Home » Author »veegam team
ఇరాన్ టాప్ కమాండర్ ఖాసిం సొలేమానీ హత్యతో రగిలిపోతున్న ఇరాన్.. అమెరికాపై ప్రతీకారం తీర్చుకుంది. ఇరాక్ లోని అమెరికా స్థావరాలపై క్షిపణులతో దాడి చేసింది. అమెరికా
ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) మెయిన్ పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులు జనవరి 7న విడుదల చేసింది. షెడ్యూలు ప్రకారం జనవరి 19న మెయిన్ పరీక్ష నిర్వహించనున్నారు. కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ (CRP) ఎగ్జామినేషన్-IX ద్వారా IBPS పరిధ�
తెలంగాణలో పదోతరగతి పరీక్ష ఫీజు చెల్లింపు గడువును జనవరి 22 వరకు పొడిగించారు. కానీ, ఫీజు చెల్లించే ముందు రూ.1000 ఆలస్యరుసుముతో చెల్లించాల్సి ఉంటుందని.. ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ ఎ. సత్యనారాయణరెడ్డి ఒక ప్రకనటలో తెలిపారు. ఇప్పటి వరకు ఫీజు చె�
రాజధాని మార్పుపై ప్రభుత్వం మొండిగా వెళ్తే పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించింది అమరావతి పరిరక్షణ సమితి. సచివాలయ ఉద్యోగులు కూడా జగన్ నిర్ణయాన్ని
ఢిల్లీలోని జేఎన్యూ హాస్టళ్లపై ఆదివారం రాత్రి జరిగిన విధ్వంసకాండ పక్కా ప్లాన్ ప్రకారంగానే జరిగిందనటానికి నిదర్శనంగా కొన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ దాడులు పెరియార్, సబర్మతి హాస్టళ్లనే టార్గెట్ గా చేసుకున్న దుండగులు దాడులకు పాల�
ఢిల్లీలోని జేఎన్యూలో విధ్వంసకాండ కేసులో కీలక మలుపు తిరిగింది. ఈ హింసాకాండలో తీవ్రంగా గాయపడి.. ఎయిమ్స్ లో చికిత్స పొందిన బాధితురాలైన, జేఎన్యూ స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షురాలైన ఐషే ఘోష్ తో పాటు మరో 19 మందిపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేయట�
హైదరాబాద్ ఎలక్ట్రానిక్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ECIL) లో అప్రెంటిస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మెుత్తం 185 పోస్టులు ఉన్నాయి. విభాగాల వారీగా ఖాళీలను భర్తీ చేయనుంది. ఆసక్తి గల అభ్యర్దులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుక�
పోలీసులు నారా లోకేష్ ను అరెస్ట్ చేశారు. రహదారుల దిగ్బంధనం నేపథ్యంలో లోకేష్ ను ముందస్తుగా అరెస్ట్ చేశారు పోలీసులు. బెంజ్ సర్కిల్ లో పోలీసులు లోకేష్ ను అదుపులోకి
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరుగుతోంది. ఇప్పటి వరకు నోటిఫికేషన్ ఇవ్వలేదని..ఇప్పుడు కొత్త నోటిఫికేషన్ ఇస్తే ఎలా అని హైకోర్టు ప్రశ్నించారు.
అయోధ్యలోని రామ్ మనోహర్ లోహియా అవధ్ విశ్వవిద్యాలయం (RMLU) కొత్త కోర్సును ప్రవేశపెట్టింది. సైన్స్ ఎంతో స్పీడ్ గా డెవలప్ అవుతోంది. ఈ క్రమంలో తల్లి కడుపులో ఉన్న పిండాన్ని మానసికంగా ఎలా బలోపేతం చేయాలి. దానికి గర్భంతో ఉన్న మహిళలు (కాబోయే తల్లులు) దా�
ఇస్మార్ట్ శంకర్ సినిమాతో బాక్సాఫీస్ని షేక్ చేసిన నిధి అగర్వాల్. ప్రస్తుతం మహేష్ బాబు మేనల్లుడి.. కుమారుడు గల్లా అశోక్ తో కలిసి ఓ సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాని దేవదాస్ ఫేం శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కిస్తున్నారు. పద్మావతి గల్లా �
చినకాకాని దగ్గర రైతులు చేపట్టిన రహదారుల దిగ్భంధంలో ఉద్రిక్తత నెలకొంది. మాచర్ల ఎమ్మెల్యే, విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి రాజధాని సెగ తాకింది. ఎమ్మెల్యే కారుని అమరావతి
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ను స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరోసారి హర్ట్ చేశాడా అంటే అవుననే అంటున్నారు పవర్ స్టార్ ఫ్యాన్స్. మ్యాటర్ ఏంటంటే... అల్లు అర్జున్ హీరోగా
కెనడాలోని మాంట్రియల్ ట్రూడో అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిర్ కెనడా ఎక్స్ ప్రెస్ విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో ఓ టైర్ ఉండి పడిపోయిన సంఘటన చోటు చేసుకుంది. ఓ ప్రయాణికుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేసిన కొన్ని గంటల్లో వైరల్ గా మారింది. నే
ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే మెుబైల్ ఫోన్లు, దుస్తులు, బిర్యానీలు రావడం కామన్. డీజిల్ కోరిన చోటుకి డెలివరీ కావడమే వెరైటీ. డీజిల్ డెలివరీ ప్రయోగం విశాఖలో సక్సెస్ అయింది.
జేఎన్యూలో ముసుగులు వేసుకుని వచ్చి దాడులు చేసింది మావాళ్లేనంటూ హిందూ రక్షా దళ్కు చెందిన పింకీ చౌదరీ ప్రకటించారు. జేఎన్యూలో జాతి వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నాయనీ..సంఘ వ్యతిరేక శక్తుల కార్యకలాపాలను తాము చూస్తు ఊరుబోమని హెచ్చరించ�
రాజధాని మార్పుపై వైసీపీ నేత, మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కృష్ణా జిల్లా వాసిగా రాజధాని అమరావతిలోనే ఉండాలని తాను
ఏపీ సీఎం జగన్ పై మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఫైర్ అయ్యారు. జగన్ పాలన అంతా రివర్స్ నడుస్తోందని చింతమనేని ఎద్దేవా చేశారు.
1984లో పాకిస్థాన్ పై జరిగిన యుద్ధంలో ముఖ్యపాత్ర పోషించిన వెస్ట్రన్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జన్ రల్ ప్రేమనాథ్ హూన్ సోమవారం (జనవరి 6) సాయంత్రం తన 90 సంవత్సరాల వయస్సులో కన్నుమూశారు. వయస్సు రీత్యా వచ్చిన అనారోగ్యంతో ప్రేమనాథ్ గత కొంతకాలంగా బాధపడు
విజయవాడలో టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ ను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ప్రభుత్వ వైఖరిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.