Home » Author »veegam team
పౌరసత్వ సవరణ చట్టంపై అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరింది. సీఏఏ వల్ల పౌరసత్వం కోల్పోతారన్న నిబంధన ఉంటే చూపాలంటూ సవాల్ విసిరారు
రాజధాని తరలింపు ప్రతిపాదనపై అమరావతి గ్రామాల్లో 10 రోజు(డిసెంబర్ 27,2019) కొనసాగిన ఆందోళనలు ఉద్రిక్తతలకు దారితీశాయి. ముఖ్యమంత్రి మూడు రాజధానులు
ఐటీడీఏ పరిధిలో యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ క్రిస్టినాఝడ్ చోంగ్తూ తెలిపారు.
విద్యుత్ ఉద్యోగుల విభజన కొలిక్కి వచ్చినట్టు కన్పిస్తోంది. సుప్రీంకోర్టు నియమించిన ధర్మాధికారి కమిషన్ ఉద్యోగుల విభజనపై తుది నిర్ణయం ప్రకటించింది.
NRC, NPR లు నాణేనికి బొమ్మా బొరుసులని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. ఎన్ఆర్సీ, సీఏఏతో ముస్లింలతోపాటు రానున్న రోజుల్లో క్రైస్తవులు, దళితులకు
శామీర్పేటలో ఆర్టీసీ ఉద్యోగుల వన భోజన కార్యక్రమం ఉల్లాసంగా సాగింది. జనవరిలో 800 కార్గో సర్వీసులను అందుబాటులోకి తీసుకురానున్నట్లు మంత్రి పువ్వాడ అజయ్ తెలిపారు.
హైదరాబాద్లో కాంగ్రెస్ ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించారు. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ భారీ ర్యాలీకి ప్లాన్ చేసింది. గాంధీ భవన్
రాజధాని మార్పు ప్రకటనపై జగన్ సర్కార్ వెనక్కి తగ్గిందా..? కేబినెట్ భేటీ తర్వాత... కుండ బద్దలు కొట్టేస్తుంది అని అంతా అనుకున్నా... హఠాత్తుగా కమిటీని తెరపైకి ఎందుకు
ఉత్తరాంధ్ర సంస్కృతి, సంప్రదాయాలను కళ్లకు కట్టేందుకు విశాఖ రెడీ అవుతోంది. రెండు రోజుల పాటు జరిగే విశాఖ ఉత్సవ్కు సాగరతీరం వేదిక కానుంది. ఆర్కే బీచ్తో పాటు… వైఎస్సార్ సెంట్రల్ పార్క్లో ఏర్పాట్లు పూర్తయ్యాయి. కళలు ప్రతిబింబించేలా… ఉత్త�
ఉత్తర భారతం చలితో గజ గజ వణికిపోతోంది. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. 118 ఏళ్ల తర్వాత అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవవ్వడం ఇది
కొత్త ఏడాదైనా ఇవి చేద్దాం, అవి చేద్దాం అనుకొంటాం. మొదట్లో ఉన్న హుషారు ఆ తర్వాత ఉండదు. మళ్లీ కొత్త యేడాది. ఈసారైనా చేద్దామనుకున్నవాటిని చేసేద్దాం. మరి ఎలాంటి అలవాట్లను మార్చుకోవాలనుకొంటున్నారు? మా దగ్గర కొన్ని ఐడియాలున్నాయి. నచ్చితే ఫాలో కండ�
ఏపీ రాజధానిపై వివాదాస్పద డైరెక్టర్ రాంగోపాల్ వర్మ తనదైన శైలిలో కామెంట్ చేశారు. సీఎం జగన్ ఏపీలో రాజధాని గేమ్ ఆడుతున్నారని వ్యాఖ్యానించారు. తన దృష్టిలో రాజధాని అనే పదానికి అర్ధమే లేదన్న వర్మ.. రాజకీయాలతో సంబంధంలేని సామాన్యులకు రాజధాని ఎక్�
న్యూఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIMS) 2020 సంవత్సరానికి గానూ BSE, MSC కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. BSC కోర్సుకు ఇంటర్, MSC కోర్సుకు సంబంధిత విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్త�
ఏపీకి మూడు రాజధానులను వ్యతిరేకించేవారంతా తుగ్లక్ లేని స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. రాజధాని అమరావతి పేరుతో భూములను దోచుకుని కొల్లగొట్టినవారే ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మూడు �
ఏపీ రాజధాని అమరావతిలో ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసిన అది వృధాయే తప్ప ఎటువంటి అభివృద్ధి చేయటంలేమనీ..అదే విశాఖపట్నంలో రాజధాని అయితే అమరావతిలో పెట్టిన ఖర్చులో కేవలం 10శాతం ఖర్చు చేస్తే హైదరాబాద్ ను తలదన్నే రాజధాని అవుతుందని సీఎం జగన్ సంచలన వ్�
ఏపీ కేబినెట్ సమావేశం కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. రాజధాని అమరావతిలో జరిగిన ఇన్ సైడర్ ట్రేడింగ్ పై సీబీఐతో విచారణ చేపట్టాలని మంత్రివర్గం నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీనిపై సీబీఐ విచారణకు ఆదేశించే ముందు న్యాయనిపుణులతో సంప్ర�
రాజధాని తరలింపుపై మంత్రులకు సీఎం జగన్ అరగంటపాటు వివరించారు. రాజధాని తరలింపుకు తొందరేమీ లేదన్నారు.
ఐస్ క్రీమ్ మ్యూజియం.ఏంటీ ఐస్ క్రీమ్ ల కోసం ఓ మ్యూజియమా అని ఆశ్చర్యపోవచ్చు. ఈ మ్యూజియంలో ఎక్కడ చూసి ఐస్ క్రీమ్ లే కనిపిస్తాయి. ఎన్నో రంగులు..మరెన్నో రుచులు. ఎక్కడా దొరకని టేస్టులు ఈ మ్యూజియంలో దొరుకుతాయి. ఈ ఐస్ క్రీమ్ మ్యూజియానికి వెళ్లాలం�
రాజధాని తరలింపుపై హైపవర్ కమిటీ వేయాలని ఏపీ కేబినెట్ నిర్ణయించింది. మూడు వారాల్లోగా నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం కోరింది.
దిశ చట్టం అమలుకు తీసుకుంటున్న చర్యలపై ముఖ్యమంత్రి జగన్ సమీక్షించారు. దిశ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయడానికి ఆయన ఆదేశించారు. న్యాయపరంగా, పోలీసు పరంగా చేయాల్సిన ఏర్పాట్లపై ఆరా తీశారు. చట్టం చేసినా అమలుకావట్లేదన్న మాట ఎక్కడా రాకూడదని సూచిం