Home » Author »veegam team
న్యూ ఇయర్ సందర్భంగా యాంకర్ అనసూయ తన ఫ్యామిలీతో కలిసి మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలో ఉన్న తడోబా అంధేరి నేషనల్ పార్క్లో జంగిల్ ట్రెక్కింగ్ చేశారు. తన భర్త, పిల్లలు, అమ్మనాన్నలతో కలిసి అక్కడి ప్రకృతిని ఫుల్ గా ఎంజాయ్ చేసింది. ఆ
గుంటూరు జిల్లా మంగళగిరి మండలం జిల్లాలోని నీరుకొండలో నాకు గానీ నా కుటుంబ సభ్యులకు గానీ ఎటువంటి భూములు లేవనీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి స్పష్టంచేశారు. మాకు నీరుకొండలో భూములున్నాయనీ ప్రతిపక్ష నేతలు చేసే ఆరోపణల్లో వాస్తవం లేదని అన్నారు. �
సుధీర్ బాబు గురువారం (జనవరి 2, 2020)న తన ట్విట్టర్ లో ఎలాంటి సపోర్ట్ లేకుండా గాల్లో ఆసనాలు వేసిన ఫోటోలు షేర్ చేశాడు. ఈ ఫోటోలకి ఇందులో ఫోటోషాప్ ఇన్వాల్వ్మెంట్ లేదు. నన్ను నమ్మండి అని కామెంట్ పెట్టాడు. కానీ నెటిజన్లు మాత్రం అస్సలు నమ్మట్లేద
ఢిల్లీలో చలి ఎముకలు కొరికేసేలా ఉంది. అంతటి చలిని కూడా లెక్క చేయకుండా ముగ్గురు అవ్వలు గత పదిహేను రోజులుగా ఆందోళన కొనసాగిస్తున్నారు. పౌరసత్వ బిల్లును వ్యతిరేకిస్తూ దేశ వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ అంశంపైనే ముగ్గురు అవ్వలు ఆస్మా ఖట
దేశ రాజధాని అయిన ఢిల్లీలో చలి తీవ్రత రోజు రోజూకి ఎక్కువైపోతుంది. ఆ చలికి ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చలికి మనుషులు, పులులు కాక మూగజీవులు వణికిపోతున్నాయి. ఆ మూగ జీవుల బాధను అర్ధం చేసుకోన్న ఒక మనిషి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మా�
అందాల పోటీల్లో పాల్గొన్న ఏనుగులను ఎప్పుడైనా చూశారా..? కనీసం ఏనుగులు ర్యాంప్ వాక్ చేస్తాయని తెలుసా.. అయితే వయ్యారంగా తిప్పుకుంటూ నడిచే ఏనుగులను ఇప్పుడు చూడండి. నేపాల్లోని సౌరహా ప్రతీ ఏటా ఎలిఫ్యాంట్ ఫెస్టివల్ సందర్భంగా ఏనుగులకు అందాల పోటీల�
కడప జిల్లా సిద్ధవటంలో విషాదం చోటుచేసుకుంది. విహారయాత్రకు వెళ్లి ఒకే కుటుంబానికి నలుగురు మృతి చెందారు.
రాజధాని గ్రామాల ప్రజలు తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేశారు. రేపటి (జనవరి 3,2020) నుంచి సకల జనుల సమ్మె చేయాలని నిర్ణయించారు. అత్యవసర సేవలకు
రాజధాని తరలింపు నిర్ణయం సరికాదని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ అన్నారు. అమరావతి అభివృద్ధికి రూ.6 వేల కోట్లు ఖర్చు పెడితే రూ.53 వేల కోట్ల సంపద వస్తుందన్నారు.
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు రాజకీయాల్లో హీట్ పెంచాయి. మున్సిపల్ ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. తమ సత్తా చాటాలని చూస్తున్నాయి. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో చేరికలకు బీజేపీ తెరలేపింది. సీనియర్లు, బలమైన నాయకులపై కన�
చంద్రబాబు జైలుకు వెళ్లడానికి సిద్ధంగా ఉండాలని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. రాజధాని విషయంలో చంద్రబాబు రాజ్యాంగానికి విరుద్ధంగా ప్రవర్తించారని మండిపడ్డారు.
కర్నూలు జిల్లా నందికొట్కూరు వైసీపీ ఎమ్మెల్యే ఆర్థర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంకోసారి ఓట్లు అడుక్కోనని, ఎమ్మెల్యేగా పోటీ చేయనని ప్రకటించారు. కార్యకర్తలు వచ్చినా,
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పైలెట్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. శుక్రవారం (జనవరి 3, 2020) ఏలూరులో సీఎం జగన్ లాంఛనంగా ప్రారంభించనున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని మార్పుపై కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. రాజధాని ఎక్కడ ఉండాలనేది ఆ రాష్ట్ర ప్రభుత్వ ఇష్టమన్నారు.
ఎయిర్ టెల్ తన ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం రెండు కొత్త ప్లాన్లు తీసుకొచ్చింది. రూ.279, రూ.379 ధరలతో ఈ ప్లాన్లు తెచ్చింది. రూ.279తో రీచార్జ్ చేసుకుంటే సొంత నెట్వర్క్ సహా ఇతర
అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ అంశం ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. రాజధానిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ పై వైసీపీ వీడియో విడుదల చేసింది. రాజధాని ప్రకటనకు ముందే చంద్రబాబు, ఆయన అనుచరులు పెద్ద ఎత్తు
వైసీపీ ఆరోపణలకు టీడీపీ కౌంటర్ ఇచ్చింది. ఇన్ సైడర్ ట్రేడింగ్ అంటే అంబటి రాంబాబుకు అర్థం తెలుసా అని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత బొండా ఉమా మహేశ్వర్ రావు ప్రశ్నించారు.
ఇటీవలే సీఎం జగన్ ను కలిసి టీడీపీలో హాట్ టాపిక్ గా మారిన గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ రావు.. మరోసారి వార్తల్లోకి ఎక్కారు. ఈసారి ఆయన చంద్రబాబుకి ఘాటు
మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ (మా)లో విభేదాలు రచ్చకెక్కాయి. మా ఎగ్జిక్యూటివ్ వైఎస్ ప్రెసిడెంట్ పదవికి హీరో రాజశేఖర్ రాజీనామా చేశారు.
వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధాని అమరావతిలో హత్యలకు కుట్ర జరుగుతోందన్నారు. రైతులు అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు.