Home » Author »veegam team
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త ట్రాఫిక్ రూల్ తీసుకొచ్చింది. ఇకపై లైసెన్స్ లేకుండా వాహనం నడుపుతూ పట్టుబడితే జైలుకి పంపిస్తారు. ఇప్పటివరకు భారీ
ఏపీ ప్రభుత్వం, బీసీజీ కమిటీ రిపోర్టుపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీజీ రిపోర్టు ఒక చెత్త కాగితం..ఈ రిపోర్టును ప్రజలు నమ్మాలా అని అన్నారు.
అంధుల కోసం ప్రత్యేక లిపిని కనిపెట్టిన లూయీ బ్రెయిలీ శిష్యులు తమ గురువుగారి రూపొందించిన అంధులలిపికి గుర్తింపునివ్వాలని పోరాటాలు చేశారు. ఈ పోరాటా ఫలితంగా ఫ్రాన్స్దేశం బ్రెయిలీలిపిని గుర్తించింది. లూయీ బ్రెయిలీని ఫ్రాన్స్ దేశ ముద్దుబ�
జనవరి 4 ప్రపంచ బ్రెయిలీ రోజు. అంధులకు ఆపద్భాంధవుడు లూయీ బ్రెయిలీ అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. జనవరి 4 1809లో లూయీ బ్రెయిలీ జన్మించారు. ప్రపంచ అంధులకు జ్ఞాన కవాటాలను ప్రసాదించిన మహనీయుడు లూయీ బ్రెయిలీ పుట్టిన రోజునే ఆయన పేరునే ప్రపంచ బ్రెయి�
సాధారణంగా ఈ రోజుల్లో యువత హెడ్ ఫోన్ లేకుండా కనిపించట్లేదు. హెడ్ ఫోన్స్ లో ప్లగ్ హెడ్ ఫోన్, వైర్ లెస్ హెడ్ ఫోన్ వంటివి రక రకాలుగా మార్కెట్ లో దొరుకుతున్నాయి. వాటిలో ప్లగ్ హెడ్ ఫోన్ చాలా మంది ఉపయోగిస్తున్నారు. ప్లగ్ హెడ్ ఫోన్ వల్ల చెవుడు వంటి స
మీరు ప్రపంచంలోనే అతిపెద్ద పువ్వు ఏప్పుడైనా చూశారా..? అదే ‘రఫ్లేసియా తువాన్ ముడే’. ఈ పువ్వు ఇండోనేసియాలో పూసింది. ఇది ఇండోనేసియా జాతీయ పుష్పం కూడా. ఇండోనేసియా, మలయ, బెర్నొయ్, సుమత్రా, ఫిలిప్పీన్స్ అడవుల్లో మాత్రమే ఈ పువ్వులు కనిప�
తమిళనాడు అసెంబ్లీ మాజీ స్పీకర్.. అన్నాడీఎంకే నాయకులు పీహెచ్ పాండియన్ తన 74ఏట కన్నుమూశారు. గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న పాండియన్ తమిళనాడులోని రామచంద్ర ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం (జనవరి 4,2020) ఉదయం 8:30 గంటలకు తుదిశ్వాస విడిచ�
భారతీయ రైల్వే.. జనవరి 1, 2020 నుంచి రైల్వే హెల్ప్ లైన్ నెంబర్లను మార్చింది. ఇప్పుడు కొత్త హెల్ప్ లైన్ నెంబర్లు అందుబాటులోకి వచ్చాయి. సాధారణంగా భారతీయ రైల్వేకు హెల్ప్ కోసం ఫోన్ చేయాలంటే వేర్వేరు హెల్ప్ లైన్ నెంబర్స్ ఉంటాయి. వాటన్నింటికి బదులు కేవ�
రాజ్యాంగ రూపకర్త..రాజ్యాంగ ముసాయిదాను తయారు చేసింది డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కాదనీ ఆ ముసాయిదాను తయారుచేసింది ఓ బ్రాహ్మణుడని గుజరాత్ స్పీకర్ రాజేంద్ర త్రివేది సంచలన వ్యాఖ్యలు చేశారు. అదలాజ్లో శుక్రవారం (జనవరి 3) జరిగిన మెగా బ్రాహ్మణ బిజ�
మనలో చాలా మంది ఏదో ఒక సమయంలో మనకి తెలియకుండానే ఏడుస్తాం. ఏదో సినిమా చూస్తునో, స్నేహితులతో మాట్లాడుతునో… సడెన్ గా కారణం లేకుండా కనీళ్లు పెట్టుకుంటాం. అయితే సైకాలజిస్టు జరిపిన పరిశోధనలో స్త్రీలు మగవారికన్నా ఎక్కువగా ఏడుస్తుంటారని తెలిసి
విమానాశ్రయాల్లో కొన్ని వింత ఘటనలు చోటు చేసుకోవటం మనం చూస్తూనే ఉంటాం. అలాంటిదే ఓ ప్రయాణికుడు మూత్రం పోసిన వీడియో సోషట్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రయాణికులంతా విమానం కోసం టెర్మినల్ హాల్ లో వెయిట్ చేస్తున్నప్పుడు, వారి మధ్యలో కూర్చున్న ఓ వ్య
హైదరాబాద్ నగర వాసులు దాహార్తిని తీర్చే కృష్ణా ఫేజ్-3 జలాల తరలింపులో ఆటంకం ఏర్పడింది. దీంతో నగరంలోని కొన్ని ప్రాంతాల్లో జనవరి 6న నీటి సరఫరా నిలిచిపోనుంది. ఈ ప్రభావంతో సాహేబ్నగర్, ఆటోనగర్, వైశాలీనగర్, మీర్పేట, జల్పల్లి, మైలార్ దేవరపల్లి
మూడు సంవత్సరాల చిన్నారికి ఓటు హక్కు ఉందనే సంగతి మీకు తెలుసా? ఇదేదో జోక్ గా చె్పేది కాదు. స్వయంగా ప్రభుత్వం అధికారులే ఎల్కేజీ చదువుతున్న మూడు ఏళ్ల పాపకు ఓటు హక్కు ఉన్నట్లుగా పేర్కొన్నారు. మరి ఇదెలా సాధ్యమో తెలుసుకుందాం.. తెలంగాణలో త్వరలో మున�
హాలీవుడ్ స్టార్ రిచర్డ్ గేర్ బీహార్లోని బోధ్ గయాలోని కలచక్ర మైదానంలో దలైలామా బోధనా సమావేశ ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. గురువారం (జనవరి 3,2020) బుద్ధగయలోని కాలచక్ర టీచింగ్ గ్రౌండ్లో దలైలామా ఐదు రోజుల బోధనకార్యక్రమంలో భాగంగా మొదటి రోజు రి�
ఇరవై ఏళ్లకే ఎక్కడకైనా వెళ్లాలంటే కాళ్లు నొప్పులు వచ్చే పరిస్థితిలో ఉన్నారు ఇప్పటి జనం అటువంటిది అరవైల్లో అసలు నడవడమే కష్టం అనుకునే వయస్సులో ఓ అవ్వ యువతుల కంటే ఎంతో హుషారుగా చిందులు వేస్తూ వంట చేస్తుంది. మహీందా గ్రూప్ ఛైర్మన్.. ఆనంద్ మహీంద
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) జనవరి 3, 2020న CAPF సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు, CISFలో అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన SSC CPO 2019 పేపర్-1 పరీక్ష ఆన్సర్ ‘కీ’ విడుదల చేసింది. ఆన్సర్ ‘కీ’ పై సందేహాలున్న అభ్యర్థులు జనవరి 6న సాయంత్ర�
ఢిల్లీ మెట్రో రైల్ కార్పోరేషన్ (DMRC) ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇందులో మొత్తం 1493 ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను రెగ్యులర్, కాంట్రాక్ట్ పద్ధతిలో విభాగాల వారీగా భర్తీ చేయనున్నారు. అసలు షెడ్యూల
పుదుచ్చేరి వ్యవసాయ శాఖా మంత్రి కమలకన్నన్ బస్సులో ప్రయాణించారు. ఇదేదో పబ్లిసిటీ కోసం కాదు. క్యాబినెట్ సమావేశానికి హాజరయ్యేందుకు మంత్రి కమలకన్నన్ తన కారులో బయలుదేరారు. పెట్రోల్ బంక్ వద్ద పెట్రోల్ పోయించుకునేందుకు వెళ్లారు. కానీ బంక్ సిబ్బం�
శ్రీకాకుళం జిల్లా మందస మండలం కొత్తపల్లి దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. అతి వేగంగా వచ్చిన ఓ కారు కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఐదురుగు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘట�
తెలంగాణ మున్సిపల్ ఎన్నికలపై హైకోర్టులో విచారణ జరిగింది. రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తిగా అసబద్ధంగా, తప్పులతడకగా ఉందంటూ హైకోర్టులో పిటిషన్ వేశారు.