Home » Author »veegam team
డెడ్ లైన్ సమీపిస్తోంది. కొన్ని గంటల్లో గడువు పూర్తవుతుంది. డిసెంబర్ 31 ముగుస్తుంది. ఆ తర్వాత న్యూఇయర్ 2020 లోకి అడుగుపెడతాం. పాన్ తో ఆధార్ లింకింగ్ కు గడువు
సైంటిస్ట్ లు అంటే ఏవేవో పరిశోధనలు చేస్తుంటారు. ఎప్పుడూ ల్యాబ్ లలోనే గడిపేస్తుంటారు. కానీ ఓ సైంటిస్ట్ మాత్రం చక్కగా ఫ్లూట్ వాయించారు. అది కూడా పెద్ద పెద్ద అధికారులు..మేధావులు ఉన్న మీటింగ్ లో. మరి ఆ ఫ్లూట్ సైంటిస్ట్ ఎవరు? ఎక్కడ వాయించార
శీతాకాలం..చలికాలం. వణికించేస్తోంది. నీరుసైతం గడ్డ కట్టిపోయే చలి. ఈ చల్లని చలికాలంలో అత్యంత భారీ స్థాయిలో ‘స్నో ఫెస్టివల్’ ప్రారంభంకానుంది. చైనాలోని హెలొంగ్యాంగ్ ప్రాంతంలోని హార్బిన్ పట్టణంలో జరిగే ఈ స్నో ఫెస్టివల్ కు ప్రజలు అంతకంటే భారీ�
ఇంటిముందు ముగ్గులు వేశారని మహిళలపై పోలీస్ కేసులు ఇంటిముందు ముగ్గులు వేశారని ఏడుగురు మహిళలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఏడుగురు మహిలపై పోలీసులు కేసులు పెట్టారు. అదేంటి ఇంటి ముందు ముగ్గులు వేస్తే..నేరమా? కేసులు పెడతారా? అరెస్ట్ చేస్తారా? అ�
హైదరాబాద్ నగర వాసులకు, పోలీసులకు నిద్ర లేకుండా చేసిన చెడ్డీ గ్యాంగ్ చిక్కింది. రాచకొండ పోలీసులు చెడ్డీ గ్యాంగ్ ను అరెస్ట్ చేశారు. ఈ గ్యాంగ్ కి చెందిన ఏడుగురు సభ్యులు..
కఠిన చట్టాలు తెచ్చినా, ఎన్ కౌంటర్లు చేస్తున్నా మృగాళ్లలో మార్పు రావడం లేదు. దేశంలో నిత్యం ఏదో ఒక చోట మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. కామాంధులు
రాజధాని అమరావతికి 33 వేల ఎకరాల భూములు ఇచ్చిన రైతుల్ని ‘పెయిడ్ ఆర్టిస్టులు’ అంటారా? అంటూ మాజీ సీఎం చంద్రబాబు మండిపడ్డారు. ఏపీకి మూడు రాజధానుల అంశంపై అమరావతి ప్రాంతంలోని రైతులు నిరసన కార్యక్రమాలు ఈరోజు 13 రోజుల నుంచి కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగ
కోల్ కతా ప్రధాన కేంద్రంగా ఉన్న హిందుస్తాన్ కాపర్ లిమిటెడ్(HCL) అప్రెంటీస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. విభాగాల వారీగా ఖాళీలను భర్తీ చేయనుంది. మెుత్తం 100 ఖాళీలు ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్ధులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్
ఢిల్లీని పొగమంచు దట్టంగా కమ్మేసింది. పొగమంచు కారణంగా వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. పొగమంచుతో దారులు కనపించక నోయిడాలో ఓ కారు కాలువలోకి దూసుకెళ్లింది. ఆదివారం (డిసెంబర్ 29) రాత్రి జరిగిన డంకౌర్ ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదంలో ఐదుగుర�
వికీపీడియా సంస్థ కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ కి లేఖ రాసింది. ప్రభుత్వం తీసుకురానున్న కొత్త గైడ్ లైన్స్ కారణంగా తమ మోడల్ కు తీవ్ర అంతరాయం కలుగుతుందని
పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఓ దెయ్యం..ఆమెకు రాముడంటే చచ్చేంత భయం అంటూ బెంగాల్ బీజేపీ మహిళా నాయకురాలు రాజ్ కుమారి కేషారి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం దీదీపై బీజేపీ నాయకురాలు వ్యాఖ్యలు సంచలనం రేపాయి. పౌరసత్వ సవరణ చట్టం-2019 మద్ధతుగా బంకురా
మహిళలు, యువతులు అర్థరాత్రి కాదు కదా పట్టపగలు కూడా బైటకు రావాలంటే భయపడాల్సిన దుస్థితిలో ప్రస్తుత సమాజం ఉంది. కానీ కేరళ తిరువనంతపురంలో మహిళలు, యువతులు, బాలికలతో సహా అర్థరాత్రి సమయంలో బైటకొచ్చారు. ధైర్యంగా ‘నైట్ వాక్’ చేశారు. మహిళలపై జరుగుతు
ఆదివారం(డిసెంబర్ 29,2019) ట్విట్టర్లో #AskKTR పేరుతో నెటిజన్లతో తెలంగాణ ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ మాట్లాడారు. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం
ఏపీలో మూడు రాజధానుల అంశం హాట్ టాపిక్ గా మారింది. మూడు రాజధానులు రావొచ్చని సీఎం జగన్ అసెంబ్లీ వేదికగా చెప్పారు. ఈ ప్రతిపాదనపై అమరావతి ప్రాంత వాసుల
చలి చంపేస్తోంది. వెన్నులో వణుకు పుట్టిస్తోంది. చలి పులి పంజా విసురుతోంది. ఉత్తరాది రాష్ట్రాలు చలితో గజగజ వణుకుతున్నాయి. ఎముకలు కొరికే చలితో జనాలు
హర్యానాలో కలకలం చెలరేగింది. కేటుగాళ్లు రెచ్చిపోయారు. ఏకంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేరు వాడుకున్నారు. హర్యానా మంత్రికి ఫోన్ చేశారు. బీజేపీకి విరాళంగా రూ.3 కోట్లు
మున్సిపల్ ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామంటూనే.. అధికారులను టార్గెట్ చేస్తోంది తెలంగాణ కాంగ్రెస్. ఎలక్షన్ షెడ్యూల్ ఎప్పుడు వచ్చినా గెలుపు మాదే అంటూనే.. ఎన్నికల
మున్సిపల్ ఎన్నికలకు వ్యూహాత్మకంగా వెళ్తున్నారు కేటీఆర్. పార్టీ వర్కింగ్ ప్రెసిండెట్గా నేతలతో ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కాకముందే
ఏపీలో రాజధాని అంశం పొలిటికల్ హీట్ పెంచుతోంది. రాజధాని అంశంపై ప్రజల్లో నెలకొన్న సందేహాలను తుడిచిపెట్టేందుకు ఏపీ ప్రభుత్వం హైపవర్ కమిటీని ఏర్పాటు చేసింది. దీంతో
భారత సైన్యం ఎల్లప్పుడు దేశానికి సేవ చేయటమే కాదు ఎటువంటి సమస్యలైన స్పందించి, పరిష్కరించే లక్షణం ఉందని ఆర్మీ మహిళా వైద్యాధికారులు చాటి చెప్పారు. అసలు వివరాల్లోకి వెళ్లితే 172 మిలటరీ ఆస్పత్రికి చెందిన ఆర్మీ వైదులు కెప్టెన్ లతితా,కెప్టెన్ అమన్ �