Home » Author »veegam team
అమరావతిని రక్షించుకోలేకపోతే చచ్చినట్లేలెక్కట..రాజధాని ఒకే చోట ఉండాలని రాష్ట్ర వ్యాప్తంగా యువత ఆందోళన చేయాలట. చంద్రబాబూ.. మీ బినామీల కోసం, మీ సొంత మనుషుల ఆస్తుల విలువ తగ్గకుండా ఉండటం కోసం రాష్ట్రంలో ప్రజలంతా సమిధలు కావాలా? వారంతా బలికావాలా? చ�
కేంద్ర ప్రభుత్వ కార్మికుల వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పది కార్మిక సంఘాలు భారత్ బంద్ కు పిలుపునిచ్చాయి. భారత్బంద్ సందర్భంగా నిరసనలు వెల్లువెత్తున్నాయి. ఈ క్రమంలో ఓ డ్రైవర్ తన నిరసనను వినూత్నంగా తెలిపారు. ఉత్తర బెంగాల్ రాష్ట్ర రవాణా స
తెలంగాణలో ఈశాన్యం నుంచి జోరుగా వీస్తున్న చలిగాలులు వణికిస్తున్నాయి. రాత్రిపూట ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ అత్యాచార ఘటనలో దోషుల ఉరికి ముహూర్తం ఖరారైంది. నిర్భయ దోషులకు పటియాలా హౌస్ కోర్టు డెత్ వారెంట్ జారీ చేసింది.
రాజధాని కోసం పోరుబాట పట్టిన అమరావతి రైతులు తమ ఆందోళనను ఉధృతం చేశారు. 22వ రోజు ఆందోళనలో భాగంగా ఇవాళ... మందడం, తుళ్లూరులో మహాధర్నాలు నిర్వహిస్తున్నారు రైతులు.
ఇరాన్, అమెరికా మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇరాన్ ఆర్మీ చీఫ్ సులేమాని హత్య తర్వాత ప్రతీకారంతో రగిలిపోతున్న ఇరాన్.. అమెరికా దళాలే లక్ష్యంగా దాడులకు దిగింది.
మానవ సహిత అంతరిక్షయాత్ర ‘గగన్ యాన్’ను నింగిలోకి పంపేందుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) అన్నీ సిద్ధం చేస్తోంది. 2022లో మిషన్ గగన్యాన్ ప్రాజెక్టు ఉంటుందని
హైదరాబాద్ నగరవాసులకు కొత్త సంవత్సరంలో మెట్రోరైల్ మరో కానుక అందించబోతోంది. సంక్రాంతి నాటికి కారిడార్-2 మార్గాన్ని ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే జరగనున్నాయి. మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం మున్సిపల్ నోటిఫికేషన్ను విడుదల చేసింది.
కేంద్ర ప్రభుత్వం ఇటీవలే కొత్త మోటార్ వాహన చట్టం తీసుకొచ్చింది. ట్రాఫిక్ రూల్స్ ని కఠినతరం చేస్తూ ఈ కొత్త చట్టాన్ని తెచ్చింది. రోడ్డు ప్రమాదాల నివారణ దీని లక్ష్యం. చాలావరకు
సాధారణంగా ఎవరికైనా ఒక్కొక్కరికి ఒక్కో రకమైన వింత అలవాటు ఉంటుంది. కొందరు మట్టి, బియ్యం చూస్తే తినకుండా ఉండలేరు, మరికొందరు చాక్ పీసులు, బలపాలు చూస్తే వదిలిపెట్టరు. అయితే ఇలాగే ఓ మహిళ కూడా ఆకలేస్తే అన్నం తినదు. చిన్నపిల్లల ముఖానికి రాసే బేబి పౌడ
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మరోసారి భేటీ అవుతున్నారు. జనవరి 13న ఇద్దరు సీఎంలు సమావేశం కానున్నారు. తాజా రాజకీయాలపై జగన్, కేసీఆర్ చర్చించే
దేశవ్యాప్త బంద్ లో భాగంగా ఏపీలో వామపక్ష పార్టీలు ఆందోళన చేపట్టాయి. ప్రకాశం జిల్లాలో వామపక్ష నేతలు ఆర్టీసీ డీపోల వద్ద బస్సులను అడ్డుకున్నారు.
పోలవరం పనులు ఒక్క రోజు కూడా ఆగడానికి వీల్లేదన్నారు సీఎం జగన్. గోదావరి జలాలను పూర్తిగా సద్వినియోగం చేసుకునేందుకు ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు.
సాధారణంగా సినిమాకు వెళితే మనం కచ్చితంగా కొనుక్కునేది.. ప్రయాణం చేసేప్పుడు తినాలనిపించేది.. పాప్కార్న్. మరి ఆ పాప్కార్న్ తినే ముందు కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిది. పాప్కార్న్ వల్ల ఏం ప్రమాదం జరుగుతుందని మీరు సందేహం రావొచ్చు. కానీ, UKలో జరిగ
నిర్భయ దోషులను జనవరి 22న ఉరి తీయాలంటూ ఢిల్లీ పాటియాలా హౌస్ కోర్టు తీర్పు చెప్పిన నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్పర్సన్ విజయశాంతి స్పందించారు.
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుపతిలో రెండు వోల్వో బస్సులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు.
చిన్నపిల్లలు ఉన్న ఉంట్లో తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా పాటించాల్సి ఉంటుంది. పిల్లలు ఏ క్షణంలో ఎలాంటి ప్రమాదాలను కొని తెచ్చుకుంటారో అస్సలు చెప్పలేం. మనకు ఎంత పని ఉన్నా వారిపై ఎప్పుడూ ఓ కన్నేసి ఉంచాలి. లేదంటే అనర్థాలు జరిగిపోతాయి. ఆ తర్వా
ఇవాళ భారత్ బంద్కు కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. బ్యాంక్ యూనియన్లు కూడా సమ్మె చేస్తుండడంతో దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ సేవలకు అంతరాయం ఏర్పడనుంది.
ఏలూరులో దారుణం జరిగింది. వివాహితను గ్యాంగ్ రేప్ చేశారు. లిఫ్ట్ ఇస్తానని చెప్పి యాకోబు అనే వ్యక్తి మహిళను బైక్ పై ఎక్కించుకున్నాడు. ఆ తర్వాన