Home » Author »veegam team
ఏపీ ఏసీబీ డీజీ విశ్వజిత్పై ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. సీఎం ఆగ్రహం వ్యక్తం చేసిన రెండు రోజులకే డీజీపై బదిలీ వేటు పడింది.
ఏపీలో రాజధాని అంశంపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కంటిన్యూ అవుతోంది. చంద్రబాబు ఒకటంటే.. వైసీపీ నేతలు రెండంటున్నారు. రాజధానిపై చంద్రబాబు చేసిన
7 గంటల ఉత్కంఠకు తెరపడింది. టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి విడుదల అయ్యారు. అనంతపురం రూరల్ పోలీస్ స్టేషన్ నుంచి ఆయన బయటకు వచ్చారు.
టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఘాటు వ్యాఖ్యాలు చేశారు. రాజధానిపై చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.
సంక్రాంతి సినిమాల రిలీజ్ డేట్స్ పై సందేహాలకు తెరపడింది. విడుదల తేదీలపై నిర్మాత దిల్ రాజు క్లారిటీ ఇచ్చారు. ''సరిలేరు నీకెవ్వరు'', ''అల.. వైకుంఠపురములో'' సినిమాల విడుదల
బీజేపీ ఎంపీ సోయం బాపూరావు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడితే ముస్లింలకు ఇబ్బందులు తప్పవు అన్నారు.
తమిళనాడు రాష్ట్రం అడంబాక్కంలో సైకో వ్యవహారం కలకలం రేపుతోంది. ఆ సైకో ఎవడో కానీ.. వాడి టార్గెట్ మాత్రం మహిళల లోదుస్తులే. అర్థరాత్రి వస్తాడు. ఇంటి బయట ఆరేసిన
వైసీపీ ఎమ్మెల్యే, మంత్రి కొడాలి నాని రాజధాని అంశంపై చంద్రబాబుకి సవాల్ విసిరారు. దమ్ముంటే.. 21మంది టీడీపీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి.. రాజధానిపై రెఫరెండంకి
సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రులకు వార్నింగ్ ఇచ్చారు. ఒక్క మున్సిపాలిటీ ఓడినా మంత్రి పదవి పోతుందని హెచ్చరించారు.
తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ రిజర్వేషన్ల మొదటి దశ ప్రక్రియ పూర్తి అయింది. రాష్ట్రంలో మున్సిపాలిటీలవారిగా రిజర్వేషన్లు ఖరారు అయ్యాయి. రేపు వార్డుల వారీగా రిజర్వేషన్లు ఖరారు కానున్నాయి. జవాభా కన్నా ఎక్కువ వార్డులు ఎస్టీలకు కేటాయించారు. ఇక మహి�
గుర్రపు బళ్లు రోడ్డుమీద ప్రయాణం చేస్తాయి. కానీ ఓ ప్రాంతంలో మాత్రం గుర్రపుబళ్లు సముద్రంలో ప్రయాణం చేస్తాయి. స్పెషల్ టూరిస్ట్ ప్లేస్. ఇదేదో విచిత్రంగా ఉందే..అదెక్కడో వెంటనే వెళ్లిపోవాలనుంది కదూ..ఆ విశేషాలేంటో చూద్దాం.. మహారాష్ట్రలోని అలీబా
హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై ముస్లింలు మిలియన్ మార్చ్ నిర్వహించారు. ఈ మార్చ్ కు ముస్లింలు భారీగా తరలివచ్చారు. ఎన్ పీఆర్, ఎన్ఆర్ సీ, సీఏఏకు వ్యతిరేకంగా ముస్లింలు ఈ
న్యూక్లియర్ పవర్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా(NPCIL) స్ట్రెఫండియరీ ట్రైనీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మెుత్తం 185 ఖాళీలు ఉన్నాయి. విభాగాల వారీగా ఖాళీలను భర్తీ చేయనుంది. ఆసక్తి గల అభ్యర్ధులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుం�
ఇటీవలే టీడీపీకి గుడ్ బై చెప్పిన సాదినేని యామిని శర్మ బీజేపీలో చేరారు. శనివారం(జనవరి 04,2020) కేంద్ర జలవనరుల శాఖమంత్రి గజేంద్రసింగ్ షెకావత్, ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ సమక్షంలో బీజేపీ కండువా కప్పుకున్నారు. షెకావత్ ఆమెకు పార్టీ కండువా కప�
టీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశంలో సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రులకు సీఎం కేసీఆర్ వార్నింగ్ ఇచ్చారు.
కరీంనగర్లో కొత్త ట్రాఫిక్ కానిస్టేబుల్స్ వచ్చారు. 24 గంటలూ డ్యూటీలోనే ఉంటున్నారు. అసలు కనురెప్ప కూడా వాల్చడం లేదు. కొత్త ట్రాఫిక్ కాప్స్ ను చూసి వాహనదారులు
బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. పుత్తడి ధరలు భారీగా పెరుగుతున్నాయి. 40వేల మార్క్ క్రాస్ చేసిన పుత్తడి ధర ఇంకా పరుగులు పెడుతూనే ఉంది. హైదరాబాద్ లో 24 క్యారెట్ల
డోన్నీ వాల్బెర్గ్ (సింగర్-యాక్టర్)కు ఎంత గొప్ప మనసో.. ప్రస్తుతం సోషల్ మీడియాలో అతన్ని మెచ్చుకోని వారేలేరు. ఎందుకో తెలిస్తే మీరు కూడా మెచ్చుకోకుండా ఉండలేరు. న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న ఓ రెస్టారెంట్కి వెళ్లి… సర్వర్ కి టిప్ కింద… $2020 (రూ
ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్(IIM) లో ప్రవేశాల కోసం నవంబర్ లో కామన్ అడ్మిషన్ టెస్టు(CAT) ను నిర్వహించిన విషయం తెలిసిందే. తాజాగా ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ కోజికోడ్ శనివారం(జనవరి 4, 2020) ఫలితాలను విడుదల చేసింది. అభ్యర్ధులు ఫలితాలను అధికారి�
ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలోని మందడంలో డిప్యూటీ సూపరింటెండెంట్ (డీఎస్పీ) వీరారెడ్డి నిరసన చేస్తున్న నిరసనకారుల కాళ్లమీద పడ్డారు. దీంతో రైతులు ఇదేంటీ ఇదేం పని అంటూ అడ్డుకున్నారు. సీఎం జగన్ మూడు రాజధానుల ప్రతిపాదనపై ఏపీ రాజధాని అమరావతి ప�