Home » Author »veegam team
అసోం ఎన్ఆర్సీపై సుప్రీంకోర్టులో పిల్ దాఖలైంది. పిల్లలను తల్లిదండ్రులు, కుటుంబాల నుంచి వేరు చేస్తున్నారని.. వారిని డిటెన్షన్ సెంటర్లకు తరలిస్తున్నారని ఓ సంస్థ సుప్రీంకోర్టుని ఆశ్రయింది. అసోం జాతీయ పౌరుల రిజిస్ట్రర్ లో పేర్లు నమోదు కాని పిల
జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ(JNU)లోకి ముసుగు ధరించిన దుండగులు ఎలా వచ్చారు?వాళ్లను లోపలికి ఎవరు రానిచ్చారు? ఎలా వచ్చారు? అనే విషయంపై సమగ్రమంగా దర్యాప్తు జరిపించారని కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబాల్ డిమాండ్ చేశారు. JNUలో హింసను కొంతమంది కుట్�
తమిళనాడుకు చెందిన గోపాల్ అనే వ్యక్తి చేసిన పోస్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ పోస్టు చాలా ఆసక్తి కలిగించే విధంగా ఉంది. 900 సంవత్సరాల క్రితమే ప్రాచీన భారతీయ పురుషులు బాటా కంపేనీ చెప్పులని పోలీ ఉన్న చెప్పులు వాడారని తన ట్విటర�
హైదరాబాద్ లో ఆపిల్ సాఫ్ట్ వేర్ కంపెనీ ఉద్యోగిని రోహిత మిస్సింగ్ కేసులో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. 2019 డిసెంబర్ 26 నుంచి కనిపించకుండా పోయిన రోహిత..
జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనపై కేంద్ర మంత్రులు తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. వర్శిటీల్లో రాజకీయాలు తగవని విద్యార్ధుల భవిష్యు్త్తును కొన్ని రాజకీయ పార్టీలు తమ స్వార్థం క�
జర్మనీ రాజధాని బెర్లిన్ లో రెండు ‘జూ’లు ఉన్నాయి. అందులో ఒకటి టైయర్ పార్క్. ఈ జూ అధికారులకు వచ్చిన కొత్త ఆలోచన బలే ఉంది. అదేంటంటే.. క్రిస్మస్ పండుగ కోసం తెచ్చి అమ్ముడు కాకుండా మిగిలిపోయిన క్రిస్మస్ ట్రీలను వేర్వేరు షాపుల్లో కొని… జూకి తీస
జెఎన్యులో హింసాకాండపై సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆవేదన వ్యక్తం చేశారు. విశ్వవిద్యాలయంలోనే విద్యార్ధులకు రక్షణ లేకపోతే ఇంకెక్కడ వారి సురక్షితంగా ఉండగలరు అని ప్రశ్నించారు. విద్యార్ధులపై దాడులు చేస్తుంటే ఈ దేశం ఎలా అభివృద్ధి చెందుతుందని &nbs
అమరావతి ప్రాంతంలో ఆందోళనకారులకు పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. చట్టాన్ని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవన్నారు. రాజధాని అమరావతి ప్రాంతంలో ధర్నాలకు ఎలాంటి
కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకునేందుకు వచ్చిన 33మంది మహిళలకు డాక్టర్లు మత్తుమంది ఇచ్చి ఆపరేషన్ చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ క్రమంలో డాక్టర్ల మధ్య ఓ విషయంపై వివాదం ఏర్పడింది. దీంతో డాక్టర్లు ఆపరేషన్ చేయకుండానే వెళ్లిపోయారు. ఈ �
అదృష్టవంతుడిని ఎవ్వరూ చెడగొట్టలేరు అనే మాట మరోసారి నిజమైంది. లాటరీ టిక్కెట్ కొని ఎవరో ఏదో అన్నారని దాన్ని చెత్తబుట్టలో పడేసిన లాటరీ టిక్కెట్ కు రూ.కోటి రూపాయలు ప్రైజ్ మనీ వచ్చింది. పశ్చిమబెంగాల్ కోల్కతాకు చెందిన వ్యాపారి తలదిక్ దమ్ద
రాజస్థాన్ లోని ఓ వ్యక్తి మద్యం మత్తులో పాముతో ఆడుకున్నాడు. ఆడుకోవడం మాత్రమే కాదండీ.. దానితో మూడుసార్లు కాటు కూడా వేయించుకున్నాడు. ఈ ఘటన రాజస్థాన్లోని దూసై జిల్లాలో జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారిం�
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన దిశ ఘటన మర్చిపోక ముందే.. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో మరో ఆందోళనకర ఘటన చోటు చేసుకుంది. 34 ఏళ్ల సాఫ్ట్ వేర్ ఇంజనీర్ రోహిత
నేషనల్ కౌన్సిలింగ్ ఆఫ్ హోటల్ మేనేజ్ మెంట్ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీ(NCHMCT) లో ప్రవేశాల కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) నోటిఫికేషన్ ను విడుదల చేసింది. వివిధ రకాల కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనుంది. ఆసక్తి గల అభ్యర్ధులు ఆన్ లైన్ ద్వారా దరాఖాస్తు �
కర్నూలు జిల్లాలను తెలంగాణలో కలిపాలంటూ మాజీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్నూలు జిల్లా మాజీ ఎమ్మెల్యే బీ.సీ.జనార్థన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు స్థానికంగా హీట్ పుట్టిస్తున్నాయి. కర్నూలు జిల్లాలను తెలంగాణ రాష్ట్రంలో కలపాలనీ, నెల్లూరు, ప్ర
చిత్తూరు జిల్లా పుత్తూరు పోలీస్ స్టేషన్ లో నగరి ఎమ్మెల్యే రోజా సొంత పార్టీకి చెందిన కార్యకర్తలపైనే ఫిర్యాదు చేశారు. కేబీఆర్ పురంలో తన కారుపై దాడి చేశారని రోజా పోలీసులకు
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ ఆర్మీ మేజర్ గా నటించిన ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. లేడి అమితాబ్ విజయశాంతి 13 ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్న చిత్రమిది. సంక్రాంతి కానుకగా �
అమెరికా ఇరాన్ మధ్య ఏం జరగబోతోంది. దెబ్బకి దెబ్బ తీయడమే ఇరాన్ చేయబోతోందా? అదే జరిగితే అమెరికా అణ్వాయుధం వాడేందుకు సిద్ధమైందా? ప్రస్తుత పరిణామాలు,
సాధారణంగా ఎవరికైనా షుగర్ వ్యాధి రాగానే ఏదైనా తినాలంటే చాలా అనుమానాలుంటాయి. పండ్లు తిందామంటే ఏవి తినాలో, ఏవి తినకూడదోనన్న సందేహాలు వస్తుంటాయి. అలాంటి వారు ఈ పండ్లను ఏమాత్రం భయంలేకుండా తీసుకోవచ్చు. అవేంటంటే.. ఆపిల్స్: ఆపిల్స్ ని ఎక్కువగా తీస�
ఆస్ట్రేలియాలో కార్చిచ్చు రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతోంది. 4 నెలల క్రితం ప్రారంభమైన ఈ దావానలం లక్షలాది వన్యప్రాణులను పొట్టనబెట్టుకోగా.. 24మంది ప్రాణాలు
భారత్-శ్రీలంక జట్ల మధ్య జరగాల్సిన తొలి టీ20 రద్దయ్యింది. నిన్న(ఆదివారం జనవరి 5,2020) గౌహతిలో జరగాల్సిన మ్యాచ్ వర్షార్పణమైంది. కొత్త ఏడాదిని సరికొత్తగా