Home » Author »veegam team
కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు.
కొత్త సంవత్సరాన నెల్లూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. వాకాడు మండలం తూపిలిపాలెం సముద్రంలో ఈతకు వెళ్లి ముగ్గురు మృతి చెందారు.
ఏపీ మాజీ సీఎం, టీడీపీ చీఫ్ చంద్రబాబు అమరావతి ప్రాంత వాసులకు చురకలు అంటించారు. ఎన్నికల సమయంలో వద్దు వద్దు అని తాను ఎంత మొత్తుకున్నా వినిపించుకోలేదని..
తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. చలి గాలులకు వర్షం తోడైంది. ఏపీ, తెలంగాణలో పలు ప్రాంతాల్లో వాన కురిసింది. మంగళవారం(డిసెంబర్ 31,2019)
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు శుభవార్త అందించింది. బ్యాంకు లింకేజీ ద్వారా డ్వాక్రా మహిళలు తీసుకున్న రుణాలకు వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం కింద వడ్డీ చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం అయింది.
తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. మీడియాతో చిట్ చాట్ లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో 2030 వరకు అధికారం టీఆర్ఎస్ దే అని చెప్పారు.
అసురన్ సినిమా తర్వాత యంగ్ హీరో ధనుష్ క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. ఎప్పుడూ తన నటనతో ఆటకట్టుకునే ధనుష్ హీరోగా లెజెండరీ డైరెక్టర్ గౌతమ్వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘ఎన్నై నోకి పాయమ్ తోట’. తెలుగులో `తూటా` పేరు�
అమెరికా రోడ్డు ప్రమాదంలో చనిపోయిన చరితారెడ్డి.. మరో 9 మందిని బతికించింది. కారు యాక్సిడెంట్లో బ్రెయిన్ డెడ్ అయిన ఆమె అవయవాలు.. చావు బతుకుల్లో ఉన్న మరో 9 మందికి ప్రాణం పోశాయి.
ఏపీలో వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకాల్లో అమ్మఒడి ఒకటి. ఈ పథకానికి సంబంధించి లబ్ధిదారుల తుది జాబితా సిద్ధమైంది. 42 లక్షల 80వేల మంది లబ్ధిదారులను
రేణు దేశాయ్ కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా ఈ రోజు తన మాజీ భర్త ఫొటోను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడం ఆసక్తికరంగా మారింది. కూతరు ఆద్యతో పవన్ కళ్యాణ్ దిగిన ఫొటోను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తూ.. పిల్లలు తల్లిదండ్రుల నుంచి లక్
న్యూ ఇయర్ సందర్భంగా మందుబాబులపై తెలంగాణ రాష్ట్ర పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా రాష్ట్ర వ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు.
ఉత్తరప్రదేశ్ ను చలి వణికిస్తోంది. 120 ఏళ్ల రికార్డ్ ను బ్రేక్ చేస్తూ అతి తక్కువ టెంపరేచర్ ను నమోదు చేసింది.
టీఆర్ఎస్ సీనియర్ నేత, మంత్రి ఈటెల రాజేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నమ్మకద్రోహం చేసే వారు బాగుపడరు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో మరీ ముఖ్యంగా
కొత్త సంవత్సరంలో వంట గ్యాస్ ధరలు పెరగడంతో వినియోగదారులపై భారం పడింది. సబ్సిడియేతర వంట గ్యాస్ సిలిండర్ ధరను పెంచుతున్నట్లు ప్రభుత్వ రంగ చమురు సంస్ధలు ప్రకటించాయి. పెరిగిన ధరలు జనవరి 1,2020 నుంచి అమల్లో్కి వచ్చాయి. పెరిగిన ధరల ప్రకారం 14.2 కిలోల స
జనసేనాని పవన్ కళ్యాణ్ పై తుళ్లూరు పోలీసులు కేసు పెట్టనున్నారు. రాజధాని గ్రామాల్లో పర్యటించిన వపన్.. సెక్షన్ 144, 30 యాక్ట్ ను బ్రేక్ చేశారని పోలీసులు చెబుతున్నారు.
తెలంగాణకు కాబోయే సీఎం ఎవరు అనేది హాట్ టాపిక్ గా మారింది. మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేసిన వ్యాఖ్యలతో నెక్ట్స్ సీఎం అంశం చర్చకు దారితీసింది. కేసీఆర్ తర్వాత కాబోయే సీఎం
కర్నూలు జిల్లా మహానందిలో దారుణం చోటు చేసుకుంది. ఈశ్వర్ నగర్ లో నూతన సంవత్సరం వేడుకల్లో కత్తులతో స్వైరవిహారం చేశారు. న్యూ ఇయర్ వేడుకల్లో రెండు గ్రూపులు కత్తులతో దాడులు చేసుకున్నాయి. ఈ దాడిలో ఉపేంద్ర అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా.. మరో �
ఏపీ సీఎం జగన్ పై మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి ప్రాంత అభివృద్ధిపై జగన్ కు ఎందుకు కడుపు మంట అని మండిపడ్డారు.
తెలుగు సినీ ఇండస్ట్రీలో కొన్ని పండుగ సీజన్లకు ప్రత్యేకమైన పోటీ ఉంటుంది. ఈ క్రమంలో సక్రాంతి సందర్భంగా తెలుగు బాక్సాఫీసు దగ్గర గట్టి పోటీనే ఉండనుంది. మహేశ్బాబు ‘సరిలేరు నీకెవ్వరు’తో వస్తుండగా, అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో’ తో రాన
ప్రపంచ వ్యాప్తంగా 2019వ సంవత్సరానికి గుడ్ బాయ్ చెప్తు, 2020వ సంవత్సరానికి వెల్ కమ్ చెప్తు ఘనంగా వేడుకలను జరుపుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఎంత ఘనంగా వేడుకలు జరిగాయో తెలుసుకుందాం.. రియో డీ జనీరో డిసెంబర్ 31,2019న కోపకబానా బీచ్ లోని బాణా సంచాలను చ�