Home » Author »veegam team
ఏపీ రాజధాని విభజనపై జగన్ ప్రభుత్వానికి బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్(బీసీజీ) రెండు రకాల ఆప్షన్లు ఇచ్చింది. మొదటి ఆప్షన్ ప్రకారం విశాఖలో రాజ్భవన్, సీఎం కార్యాలయం,
రాజధాని అంశంపై బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీ) జగన్ ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలోని వివరాలను ప్రణాళికా విభాగం కార్యదర్శి విజయ్ కుమార్ మీడియాకు వెల్లడించారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ కార్మికులకు శుభవార్త అందించింది. పంచాయతీ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం జీవితబీమా సౌకర్యం కల్పించింది.
రాజధాని అంశంపై బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీ) జగన్ ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలోని వివరాలను ప్రణాళికా విభాగం కార్యదర్శి విజయ్ కుమార్ మీడియాకు వెల్లడించారు.
రాజధాని అంశంపై బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీ) జగన్ ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలోని వివరాలను ప్రణాళికా విభాగం కార్యదర్శి విజయ్ కుమార్ మీడియాకు వివరించారు. కమిటీ
ఏపీ ప్రభుత్వం జిల్లా పరిషత్ లకు రిజర్వేషన్లు ఖరారు చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం జగన్ కు సీబీఐ కోర్టు షాక్ ఇచ్చింది. ఆస్తుల కేసు వ్యవహారంలో జగన్ కు వ్యక్తిగత హాజరుకు మినహాయింపు ఇవ్వలేమని కోర్టు తేల్చి చెప్పింది.
టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కల్గించే విధంగా చంద్రబాబు వ్యవరిస్తున్నారని విమర్శలు చేశారు.
బీజేపీ జాతీయ కార్యదర్శి సునీల్ దేవ్ ధర్.. ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీపై ఫైర్ అయ్యారు. నీకు ధైర్యముంటే.. సెక్యులరిజం గురించి భారత్ లో కాదు.. పాకిస్తాన్ లో మాట్లాడు అని
వైసీపీ నేతలకు టీడీపీ నేత బుద్దా వెంకన్న కౌంటర్ ఇచ్చారు. నారా భువనేశ్వరి అమరావతి పర్యటనతో వైసీపీ నేతల్లో వణుకు పుట్టిందని విమర్శించారు.
రాజధాని గురించి ప్రజలు పోరాడుతుంటే సీఎం జగన్ రైతులపై కేసులు పెడుతున్నారనీ ప్రశ్నిస్తున్న మహిళలపై దౌర్జన్యం చేస్తున్నారని మాజీ సీఎం చంద్రబాబు మండిపడ్డారు. ప్రశాంతంగా ఉన్న ఏపీ రాష్ట్రాన్ని సీఎం జగన్ భయాందోళనలకు గురయ్యేలా చేశారనీ..మూడు రాజ
బాగ్దాద్ అంతర్జాతీయ ఎయిర్ పోర్టుపై దాడి చేసి ఇరాన్ సైనిక ఉన్నతాధికారి ఖాసిమ్ సొలైమనిని అమెరికా దళాలు హతమార్చిన సంగతి తెలిసిందే. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్
రంగారెడ్డి జిల్లా హయత్నగర్ మండలం గౌరెల్లి పంచాయతీ కార్యదర్శి లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికారు. పంచాయతీ కార్యదర్శి చంద్రశేఖర్ ఓ ఇంటి నిర్మాణదారుడికి నిరభ్యంతర పత్రం ఇచ్చేందుకు లంచం డిమాండ్ చేశారు. నిర్మాణదారు నుంచి రూ.25 వేలు లంచం తీసుక�
కాలిఫోర్నియాకు చెందిన ఒక మహిళ బరువు తగ్గబం కోసమని 13 సంవత్సరాల నుంచి ఓ లాస్ వెయిట్ సోడా వాడుతుంది.. కానీ ఆమెకు ఏమాత్రం రిజల్ట్ కనిపించకపోవడంతో.. ఆ బ్రాండ్ పై ఆమె కోర్టులో కేసు వేసింది. అయితే ముగ్గురు న్యాయమూర్తులు కూడిన కాలిఫోర్నియా 9వ సర్కుట
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని మార్పుపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్ ఆరోగ్య శ్రీ పైలట్ ప్రాజెక్టు ప్రారంభోత్సంలో రాజధాని తరలింపుపై సీఎం జగన్ పరోక్ష వ్యాఖ్యలు చేశారు.
మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే మంత్రివర్గంలోని 27 మంది మంత్రులపై క్రిమినల్ కేసులున్నాయని అడ్వకసీ గ్రూప్ అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రీఫామ్స్(ఏడీఆర్) నివేదికలో వెల్లడైంది.మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా దాఖలు చేసిన నామినేషన్ అఫిడవిట్
రేపు అమరావతి రాజధాని గ్రామాల్లో బంద్ కు రైతులు పిలుపు ఇచ్చారు. మహిళలపై పోలీసుల దౌర్జన్యాలకు నిరసనంగా బంద్ కు పిలుపిచ్చారు.
నాకేమీ తెలియదు.. అంతా అబద్దం.. నాకు బైక్ రాదు.. పోలీసులు ఇరికించారు.. ఇదీ హాజీపూర్ సీరియల్ కిల్లర్ శ్రీనివాసరెడ్డి వాదన. జడ్జి అడిగిన ప్రశ్నలకు నిందితుడు ఇచ్చిన
రాష్ట్రంలో వందశాతం అక్షరాస్యత సాధించేందుకు సీఎం కేసీఆర్ ‘ఈచ్వన్-టీచ్వన్' కార్యక్రమానికి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ‘ఈచ్వన్-టీచ్వన్' కార్యక్రమంలో పోలీస్ శాఖ పాల్గొంటుందని తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు.
అగ్నిప్రమాదంలో చిక్కుకున్న ఓ ఎలుగుబంటి పిల్లను ఓ యువకుడు కాపాడాడు. దీంతో ఆ యువకుడిని యువకుడిని వదల్లేకపోయింది ఎలుగుబంటి. కాసేపు ఆ వ్యక్తి కాళ్లను పట్టుకుని అలాగే ఉండిపోయింది. అతను కూడా కాసేపు ఆ ఎలుగుబంటి పిల్లతో ఆటలాడాడు. తరువాత అతను వెళ�