Home » Author »veegam team
న్యూ ఇయర్ వేడుకల్లో ప్రకాశం జిల్లా YCP ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి స్టెప్పులతో ఇరగదీశారు. 2020 న్యూ ఇయర్ సెలబ్రేషన్ లో పాల్గొన్న ఎంపీ మాగుంట కార్యకర్తలతో ఆడిపాడారు. పాటలకు స్టెప్పులేని అలరించారు. కార్యకర్తల్లో జోష్ నింపారు. ఉత్సాహం కేకలు �
ఒకే కటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యకు యత్నించారు. తల్ల్లి, తండ్రి, కూతురు ముగ్గురూ పెట్రోల్ పేసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరిలో తండ్రీ కూతురు మృతి చెందారు. తల్లి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. చిన్నంబావి మండలం..అ�
శ్రీవారి సన్నిథిలో సిలువ గుర్తుల కలకలం సృష్టిస్తున్నాయి. తిరుపతి స్విమ్స్ హాస్పిటల్ లో ఉన్న చెట్లకు ఏసుక్రీస్తు శిలువ గుర్తులు కలకలం సృష్టిస్తున్నాయి. చెట్లకు వేసి ఉన్న శిలువ గుర్తులను గమనించిన హాస్పిటల్ సిబ్బంది వాటిని చెరిపివేశారు. కా�
మూడు రాజధానులంటూ పిచ్చి నిర్ణయం తీసుకున్న సీఎం జగన్ ఘోరమైన తప్పు చేస్తున్నారనీ..మూడు రాజధానుల అంశం ఏ రాజ్యాంగంలోను లేదని మాజీ మంత్రి..టీడీపీ నేత యనమల రామకృష్ణ విమర్శించారు. రాజధాని అమరావతి పనులు నిలిపివేసి తప్పు చేస్తున్నారనీ..అమరావతి ప్రా�
10టీవీ ప్రసారం చేసిన కథనంపై పోలీసులు ఉన్నతాధికారులు స్పందించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని చంద్రంపేటలో యువకుల్ను చితకబాదిన పోలీసులపై ఐజీ నాగిరెడ్డి సీరియస్ అయ్యారు.వారిపై చర్యలు తీసుకున్నారు. ఇద్దరు ఎస్సైలు, కానిస్టేబుల్, హోంగార్డులపై �
వికారాబాద్ జిల్లా అనంతగిరిలో తాగుబోతులు రెచ్చిపోయారు. వాహనాలు తనిఖీలు చేస్తున్న ఎస్సై శ్రీకృష్ణపైకి ఓ కారు దూసుకుపోయింది. దీంతో ఎస్సైకు తీవ్రంగా గాయాలయ్యాయి. కాలు విరిగిపోయింది. వెంటనే ఎస్సై ను వెంటనే హాస్పిటల్ కు తరలించారు. అనంతరం అదుప
మా దగ్గరకు వచ్చి..మమ్మల్ని ఓట్లు అడిగి ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చిన పాలకులే పెయిడ్ ఆర్టిస్టులు అంటూ అమరావతి ప్రాంత రైతులు సీఎం జగన్, మంత్రులు..ఎమ్మెల్యేలపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. రాజధానికి భూములు ఇచ్చి ఇప్పుడు రోడ్లపాలైన తా
సూపర్ హిట్ అయిన పాటలోని లైన్ని టైటిల్గా మార్చుకుని సూపర్ హిట్లు కొడుతున్నారు దర్శకులు. లేటెస్ట్గా మారుతీ దర్శకత్వంలో వచ్చిన సినిమా ప్రతి రోజు పండుగ రోజే.. ఈ సినిమా కూడా సూపర్ హిట్ సాంగ్ నుంచి వచ్చిన టైటిలే. ఈ క్రమంలోనే ఇటీవల పడిపడి లేచెన�
ఢిల్లీలో అదృశ్యమైన తెలుగు డాక్టర్ల మిస్సింగ్ మిస్టరీ వీడింది. వారి ఆచూకీ లభ్యమైంది. ఢిల్లీలో మిస్ అయిన డాక్టర్లు సిక్కింలో సురక్షితంగా ఉన్నారని పోలీసులు తెలిపారు. వారి ఆచూకీ కోసం యత్నించిన పోలీసులు టెక్నీలజీ సహాయంతో సిక్కింలో ఉన్�
ఢిల్లీలోని పీరాగర్హీలోని ఓ ఫ్యాక్టరీలో గురువారం (జనవరి 2) తెల్లవారుఝామున 4.23 గంటలకు తెల్లగరిలోని ఉదోగ్ నగర్ వద్ద అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన 35 ఫైర్ ఇంజన్లతో సహా ఘటనాస్థలానికి చేరుక�
తన కుటుంబానికి ఎంతో సేవలు చేసిన ఓ గోమాతకు ఓ రైతు అరుదైన గౌరవాన్ని ఇచ్చాడు. తన ఇంటిలో మనిషిగా చేసుకున్న ఆవు చనిపోయింది. దీంతో ఆ రైతు కుటుంబం అంతా కన్నీరు మున్నీరుగా ఏడ్చారు. తమ ఇంటిలో వ్యక్తి చనిపోతే ఎటువంటి అంత్యక్రియలు చేస్తామో అన్ని ఆ ఆవుకు
ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనే తాజాగా తన అభిమానులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ.. చిన్ననాటి ఫోటోను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది. వాటికి ‘ప్రతి ఆలోచనలో, పనిలో స్పష్టత కలిగి ఉండాలి. హ్యాపీ 2020’ అనే క్యాప్షన్ పెట్�
ఒకే దేశం ఒకే రేషన్ కార్డు విధానాన్ని 2020 కొత్త సంవత్సరం జనవరి 1 నుంచి కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. దీనికి సంబంధించిన కార్యక్రమాన్ని ప్రారంభించామని కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాస్వాన్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఆంధ్రప్ర�
టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండకు యూత్ లో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాల్లో అడుగుపెట్టిన కొన్ని రోజుల్లోనే కుర్రాల్ల మనసులు దోచుకున్నాడు. దేవరకొండా ఒక వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు రౌడీ అనే దుస్తుల వ్యా
కర్నూలు జిల్లా తుగ్గలి మండలం రాంపల్లిలో గ్రామ వాలంటీర్ పై దాడి చేశారు. డిగ్రీ విద్య పథకాన్ని ఆన్ లైన్ లో చేర్చలేదని దాడి చేశారు.
ఏపీలో మూడు రాజధానుల అంశం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. రాజధాని మార్పుపై అటు ప్రజల్లో ఇటు రాజకీయవర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఏపీలో కొత్త రేషన్ కార్డుల పంపిణీకి ప్రభుత్వం సిద్ధం అయింది. కొత్త రేషన్ కార్డులు, పింఛన్లను ఫిబ్రవరి 1 వ తేదీ నుంచి అందించాలని సీఎం జగన్ ఆదేశించారు.
చిత్తూరు జిల్లాలో విషాదం నెలకొంది. దైవదర్శనానికి వెళ్తుండగా మృత్యులోకాలకు వెళ్లారు. ఒడ్డిపల్లి సిద్దేశ్వరకొండపై ట్రాక్టర్ బోల్తా పడి ముగ్గురు మృతి చెందారు.
ఏపీ రాజధాని అమరావతిపై పంచాయతీ రాజ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. అమరావతి రాజధానా? గ్రామమా? అని ఆయన ప్రశ్నించారు. రాజధాని
ఏపీలో ప్రైవేట్ బస్సులు నడుపుతున్న యాజమాన్యాలకు రవాణశాఖ మంత్రి పేర్ని నాని గట్టి వార్నింగ్ ఇచ్చారు. అంతు చూస్తామని, తడాఖా చూపిస్తామని హెచ్చరించారు. రానున్న