Home » Author »veegam team
ఇఎస్ ఐ, ఐఎంఎస్ స్కామ్ లో తవ్విన కొద్ది కొత్త విషయాలు బయటపడుతున్నాయి. ఈఎస్ఐ మాజీ డైరెక్టర్ మాజీ డైరెక్టర్ దేవికారాణిని విచారిస్తున్న ఏసీబీ అధికారులు భారీ స్కామ్ జరిగినట్లు గుర్తించారు.
దేశ రాజధాని ఢిల్లీలో కలకలం రేగింది. ఇద్దరు తెలుగు డాక్టర్ల మిస్సింగ్ మిస్టరీగా మారింది. రోజులు గడుస్తున్నా వారి ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన
రష్యా రాజధాని మాస్కోలోని అధికారులు నూతన సంవత్సరం గిఫ్ట్ గా చల్లని వాతావరణం కోసం కృత్రిమ మంచును తయారు చేసి రోడ్లపై మంచు వర్షాన్ని కురిపించారు. ప్రస్తుతం ఆ వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అసలు విషయమేంటంటే.. 1886 నుంచి మాస్కోల�
ఉత్కంఠకు తెరపడింది. తెలంగాణ కొత్త సీఎస్ ఎవరో తెలిసిపోయింది. తెలంగాణ కొత్త సీఎస్ గా సోమేష్ కుమార్ పేరు ఖరారైంది. సోమేష్ కుమార్ ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీఎం
సూపర్ స్టార్ రజనీకాంత్, నయనతార జంటగా.. ఎ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతోన్న యాక్షన్ ఎంటర్ టైనర్ ‘దర్బార్’. ఈ సినిమాలో సునీల్ శెట్టి, నివేదా ధామస్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. రజనీకాంత్ ను పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. తాజా సమాచారం
2020 నూతన సంవత్సరానికి స్వాగత పలకటానికి కొన్ని గంటల సమయమే ఉంది. నూతన సంత్సర వేడుకల్ని ఒక్కో దేశంలో ఒక్కోలా సెలబ్రేట్ చేసుకుంటారు. జపాన్ లో 2020 సంవత్సరం రాక సందర్భంగా పశ్చిమ జపాన్ ప్రాంతంలో ఉన్న ఓ దేవాలయం దగ్గర బంగారం రంగులో ఉన్న భారీ ఎలుక విగ్రహ�
ఏపీ సీఎం జగన్.. కలెక్టర్లపై సీరియస్ అయ్యారు. వారి పని తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు పరిహారం చెల్లింపు విషయంలో ఆలస్యంపై
ప్రియాంకా గాంధీ తన పేరును ఫిరోజ్ ప్రియాంకాగా మార్చుకోవాలని కేంద్రమంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి సూచించారు. హిందూ ధర్మమంటే శాంతికి ప్రతిరూపమని, అటువంటిది కాషాయ వస్త్రాలు ధరించిన వ్యక్తి ప్రతీకారం అంటూ వ్యాఖ్యలు చేయడమేంటని ప్రియాంకా గాంధ�
ఏపీ సీఎం జగన్ పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అమరావతి రాజధానిగా ఆనాడు అసెంబ్లీలో జగన్ ఎందుకు ఒప్పుకున్నారని ప్రశ్నించారు.
బ్రాడ్ క్యాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్(BECIL) లో 4 వేల ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా స్కిల్డ్, అన్ స్కిల్డ్ మ్యాన్ పవర్ గా పోస్టులను భర్తీ చేయనుంది. ఆసక్తి గల అభ్యర్ధులు ఆన్ లైన్ ద్వా�
తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త వినిపించింది. న్యూఇయర్ వేళ కానుక ప్రకటించింది. ఇకపై శ్రీవారిని దర్శించుకున్న ప్రతి భక్తుడికి ఉచితంగా లడ్డూ ఇవ్వాలని టీటీడీ నిర్ణయించింది. నెలకు 24 లక్షల లడ్డూలు ఉచితంగా పంపిణీ చేయనుంది. వైకుంఠ ఏకాదశ�
జాతీయ పౌరసత్వ సవరణ చట్టానికి(సీఏఏ) వ్యతిరేకంగా నిరసన తెలుపేవారంతా దేశానికి శతృవులేనని వారంతా దేశ ద్రోహులు అంటూ రాజస్తాన్కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే మదన్ దిలావర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జాతీయ పౌరసత్వ సవరణ చట్టాన్ని ఎవరైతే సీఏఏను వ్�
ఏపీలో 2020 జనవరి 1వ తేదీన ప్రారంభం కావాల్సిన గ్రామ సచివాలయ పాలన వాయిదా పడింది. ఈ మేరకు జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జనవరి 26వ తేదీ వరకు వాయిదా
మీకు గోర్లు కొరికే అలవాటు ఉందా..? కానీ ఈ అలవాటు ఉన్నవాళ్లను ఆపడం ఎవరి తరమూ కాదు. గోర్లు కొరకడం వల్ల మీరు మానసిక ఆందోళనకు గురౌతున్నట్లే. గోర్లు కొరకడం అరిష్టం అని కూడా పెద్దవాళ్లు అంటుంటారు. అంతేకాదు మీ ఆరోగ్యకరమైన మానసిక స్థితిని కుడా ఆపదలోకి �
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తీవ్ర విమర్శలు చేశారు. పవన్ కళ్యాణ్ కు మతిమరుపు..ఆయన మాట్లాడిన మాటల్ని ఆయనే మరచిపోతారని ఎద్దేవా చేశారు. ఎన్నికలకు ముందు పవన్ పర్యటించిన సందర్భంగా ఆయన ఎక్కడకు వెళితే అక్కడే రాజధాన�
హైదరాబాద్ షేక్ పేట్ లోని పెట్రోల్ బంకులో అగ్నిప్రమాదం జరిగింది. కారులో పెట్రోల్ నింపుతుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. పెట్రోల్
ఏపీ ఆర్టీసీ కార్మికులను ప్రజా రవాణాశాఖలో విలీనంచేస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆర్టీసీలోని 53వేల మది కార్మికులను రేపటి (జనవరి1,2020) నుంచి ఉద్యోగులుగా గుర్తిస్తున్నట్లుగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులతో ఆర్టీస�
అరెస్ట్ చేసినా..అండమాన్ కు పంపించినా రైతులకు అండగా ఉంటామని వెనక్కి తగ్గేది లేదని టీడీపీ నేత..మాజీ మంత్రి దేవినేని ఉమ స్పష్టంచేశారు. ‘సేవ్ ఏపీ.. సేవ్ అమరావతి’ పేరుతో టీడీపీ నేత..మాజీ మంత్రి దేవినేని ఉమ ఒకరోజు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. అమరావత
ఓ కుక్క సిగిరెట్లను తెగ తాగేస్తోంది. గుప్పు గుప్పుమంటూ పెట్టెల కొద్దీ సిగిరెట్లను కాల్చేస్తోంది. పొగరాయుళ్లను మించిపోయింది. అచ్చు మనిషిలాగా..సిగిరెట్ తాగి..ముక్కుల వెంట పొగను యమా స్టైల్ గా వదులుతోంది. దీన్ని చూస్తే ఏందిరా..ఈ కుక్కేంది మనకు ప�
ఏపీలోని వివిధ యూనివర్సిటిలల్లోని డిగ్రీ కళాశాల లెక్చరర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల కోసం అక్టోబర్ 20 న పరీక్ష నిర్వహించింది. ఆ పరీక్ష ఫలితాలను (డిసెంబర్ 20, 2019)న ఆంధ్రా యూనివర్సిటీ విడుదల చేసింది. తాజాగా సెట్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్ధ