Home » Author »veegam team
తెలంగాణలో పాలిసెట్ 2020 ఎగ్జామ్ డేట్స్ ను అధికారులు రిలీజ్ చేశారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 17న పాలిసెట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ నిర్వహించనున్నట్లు రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ ఆధ్వర్యంలోని కమిటీ వెల్లడించింది. పదోతరగతి పరీక్షలక�
ఒలింపిక్ క్వాలిఫయింగ్ ట్రయల్స్లో భాగంగా జరిగిన 51 కేజీల విభాగంలో తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్పై మేరీ కోమ్ ఘన విజయం సాధించింది. తనను అభినందించేందుకు వచ్చిన నిఖత్ జరీన్ ను తిరస్కరించింది.
డ్రగ్స్ మాఫియాకి పోలీసులు ఎన్ని రకాలుగా చెక్ పెట్టినా.. వారు రెచ్చిపోతూనే ఉన్నారు. ఇప్పటికే న్యూయర్ సందర్భంగా పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నారు.
కొమురం భీం ఆసిఫాబాద్ ట్రైబల్ మహిళా కళాశాలలో దారుణ ఘటన వెలుగుచూసింది. ట్రైబల్ హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్న ముగ్గురు విద్యార్థినులు గర్భం దాల్చడం కలకలం సృష్టిస్తోంది.
మున్సిపల్ ఎన్నికలపై ఈసీ నిర్వహించిన అఖిలపక్ష సమావేశం రసాభాసగా మారింది. ప్రభుత్వం చెప్పినట్టు ఎన్నికల సంఘం నడుచుకుంటుందంటూ నాగిరెడ్డితో కాంగ్రెస్ నేతలు వాగ్వాదానికి దిగారు.
జార్ఖండ్ 11వ సీఎంగా హేమంత్ సొరేన్ ఇవాళ(డిసెంబర్ 29,2019) ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాంచీలోని మొహ్రాబాడీ గ్రౌండ్స్లో మధ్యాహ్నం 2 గంటలకు హేమంత్ సొరేన్ తో
పుణెలో దొంగలు రెచ్చిపోయారు. అర్ధరాత్రి ATM సెంటర్ లోకి చొరబడి మెషిన్ను దోపిడి చేశారు.. ఈ ఘటన పుణెలో చోటుచేసుకుంది. తమతో చెచ్చుకున్న ఇనుప పరికరాల ద్వారా ఏటిఎంను తెరిచే ప్రయత్నం చేశారు. అది కుదరక ఏటీఎం మెషిన్కు కారుకు తాళ్లు కట్టి వాహనాన్ని �
మద్యం సేవించి వాహనాలు నడిపితే జరిగే ప్రమాదాలను నిత్యం చూస్తూనే ఉంటాం. అయితే ఇలాంటి ప్రమాదాలను అరికట్టేందుకు కొత్త వ్యవస్థను కనిపెట్టారు ఓ ఆర్మీ అధికారి.
సీఎం జగన్ నోటి వెంట రాజధానిగా అమరావతే కొనసాగుతుందనే మాట వచ్చే వరకూ పోరాటాలు జరుగుతాయని అమరావతి రైతులు తేల్చిచెప్పారు. 11వ రోజు కూడా ఆందోళనలు, వినూత్న నిరసనలతో హోరెత్తించారు.
ఆధ్యాత్మిక పట్టణం తిరుపతిలో బాంబు పేలుళ్ల కలకలం రేగింది. తిరుపతిలోని ప్రసూతి ఆస్పత్రి వద్ద ఒక్కసారిగా పెద్ద శబ్దంతో బాంబు పేలుడు జరిగింది.
ఉత్తరాదిపై చలి పంజా విసురుతోంది. ఎముకలు కొరికే చలితో దేశ రాజధాని వాసులు గజగజ వణికిపోతున్నారు. చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో చాలా చోట్ల పొగమంచు కమ్మేసింది.
సోషల్ మీడియాలో 2010 నుంచి ఇప్పటి వరకు యూజర్లు ఎక్కువగా డౌన్లోడ్ చేసిన యాప్స్ లో ఫేస్బుక్, ఫేస్బుక్ మెసెంజర్ మొదటి స్థానాన్ని సొంతం చేసుకున్నాయి. ఇందులో భద్రతా సమస్యలు, రాజకీయ ప్రకటనలు, కేంబ్రిడ్జ్ ఎనలిటికా కుంభకోణం ఇవేవి ఫేస్బుక్ క్�
ఏపీలోని పబ్లిక్ హెల్త్, ఫ్యామిలీ వెల్ఫేర్ విభాగంలో మిడ్ లెవల్ ప్రొవైడర్ల పోస్టులకు డిసెంబర్ 10,2019 పరీక్ష నిర్వహించింది. వైద్యారోగ్య శాఖ ఫలితాలను విడుదల చేసింది. రాత పరీక్షలో పాసైన అభ్యర్ధుల జాబితాను జోన్ల వారీగా, హాల్ టికెట్ నెంబర్, పేరుతో సహ�
మంత్రి హరీష్ రావు ఈ రోజు (డిసెంబర్ 28, 2019)న కందిలోని జిల్లా పరిషత్ పాఠశాలలో మధ్యాహ్న భోజన వసతిని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అసలు పిల్లలకు చదువు ఎలా చెప్తున్నరో చూద్దామని తరగతి గదులకు వెళ్లి విద్యార్ధులను పలు ప్రశ్నలు అడిగారు. వివరాలు.. 10వ తరగతి �
మనుషుల కంటే జంతువులకు చాలా విశ్వాసం ఉంటుంది. వాటికి రోజు తిండి పెటే యజమానుల కోసం ప్రాణాలను సైతం త్యాగం చేస్తాయి. కేవలం కుక్కలకు మాత్రమే ప్రేమ, విశ్వాసం చూపిస్తాయని అనుకుంటే పొరపాటే. ఇదిగో ఇలాంటి జీవులకు కూడా తమ యజమానులపై ప్రేమ ఉంటుంది. ఇందుక�
ఈఎస్ఐ ఐఎంఎస్ కేసులో ఈడీ దూకుడు పెంచింది. ఇన్సూరెన్స్ మెడికల్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈఎస్ఐ మాజీ డైరెక్టర్ దేవికారాణిపై ఈడీ కేసు నమోదు చేసింది.
బీహార్ లో ఓ కాంగ్రెస్ నేతను కాల్చి చంపారు. శనివారం (డిసెంబర్ 28, 2019) 6.30 గంటల ప్రాంతంలో వైశాలిలోని సినిమా రోడ్డులో కాంగ్రెస్ నేత రాకేశ్ యాదవ్ను గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు తుపాకీతో కాల్చి చంపారు. మీనాపూర్ గ్రామంలోని రాకేశ్ యాదవ్ ప్�
రాజస్థాన్లోని ప్రభుత్వ ఆసుపత్రిలో శిశువుల మృత్యుఘోష వినిపిస్తోంది. అప్పుడే కళ్లు తెరిచిన చిన్నారులు శాశ్వత నిద్రలోకి జారుకుంటున్నారు. 48 గంటల వ్యవధిలోనే 10 మంది
ఆశ పెడతారు.. కళ్ల ముందే ఊహాలపల్లకిలో ఊరేగిస్తారు. మంచి అవకాశం మించిన రాదు అంటూ ప్రచారం చేస్తారు. తక్కువ ధరకే బంగారు నాణాలు అంటూ ఊదరగొడుతారు. లక్షల
తెలంగాణలో అవినీతి కేసులు పెరిగాయి. 2018తో పోలిస్తే ఈ ఏడాది 173 ఏసీబీ కేసులు నమోదు అయ్యాయి.