Home » Author »veegam team
రాజధాని అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ పై అధికార వైసీపీ వీడియో ప్రజంటేషన్ ఇచ్చింది. అమరావతిలో భూముల స్కామ్ జరిగిందని చెబుతూ అందుకు సంబంధించిన అక్రమాల
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సిట్ దర్యాప్తు వేగవంతం చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా కొమ్మ పరమేశ్వర్ రెడ్డి..టీడీపీ నేత, ఎమ్మెల్సీ బీటెక్ రవిని కలిసినట్లు సిట్ అధికారులు గుర్తించారు.
రాజధానిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ పై వైసీపీ వీడియో ప్రజంటేషన్ ఇచ్చింది. అమరావతిలో భూముల స్కామ్ జరిగిందని చెబుతూ అందుకు సంబంధించిన అక్రమాల ఆధారాలు,
రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ తో ఏపీ సీఎం జగన్ సమావేశం అయ్యారు. రాష్ట్రంలో తాజా పరిస్థితులను గవర్నర్ కు వివరించే అవకాశం ఉంది.
ఏపీలో అధికార, ప్రతిపక్ష మహిళా నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. రాజధాని అంశంపై విమర్శల పర్వం నడుస్తోంది. రాజధాని కోసం రైతులు చేస్తున్న ఉద్యమానికి
క్రిష్టియన్ స్కూల్స్ పనితీరుపై కేంద్రమంత్రి గిరిజార్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. క్రిస్టియన్ స్కూళ్లలో చదివిన పిల్లలు డీఎం, ఎస్పీ, ఇంజినీర్లు అవుతున్నారని, వాళ్లు విదేశాలకు వెళ్లినపుడు గో మాంసాన్ని తింటున్నారని..ఈ స్కూల్స్ లో చదివినవ�
అమరావతి రాజధాని కోసం చేస్తున్న ఉద్యమానికి టీడీపీ చీఫ్ చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి తన గాజులను విరాళంగా ఇచ్చిన సంగతి తెలిసిందే. రైతులకు పూర్తి మద్దతుగా మా
రాష్ట్రంలో ఇసుక, మద్యం అక్రమ రవాణాపై ఏపీ ప్రభుత్వం సీరియస్ అయింది. అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ప్రత్యేక అధికారులను నియమించింది.
ఓ ఇంటికి సంబంధించని చెత్తను రీసైక్లింగ్ చేస్తున్న సిబ్బందికి చెత్తలో రూ.16 లక్షలు కనిపించాయి. దీంతో వారు షాక్ అయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఇది ఇంగ్లాండ్ జరిగింది. బర్న్హమ్ ఆన్ సీ ప్రాంతానికి చెందిన భార్యాభర్తలు బంధువు చనిప
చిరు అభిమానులకి గుడ్ న్యూస్. చిరు152వ సినిమా షూటింగ్ ఈ రోజు (జనవరి 2, 2020) నుంచి కోకాపేటలో వేసిన ప్రత్యేక సెట్ లో ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆగస్ట్ 14న సినిమాని రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు మూవీ యూనిట్. ఈ సినిమాకి కొరటాల శివ దర్శకత్వం వహిస్త�
టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ హాట్ కామెంట్స్ చేశారు. రాజధాని టూర్ లో చంద్రబాబు సామాజిక వర్గాల ప్రస్తావరన తెచ్చారని తెలిపారు.
టీఆర్ఎస్ లో కేసీఆర్ తర్వాత సీఎం ఎవరు అనే అంశంపై చర్చ కంటిన్యూ అవుతోంది. కేసీఆర్ తర్వాత సీఎం కేటీఆరే అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేసిన వ్యాఖ్యలతో ఈ ఇష్యూ
హైదరబాద్ సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ ఉద్యోగాల భర్తీ కోసం సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(SPMCIL) నోటిఫికేషన్ విడుదల చేసింది. మెుత్తం 29 ఖాళీలు ఉన్నాయి. విభాగాల వారీగా ఖాళీలను భర్తీ చేయనుంది. ఆసక్తి గల అభ్యర
నూతన సంవత్సరం ప్రారంభంలో మొదటి రోజునే జర్మనీలోని ఒక జంతు ప్రదర్శనశాలలో విషాదం చోటుచేసుకుంది. పశ్చిమ జర్మనీలోని క్రెఫెల్డ్ జూలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో కోతులతో సహా పక్షులు 30కిపైగా జంతువులు సజీవ దహనమయ్యాయి. 2020 నూతన సంవత్సర వేడ
సూపర్ స్టార్ రజనీకాంత్ కి లేక్కలేనంత మంది అభిమానులున్నారనే విషయం తెలిసిందే. ఆయన సినిమాలు విడుదలవుతున్నాయంటే ప్రతి చోట పండుగే. తాజాగా రజనీకాంత్ మురుగదాస్ దర్శకత్వంలో దర్భార్ అనే సినిమా చేశారు. ఆ సినిమా సంక్రాంతి సందర్భంగా (�
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (MAA) డైరీ ఆవిష్కరణ కార్యకమంలో ఆసక్తికర ఘటన జరిగింది. సీనియర్ నటులు మోహన్ బాబు, మెగాస్టార్ చిరంజీవి మధ్య ఇంట్రస్టింగ్ సీన్
అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) పనితీరుపై సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఏసీబీ పనితీరుపై సమీక్ష జరిపిన సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ..ఏసీబీ పనితీరు ఆశించిన రీతిలో కనిపించటంలేదని అసంతృప్తి వ్యక్తంచేశారు. ఏసీబీ అధికారులు చురుగ్గా, విధుల పట్�
మహేష్ బిగ్గెస్ట్ ఎంటర్టైనర్ సరిలేరు నీకెవ్వరు సినిమా సంక్రాంతి కానుకగా (జనవరి 11, 2020)న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు అనీల్ రావిపూడి దర్శకత్వం వహించారు. అయితే రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో సూపర్ స్టార్ అభిమానులు  
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) గవర్నర్ శక్తికాంత్ దాస్ అంధుల కోసం ఓ కొత్త యాప్ ను బుధవారం(జనవరి1,2020) రీలీజ్ చేశారు. కరెన్సీ నోట్లను గుర్తించడంలో ఇబ్బందులు పడుతున్న అంధుల కోసం మణి(MANI)పేరుతో మెుబైల్ యాప్ ను తయారు చేసింది ఆర్ బీఐ. MANI అంటే ‘మెుబైల్ ఎయ
అమరాతి ప్రాంతంలోని కృష్ణా, గుంటూరు జిల్లాల ఎంపీలు, ఎమ్మెల్యేలు మాకు కొన్ని రోజులుగా కనిపించటంలేదు. వారికి డెంగ్యూలు,స్వైన్స ఫ్లూ, మలేరియా వంటి రోగాలొచ్చాయేమో..వాళ్లు ఏ హాస్పిటల్ లో ఉన్నారో మాకు తెలియటంలేదు.వారంతా ఏ హాస్పిటల్ లోఉన్నారోనని మ�