Home » Author »veegam team
న్యూ ఇయర్ సెలబ్రేషన్ ను సాధారణ ప్రజలతో పాటు సెలబ్రిటీలు కూడా ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. అంతేకాదు అభిమానులకు శుభాకాంక్షలు కూడా తెలియజేశారు. మరి ఎవరెవరు విషెస్ చెప్పారో మీరు చూడండి. మహేష్ బాబు: నాపై ఎంతగానో ప్రేమ చూపిస్తున్న నా కుటుంబ సభ
మాస్ మహారాజా రవితేజ కొత్త సంవత్సరంలో వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించబోతున్నాడు. ఇప్పటికే రవితేజ సైన్స్-ఫిక్షన్ డ్రామా ‘డిస్కోరాజా’ సినిమా ఈ నెల 24న విడుదలయ్యేందుకు సిద్ధమవుతుండగా.. మరోవైపు ‘క్రాక్’ సినిమా కూడా శేరవేగంగా షూటిం
మనం సాధారణంగా కొంచెం చలి పెడితే చాలు ఇట్లోంచి బయటకు రావాలంటే చాలా ఆలోచిస్తాం. అలాంటిది ఎప్పుడు బయట తిరిగే మూగ జంతువులకు చలి పెట్టదా అనే సందేహాం వస్తుంది. అవి కూడా మనలాగే చలి నుంచి తప్పించుకోవటానికి ఎంతో ప్రయత్నిస్తుంటాయి. మరి జూ లో ఉండే జంతు�
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ని మంత్రులు టార్గెట్ చేశారు. రాజధాని విషయంలో పవన్ చేసిన విమర్శలకు ఘాటుగా బదులిచ్చారు. ఓ నటుడిగా పవన్ ఎప్పుడూ ఏదో నటిస్తూనే
తెలంగాణ ప్రభుత్వం ఉత్తమ పోలీస్ సేవా పతకాలను ప్రకటించింది. వివిధ పోలీసు డిపార్ట్ మెంట్లలో ప్రతిభ కనబరిచిన వారికి పతకాలను ఇవ్వనున్నారు.
తెలంగాణ ప్రభుత్వం భూముల క్రమబద్ధీకరణ దరఖాస్తుల పరిష్కారానికి గడువు పెంచింది. పెండింగ్ లో ఉన్న భూముల క్రమద్ధీకరణ దరఖాస్తుల పరిష్కారానికి గడువును (జనవరి 31, 2019) వరకు పొడిగించింది.
రాజధాని అమరావతి ప్రాంత రైతులు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్కు లేఖ రాశారు. కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలని లేఖలో కోరారు. రాజధాని విషయంలో మోసపోయామని,
ఆంధ్రప్రదేశ్ లో కనెక్టు టు ఆంధ్రా సొసైటీ ఏర్పాటు అయింది. అమరావతి-కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధుల నిర్వహణ కోసం ఏపీ ప్రభుత్వం కనెక్టు టు ఆంధ్రా సొసైటీని ఏర్పాటు చేసింది.
రైల్వే ప్రయాణికులకు రైల్వే శాఖ కొత్త సంవత్సరంలో షాక్ ఇచ్చింది. స్వల్పంగా రైల్వే ఛార్జీలు పెంచింది.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ పై మంత్రి ఆవంతి తీవ్ర విమర్శలు చేశారు.
తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ రాష్ట్రంలో మరో యాగం చేయనున్ననట్లు తెలుస్తోంది. తెలంగాణ భవన్ లో యాగం నిర్వహించే యోచనలో ఉన్నట్లు సమాచారం.
మరి కొన్ని గంటల్లో 2019 ముగుస్తుంది. కొత్త సంవత్సరం 2020 వస్తుంది. 2019కి గుడ్ బై చెప్పి.. న్యూఇయర్ కు గ్రాండ్ గా వెల్ కమ్ చెప్పేందుకు హైదరాబాద్ నగరవాసులు రెడీ
కొత్త సంవత్సరం వచ్చేసింది. ఆస్ట్రేలియా రాజధాని సిడ్నీ వాసులు నూతన సంవత్సరం 2020కి గ్రాండ్ గా వెల్ కమ్ చెప్పారు. సిడ్నీలో న్యూఇయర్ వేడుకలు ఘనంగా
జనవరి 3 నుంచి ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ ప్రారంభిస్తామని ఏపీ సీఎం జగన్ తెలిపారు. అమరావతిలోని సచివాలయంలో స్పందన కార్యక్రమంపై సీఎం సమీక్ష నిర్వహించారు.
రాజధాని రైతులు, ప్రజలకు అండగా నిలిచిన జనసేనాని పవన్ కళ్యాణ్..జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. తీవ్ర విమర్శలు చేశారు. రాజధాని విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న
హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ముందు కలకలం రేగింది. ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకుంది. ఈ ఘటనలో ఆమెకు తీవ్ర
చలి చంపేస్తోంది. వెన్నులో వణుకు పుట్టిస్తోంది. ఎముకలు కొరికే చలితో హైదరాబాద్ వాసులు గజగజ వణుకుతున్నారు. రోజురోజుకి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఇది చాలదన్నట్టు ఇప్పుడు వర్షం కూడా తోడైంది. హైదరాబాద్ నగరంలో అకాల వర్షం కురిసింది. మంగళవారం(డిసె�
మాజీ ఎంపీ, టీడీపీ నేత రాయపాటి సాంబశివరావుపై సీఐబీ కేసు నమోదు అయింది. రాయపాటి ఇంట్లో సీబీఐ సోదాలు నిర్వహించింది. రాయపాటి ఆఫీసులో అధికారులు తనిఖీలు చేపట్టారు.
బాయ్ ఫ్రెండ్స్ తో కలిసి కాలేజీ యూనిఫామ్ లోనే మద్యం సేవించిన నలుగురు డిగ్రీ విద్యార్థినుల వ్యవహారం తమిళనాడు రాష్ట్రంలో సంచలనం రేపింది. దీనిపై పెద్ద రచ్చ జరిగింది.
రాజకీయ నాయకులు పదవుల్లో ఈరోజు ఉంటే రేపు ఉండరు..అటువంటి వారు ఇచ్చిన ఆర్డర్ లతో పోలీసులు రైతుల ఇళ్లల్లోకి వెళ్లివాళ్లను నానా కష్టాలపాలు చేయటం సరికాదని పవన్ కళ్యాణ్ పోలీసులకు సూచించారు. రాజధానికి భూములిచ్చిన రైతులు జైలుకు వెళ్లివచ్చినవారు క�