినిమాకైనా ఫ్లాప్ ట
రాజధానిని అమరావతిలోనే ఉంచాలని డిమండ్ చేస్తూ గొల్లపూడిలో నిరసన చేపట్టిన మాజీ మంత్రి దేవినేని ఉమను పోలీసులు అరెస్ట్ చేశారు. రాజ్యాంగపరమైన నిర్ణయాలతో అమరావతిని రాజధానిగా ఏర్పాటు చేశామని దాన్ని ఇప్పుడు సీఎం జగన్ తన స్వార్థ ప్రయోజనాల కోసం మూ�
అనంతపురం పట్టణంలో ప్రభుత్వ మద్యం షాపు సూపర్వైజర్ శ్రీనాథ్ మిస్సింగ్.. మిస్టరీగా మారింది. శ్రీనాథ్ ఏమయ్యాడు? ఎక్కడ ఉన్నాడు? అసలేం జరిగింది? సూసైడ్
ఓట్లు వేసిన పాపానికి మమ్మల్ని అరెస్ట్ చేసి జైల్లో పెడతారా? ఈ ప్రభుత్వం ఉండదు అంటూ అమరావతి ప్రాంతంలోని మందడం గ్రామంలో ఓ రైతు ఆక్రోశం వెళ్లగ్రక్కాడు. ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని కావాలంటే తమ భూములు ఇచ్చామనీ ఇప్పుడు ప్రభుత్వం మారినట్లుగా రాజధా
ఉద్దండరాయపాలెంలో ఆందోళనకారులు రెచ్చిపోయారు. మీడియా ప్రతినిధులపై దాడి చేశారు. పోలీసుల సమక్షంలోనే ఆందోళనకారులు మీడియాపై దాడికి దిగారు.
తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ తర్వాత కాబోయే సీఎం ఎవరో చెప్పారు. కేసీఆర్ తర్వాత ఆయన తనయుడు కేటీఆర్ సీఎం అవుతారని.. ఇలా ప్రజలు
జీఎన్ రావు కమిటీ నివేదికతో ఏకీభవిస్తున్నానని ఎంపీ సుబ్బిరామిరెడ్డి తెలిపారు. కార్యనిర్వహక రాజధానిగా విశాఖను స్వాగతిస్తున్నట్లు చెప్పారు.
2019కి గుడ్ బై చెప్పి 2020 కి స్వాగతం పలుకుతూ.. న్యూ ఇయర్ పార్టీని ఎలా చేసుకోవాలో ఆలోచిస్తున్నారా..? ఎప్పుడు ఉన్న ప్రదేశంలోనే చేసుకుంటే స్పెషల్ ఏముంటుంది.. ఈసారి కొత్తగా న్యూ ఇయర్ పార్టీని విదేశాలలో సెలబ్రేట్ చేసుకోండి. జీవితంలో ఒక్క సారైనా విదేశాల
ప్రపంచంలోనే అత్యంత వృద్ధ దంపతులుగా గిన్నిస్ రికార్డు సృష్టించారు జాన్ హెండర్సన్, షార్లెట్ లు. టెక్సాస్ కు చెందిన వీరికి 1939 డిసెంబర్ 22న వివాహం జరిగింది. గత డిసెంబర్ 22న వీరు తమ 80వ పెళ్లి రోజును ఎంతో సంతోషంగా..ఆనందంగా..ఘనంగా సెలబ్రేట్ చేసుకున్�
ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ మౌన దీక్ష ముగిసింది. గంట పాటు ఆయన మౌన దీక్ష చేశారు. రాజధాని అమరావతికి ప్రధాని మోడీ శంకుస్థాపన చేసిన ప్రాంతంలో కన్నా దీక్ష
రష్యాలో స్వల్ప భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.4గా నమోదైనట్లు అమెరికా జియోలాజికల్ (యూఎస్ జీఎస్) సర్వే వెల్లడించింది.
ఏపీ రాజధాని గ్రామాల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. రాజధాని గ్రామాలు పోలీసు వలయంలో ఉన్నాయి. నిడమర్రులో ప్రైవేట్ యూనివర్సిటీ బస్సుపై రైతుల దాడి చేశారు.
ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ ఇంటి దగ్గర ఉద్రిక్తత నెలకొంది. టీఎన్ఎస్ఎఫ్ నేతలు బొత్స ఇంటిని ముట్టడించారు. రాజధానిపై బొత్స చేసిన వ్యాఖ్యలకు నిరసనగా టీఎన్ఎస్ఎఫ్
ఏపీ రాజధాని అమరావతిపై సీఎం జగన్ కేబినెట్ భేటీ కానుంది. ఈ క్రమంలో కేబినెట్ తీసుకునే నిర్ణయం ఏమిటీ? రాజధాని రైతుల ఆందోళనపై స్పందిస్తుందా? లేదా సీఎం జగన్ తీసుకున్న నిర్ణయంపైనే కొనసాగుతారా? లేదా అమరావతి ప్రాంత రైతులకు భరోసా కల్పించేలా కేబినెట్
పాకిస్తాన్ నుంచి ఉగ్రవాదులే కాదు.. మిడతలు కూడా భారత్ లోకి చొరబడ్డాయి. పాక్ వైపు నుంచి మన దేశ సరిహద్దుల్లోని భూభాగంలోకి దండెత్తాయి. గుజరాత్కు లక్షలాది మిడతలు వస్తున్నాయి. పంట పొలాలపై పడి నాశనం చేస్తున్నాయి. మిడతల కారణంగా ఆవాలు, ఆముదం, సోంపు, �
ఏపీ రాజధాని గ్రామాల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఓ వైపు సచివాలయంలో ఏపీ మంత్రివర్గ సమావేశం... మరోవైపు ఆ సమావేశంలో తీసుకొనే నిర్ణయంపై ఆందోళనలు... వాటిని