Home » Author »veegam team
అమెరికా దళాలపై మరోసారి ఇరాన్ రాకెట్ దాడులు చేసింది. 12 రాకెట్ లాంచర్లతో ఇరాక్లోని అమెరికా దళాలపై విరుచుకుపడిన 24గంటల్లోనే మరో అటాక్ చేసింది.
దేశవ్యాప్తంగా వివాదాస్పదంగా మారిన పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ గ్రహీత అమర్త్యసేన్ స్పందించారు. పౌర చట్టం రాజ్యాంగ విరుద్దమని అమర్త్యసేన్
కృష్ణా వాటర్ బోర్డు సమావేశం ఇవాళ జరుగనుంది. తెలంగాణ సీఎస్ సోమేశ్కుమార్, ఏపీ నుంచి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్దాస్ హాజరుకానున్నారు.
JNU(జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ)లో విద్యార్థులపై దుండగుల దాడిని నిరసిస్తూ ఆందోళన చేపడుతున్న విద్యార్థులకు బాలీవుడ్ నటి దీపికా పదుకొనె సంఘీభావం తెలిపిన
దేశ రాజధాని ఢిల్లీలో వరుసగా అగ్నిప్రమాదాలు సంభవిస్తున్నాయి. పట్ పర్ గంజ్ పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు.
తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అభివృద్ధి పథంలో పురోగమిస్తోందని, దీనికి ప్రధాన కారణం శాంతిభద్రతలేనని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. రవీంద్రభారతీలో జరిగిన పోలీస్
తెలంగాణలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో అధికార టీఆర్ఎస్లో టికెట్ల సందడి మొదలైంది. ఎవరి వర్గానికి వారు టిక్కెట్లు దక్కించుకునేందుకు చేస్తున్న నేతల ప్రయత్నాలు గ్రూప్ తగాదాలకు తెరదీస్తున్నాయి.
శాంతి కోరుకుంటున్నాం అంటూనే.. మాతో పెట్టుకుంటే మాత్రం అంతుచూస్తామని హెచ్చరించారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. గతంలోనూ యుద్ధం మాకు సరదా కాదంటూ కామెంట్
ఏపీలో రాజధాని రగడ ముదురుతోంది. అమరావతిలో ఆందోళనలు జరుగుతుటే.. రాయలసీమలో కొత్త డిమాండ్లు తెరపైకి వస్తున్నాయి.
విశాఖను పరిపాలనా రాజధానిగా చేయాలనుకుంటున్న ప్రభుత్వం.. వడివడిగా అడుగులు వేస్తోంది. ముందుగా మున్సిపల్ శాఖను విశాఖకు తరలించబోతోంది. సెక్రటేరియట్, సీఎం
హాజీపూర్ వరుస హత్యల కేసు విచారణ కీలక దశకు చేరుకుంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి పబ్లిక్ ప్రాసిక్యూషన్ వాదనలు ముగిశాయి.
నవరత్నాల్లోని మరో కీలక పథకాన్ని ఇవాళ(జనవరి 9,2020) ప్రారంభిస్తున్నారు సీఎం జగన్. చదువుకు పేదరికం అడ్డుకాకూడదన్న సంకల్పంతో రూపొందించిన ఈ పథకాన్ని
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ నిందితుల ఎన్ కౌంటర్ కేసు కీలక దశకు చేరుకుంది. ఇప్పటికే నిందితుల రీపోస్టుమార్టం రిపోర్టును ఢిల్లీ ఎయిమ్స్ ఫోరెన్సిక్ నిపుణులు సీల్డ్ కవర్ లో హైకోర్టుకు సమర్పించారు.
అమరావతి జేఏసీ బస్సు యాత్రను అడ్డుకున్నందుకు తుళ్లూరులో రైతులు రోడ్లపై టైర్లు తగులపెట్టి నిరసన తెలిపారు. చంద్రబాబు, జేఏసీ సభ్యులు, వామపక్ష నేతలను అరెస్ట్
ఆస్ట్రేలియాలోని కార్చిచ్చుతో అనేక రకాల జంతుజాతులు నశింతుపోతున్నాయన్న భయం అందరిలో నెలకొంది. ముఖ్యంగా పర్యావరణ ప్రేమికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కార్చిచ్చు కారణంగా జంతువులే కాదు మనుషులు కూడా వందల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్న�
చిత్తూరు జిల్లా తిరుపతిలో రౌడీ షీటర్ బెల్ట్ మురళీ..అలియాస్ పసుపులేటి మురళీ హత్యకేసులో పోలీసులు 17మందిని అరెస్ట్ చేశారు. వీరిలో ఆరుగురు తమినాడు రాష్ట్రానికి చెందిన ముఠాగా పోలీసులు గుర్తించారు. రౌడీ షీటర్ ను హత్య చేయటానికి రూ.4లక్షలు సుపా�
ఆస్ట్రేలియాలో అడవుల్లో కార్చిచ్చుకు కోట్లాది మూగజీవాలు అగ్నికి ఆహుతి అయిపోయాయి. మరెన్నో ప్రాణాపాయస్థితిలో ఉన్నాయి. ఇటువంటివాటిని రక్షించేందుకు జంతు డాక్టర్లు ఎంతగానో శ్రమిస్తున్నారు. మూగజీవాలను రక్షించేందుకు ప్రభుత్వ అధికారులు చేయగ
120 భాషల్లో పాటలు పాడిన 14 ఏళ్ల సుచేత సతీష్ ‘గ్లోబల్ చైల్డ్ ప్రొడిజీ అవార్డు-2020’ని అందుకుంది. దుబాయ్ ఇండియన్ హై స్కూల్ నైటింగేల్ అని పిలువబడే సుచేత భారతీయ మూలాలు కలిగిన అమ్మాయి. ఈ సందర్భంగా సుచేత తండ్రి టీసీ సతీష్ మాట్లాడుతూ తమ కుమార్తె దుబాయ్ �
గర్భంతో ఉన్న గొర్రెకు లోదుస్తులు తొడిగి దాని ప్రాణాలు కాపాడిన ఐడియాకు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. వాట్ యాన్ ఐడియా సార్..అంటున్నారు. గర్భంతో ఉన్న గొర్రెకు ఇన్నర్ వేర్ వేసిన ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ‘బ్రా వేసుకున్నఈ గొర్రె
ఢిల్లీలోని JNU క్యాంపస్లోకి ముసుగు వ్యక్తులు చొరబడి 30 స్టూడెంట్స్ను గాయపరిచారు. బాధితులను పరామర్శించేందుకు ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ పదుకొనె అక్కడికి వెళ్లారు. ఈ సందర్భంగా దీపికా ఎవరిని విమర్శించలేదు. ఎటువంటి కామెంట్లు చేయకుండా విద్యార్�