Home » Author »veegam team
విశాఖ ఎగ్జిక్యూటివ్ రాజధానికి నా మద్దతు తెలిపాననీ అంత మాత్రాన తాను పార్టీని వీడుతానంటు వచ్చిన వార్తల్లో నిజం లేదని మాజీ మంత్రి..టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు స్పష్టంచేశారు. విశాఖపట్నం వాస్తవ్యుడిగా విశాఖ రాజధానిని స్వాగతించాలననీ..గానీ తా�
ఫుడ్ డెలివరీ యాప్ సంస్థ స్విగ్గీ తాజాగా జరిపిన సర్వేలో దేశవ్యాప్తంగా అందరూ చాలా ఇష్టపడి తినే ఆహారంగా బిర్యానీ నాలుగో ఏడాది కూడా తన అగ్రస్థానాన్ని నిలుపుకుంది. ప్రతీ నిమిషానికి 95 మంది బిర్యానీని ఆర్డర్ చేస్తున్నారంటే దీనిపై భారతీయులకు �
వనపర్తి జిల్లా కొత్తకోట మండలం శంకరయ్యపేట గ్రామ సమీపంలోని చిన్నవాగు నిర్మించిన సరళాసాగర్ ప్రాజెక్టుకు భారీ గండి పడింది. దాంతో నీరు భారీగా వృథాగా పోతోంది. దాదాపు పది సంవత్సరాల తర్వాత ఈ ప్రాజెక్టు నీటితో నిండి కళకళలాడుతోంది. ఆసియాలోనే ఆటోమ
ఢిల్లీలో అంతర్జాతీయ పిల్లుల ఫెస్టివల్ ఎంతో ఆహ్లాదంగా జరిగింది. భారత్లోనే అతి పెద్దగా జరిగిన ఈ వేడుకకు పిల్లి ప్రేమికులు హాజరయ్యారు. తమ పిల్లులను అందంగా ముస్తాబు చేసి తీసుకొచ్చారు. అలాగే, పోలీసు డాగ్స్ కూడా ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్గా నిల�
పాన్ నెంబర్ ఆధార్ కార్డుతో తప్పని సరిగా అనుసంధానం చేసుకోవాలని ఆదాయపన్ను శాఖ ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే డెడ్ లైన్ ను డిసెంబర్ 31, 2019 వరకు పొడిగించింది. తాజాగా మరోసారి ఆ డెడ్ లైన్ ను మార్చి 31,2020 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్న�
కృష్ణా జిల్లాలోని ఇబ్రహీంపట్నంలో ఘోరం జరిగింది. ఆగి ఉన్న యాసిడ్ లారీని వెనుకనుంచి వచ్చిన ఓ కారు బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో లారీలోని యాసిడ్ పడి గ్రూప్ -1 అధికారిణి రాగ మంజీరా దుర్మరణం చెందారు. ఇబ్రహీం పట్నం డైరెక్టర్ ఆఫ్ స్టేట్ ఆడిట్ కార్యాయలం
హైదరాబాద్ లోని ఉప్పల్ లో ఓ లారీ స్కూల్ ఆటోను ఢీకొంది. ఉదయం 9 గంటల సమయంలో జరిగిన ఈ ప్రమాదంలో అనంతకుమార్ అనే స్కూల్ విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందాడు. ఉప్పల్ రింగ్ రోడ్ సమీపంలో ఉన్న లిటిల్ ఫ్లవర్ కాలేజీ వద్ద విద్యార్థులతో వెళుతున్న ఓ స
వేసుకున్న షర్టు విప్పితేనే విమానంలోకి రానిస్తామని లేకుంటే ఎక్కనిచ్చేది లేదని విమానసిబ్బంది ఓ బాలుడిని అడ్డుకున్నారు. దీంతో సదరు బాలుడు బిత్తరపోయాడు. ఈ ఘటన దక్షిణాఫ్రికాలోని జోహెన్నెస్బర్గ్ విమానాశ్రయంలో జరిగింది. వివరాల్లోకి వెళితే
మీరు ఎప్పుడైనా డబ్బులను చెత్తకుప్పలో పడేశారా? కనీసం ఎవరైనా పడేస్తుంటే చూశారా.. అదేం ప్రశ్నా అసలు డబ్బులు ఎవరైనా పడేస్తారా, వీలైతే బ్యాంకులో దాచుకుంటాం, లేకపోతే ఏదైనా వస్తువు కొనుక్కుంటాం అనుకుంటున్నారు కదు. కానీ.. UKకు చెందిన ఓ జంట ఏకంగా రూ.14 లక
ప్రభుత్వ రంగ సంస్థ అయిన SBI బ్యాంక్, ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పోరేషన్(IRCTC) కలిసి తమ కస్టమర్లకు అద్భుతమైన ఆఫర్లు ప్రకటించినది.ఈ రెండు సంస్ధలు కలిసి తమ కస్టమర్లకు SBI ప్రీమియర్ కార్డులను అందుబాటులోకి తెచ్చింది. ఈ కార్డు తీసుకున్న క
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మంత్రి పేర్ని నాని ఫైర్ అయ్యారు. ఏపీ రాజధాని అమరావతి ప్రాంతాల్లో రేపు పవన్ పర్యటిస్తున్న సందర్భంగా మంత్రి పేర్ని స్పందించారు. పవన్ కళ్యాణ్ ఏ పర్యటనలు చేసినా..ఏంపనిచేసినా ఆయన ప్రతీ అడుగూ..మాటా..పాటా ప్రతీదీ ఆయన
న్యూయర్ మెట్రో గుడ్ న్యూస్ : ఒంటిగంట వరకూ ట్రైన్..మందుబాబులు కూడా ఎక్కొచ్చు హ్యాపీ న్యూ ఇయర్ కు ఇంకా కొన్ని గంటలే ఉంది. ఈ సందర్బంగా హైదరాబాద్ నగర వాసులకు మెట్రో ట్రైన్ గుడ్ న్యూస్ చెప్పింది. డిసెంబర్ 31 రాత్రి మెట్రో ట్రైన్ సర్వీసులు ఒంటి గంట �
ప్రపంచంలో యువత ఎక్కువగా ఉన్న దేశం ఇండియా. భారతదేశంలో ఉన్న జనాభాలో 65శాతం మంది యువకులే. అందులో 35ఏళ్ల కన్నా తక్కువ వయసు ఉన్నవారే ఎక్కువగా ఉన్నారు. ఈ నేపథ్యంలో 2019లో దేశంలో యువతను ఎక్కువగా ప్రభావితం చేసిన వారి లిస్ట్ ను ఒక్కసారి చూద్దాం. యశ్ (33): కన్న�
ఇకపై ఇసుకను డోర్ డెలివరీ చేస్తామని సీఎం జగన్ తెలిపారు. రాష్ట్రంలో ఇసుక డోర్ డెలివరీపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జనవరి 2న కృష్ణా జిల్లాలో పైలట్ ప్రాజెక్టు కింద ఇకపై ఇసుకను డోర్ డెలివరీ చేస్తామని తెలిపారు. జనవరి 7న తూ
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రాంతాల మధ్య విద్వేషాలు సృష్టించొద్దు అని చెప్పిన వ్యక్తే.. ఇవాళ అధికారంలోకి వచ్చాక మాట మార్చారని.. అదే పని చేస్తున్నారని సీఎం జగన్ పై టీడీపీ
పోకిరీల చేష్టలు మితిమీరిపోతున్నాయి. కొంతమంది యువకుల సాహసాలకు హద్దు, పద్దూ లేకుండా పోతోంది. ప్రమాదం అని తెలిసినా.. రిస్కీ స్టంట్లు చేస్తారు. తాజాగా ఓ యువకుడు రైలులో డేంజరస్ ఫీట్ చేసి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన డిసెంబర్ 26న ముంబైలో చోటుచేసుక�
సింహం, పులి మధ్య ఫైటింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోను భారత అటవీ శాఖ అధికారి సుశాంత్ నందా ఆదివారం (డిసెంబర్ 29,2019) రోజున ట్విట్టర్ లో షేర్ చేసుకున్నాడు. వివరాల్లోకి వెళ్లితే ఒక గడ్డి మైదానంలో పులి విశ్రాంతి తీసుకుంటుంది. ఆ స
ఏపీలో హాట్ టాపిక్ గా మారిన రాజధాని అంశంపై మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజధాని అమరావతి నుంచి తరలిస్తారు అనే వార్తలు దుమారం రేపుతుండగా.. దీనిపై స్పందించిన బొత్స.. రాజధాని ఎక్కడున్నా మాకు అభ్యంతరం కానీ ఇబ్బంది కా�
మహిళలకు ప్రసవం కష్టమైతే..డాక్టర్లు సిజేరియన్ ఆపరేషన్ చేసి డెలివరీ చేస్తారు. కానీ ఓ వింత..విచిత్రం గురించి తెలుసకుంటే నోరు ఆవలిస్తారు. ఓ బొద్దింకకు ప్రసవం కష్టమైంది.! దీంతో డాక్టర్లు సిజేరియన్ డెలివరీ చేశారు…!! తల్లీ బిడ్డా అదేనండి బొద్దింక �
హైదరాబాద్ ముషీరాబాద్లో బిర్యానీ బిల్లు.. ఫ్రెండ్స్ మధ్య చిచ్చుపెట్టింది. ఒకరి ప్రాణం పోవడానికి కారణమైంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.