Home » Author »veegam team
తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా గోపాల్పేట మండలంలో ఘోరం జరిగింది. ఎయిడ్స్ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తికి ఇంజెక్షన్ ఇస్తుండగా.. పొరపాటున సిరంజి గుచ్చుకొని ఓ నర్సింగ్
నూతన సంవత్సరం సందర్భంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) నిరుద్యోగుల కోసం కస్టమర్ సపోర్ట్, సేల్స్ విభాగంలో జూనియర్ అసోసియేట్ (CLERK) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 8వేల 134 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో రెగ్యులర్ పోస్టులు 7వే�
వైసీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయలక్ష్మి, ఏపీ ముఖ్యమంత్రి జగన్ సోదరి షర్మిలకు ప్రత్యేక కోర్టు సమన్లు జారీ చేసింది. జనవరి 10న హాజరుకావాలని ప్రత్యేక కోర్టు సమన్లు ఇచ్చింది.
అమ్మఒడి పథకం లబ్ధిదారులకు సీఎం జగన్ గుడ్ న్యూస్ వినిపించారు. ఈ పథకానికి 75శాతం హాజరు ఉండాలనే నిబంధనను మినహాయింపు ఇస్తున్నట్లు ప్రకటించారు. తొలి ఏడాది
హై పవర్ కమిటీ సమావేశం జరుగనున్న నేపథ్యంలో ఆందోళనలు మరింత ఉధృతం చేయాలని అమరావతి పరిరక్షణ సమితి పిలుపునిచ్చింది. రైతులతోపాటు వారి కుటుంబ సభ్యులు నిరసన కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.
ఇండియన్ కోస్ట్ గార్డ్ నావిక్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సరైన అర్హతలు ఉన్నవారు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాతపరీక్ష, ఫిజికల్ పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆసక్తిగల అభ్యర్ధులు ఆన్ లైన్ ద�
సంచలనం సృష్టించిన హాజీపూర్ కేసులో ప్రాసిక్యూషన్ వాదనలు ముగిశాయి. పోక్సో స్పెషల్ కోర్టులో ప్రాసిక్యూషన్ ముందు వాదనలు వినిపించిన బాధితుల తరుఫు న్యాయవాది.. నిందితుడు శ్రీనివాస్రెడ్డి అన్ని విధాలుగా ఉరిశిక్షకు అర్హుడన్నారు.
కలెక్షన్ కింగ్ కమలానికి జైకొట్టారా? మోడీతో మీటింగ్లో ఏం చర్చించారు? బీజేపీలో చేరతారా అంటే.. ఇప్పుడేమీ చెప్పలేనంటూ మోహన్బాబు ఎందుకు దాటవేశారు?
స్విమ్మింగ్ పూల్ లో మునిగిన కారు ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఘటన అమెరికాలోని ఒక హోటల్ లో జరిగింది. ఇంతకీ అసలు ఆ కారు హోటల్ లోకి ఎలా వచ్చింది. స్విమ్మింగ్ పూల్ లో ఎలా పడిందని ఆలోచిస్తున్నారా..? అసలు విషయమేంటంటే.. అమెరికాలో�
వరంగల్ ఇక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కేంద్రంగా మారిపోనుంది. హైదరాబాద్ తర్వాత రాష్ట్రంలో రెండో ఐటీ నగరంగా అభివృద్ధి చెందుతోంది. దేశీయ ఐటీ కంపెనీలైన టెక్ మహీంద్రా,
రాజధానిపై జీఎన్రావు కమిటీ, బోస్టన్ గ్రూప్ ఇచ్చిన నివేదికలపై అధ్యయనం చేయడానికి హైపవర్ కమిటీ తొలిసారి భేటీ అవుతోంది. మూడు రాజధానులు, సాంకేతిక అంశాలపై
ఓ మందుబాబుకి తలకు కిక్కు బాగా ఎక్కింది.ఎంతగా ఎక్కిందంటే..టైర్లు లేకుండానే కారు నడిపేసినంత.ఇంగ్లాండ్లోని గ్రేటర్ మంచేస్టర్కు చెందిన ఈ మందుబాబు తాను నడిపే కారుకు టైర్లు ఉన్నాయో లేదో కూడా తెలియనంత బాగా నిషా ఎక్కేసిన సదరు మందుబాబు కారు రోడ్�
భిలాల్ స్టీల్ ఫ్లాంట్(BSP) లో ఉద్యోగాల భర్తీ కోసం స్టీల్ ఆథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్(SAIL) నోటిఫికేషన్ విడుదల చేసింది. విభాగాల వారీగా గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్, డిప్లామా ఇంజనీరింగ్ లో పోస్టులను భర్తీ చేయనుంది. మెుత్తం 358 ఖాళీలు ఉన్నాయి. ఆసక్తి గల అ�
ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలిగా పేరొందిన జపాన్ బామ్మ కెన్ తనాకా తన 117వ పుట్టిన రోజును జనవరి 2న అత్యంత ఘనంగా జరుపుకున్నారు. జపాన్లోని ఫుఫుఓకాలోని నర్సింగ్ హోమ్లో స్నేహితులు, బంధువులు, సన్నిహితుల మధ్య తనాకా తన బర్త్ డే వేడులను జరుపుకున�
జేఎన్యూ క్యాంపస్లో విద్యార్థులు, ప్రొఫెసర్లపై ముసుగులు ధరించిన వ్యక్తులు చేసిన విధ్వంసం..విద్యార్ధులు..ప్రొఫెసర్లపై దాడితో పాటు పలు హింసాత్మక ఘటన 2008 నవంబర్ 26న ముంబైలో జరిగిన ఉగ్రదాడిని గుర్తు చేసిందని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే వ్యాఖ్�
భారతదేశంలో విద్యార్ధుల కంటే ఆవులే సురక్షితంగా ఉన్నాయని ప్రముఖ నటి ట్వింకిల్ ఖన్నా అన్నారు. ఢిల్లీలోని జేఎన్ యూలో జరిగిన హింసాత్మక ఘటనపై స్పందించిన ప్రముఖ బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ భార్య ట్వింకిల్ ఖన్నా తనదైన శైలిలో బీజేపీ ప్రభుత్వంపై �
ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (JNU) క్యాంపస్లో ఆదివారం జరిగిన హింస ‘ఫాసిస్ట్ సర్జికల్ స్ట్రైక్’ అని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విమర్శించారు. ఢిల్లీ పోలీసులు సీఎం అరవింద్ కేజ్రీవాల్ కింద లేరనీ పోలీస్ శాఖ కేం�
బీజేపీ అధికార ప్రతినిధి పురిగెళ్ల రఘురాం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో చేరాలని అనుకుంటున్న వారికి ఓ సూచన చేశారు. ప్రధాని మోడీ, అమిత్ షా నాయకత్వం నచ్చి.. దేశం మీద ప్రేమ ఉంటేనే బీజేపీలో చేరండి అని ఆయన సూచించారు. అంతేకాని.. కేసుల నుంచి తప్పి
ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ(JNU)లో ఉండాలంటే భయమేస్తోందని ఇది యూనివర్శిటీయా లేక వీధి గూండాలా రాజ్యమా అనిపించేలా ఉందని..భయంతో క్షణమొక యుగంలా గడపాల్సి వస్తోందని అందుకే తాను వర్శిటీ నుంచి వెళ్లిపోతున్నాననీ ఓ పీహెచ్ డీ విద్యార్ధి�
సినీ నటుడు మోహన్ బాబు ప్రధాని మోడీని కలిశారు. సోమవారం(జనవరి 6,2020) ప్రధానిని కలిశారు. అరగంటకు పైగా ప్రధానితో చర్చలు జరిపారు. మోహన్ బాబుతో పాటు కొడుకు