Home » Author »veegam team
హైదరాబాద్ స్వీట్, కైట్ ఫెస్టివల్ కు వేదిక కానుంది. జనవరి 13, 14, 15 తేదీల్లో సికింద్రాబాద్ పరేడ్, జింఖానా గ్రౌండ్స్ ల్లో స్వీట్, కైట్ ఫెస్టివల్ జరుగనున్నాయి.
ఏపీ ప్రభుత్వం భారీ సంఖ్యలో గ్రామ సచివాలయాల్లో ఖాళీగా ఉన్న 16వేల ఉద్యోగాల భర్తీకి ఈ రోజు (జనవరి 10, 2020)న నోటిఫికేషన్ విడుదల కానుంది. గ్రామ సచివాలయాల్లో పోస్టులను పంచాయతీ రాజ్ శాఖ ద్వారానే భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామ, వార్డు స�
శర్వానంద్, సమంత జంటగా.. తమిళ చిత్రం ’96’ తెలుగు రీమేక్లో చేస్తున్నారు. కోలీవుడ్ లో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ఈ సినిమాలో విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించారు. అయితే తాజాగా మూవీ యూనిట్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను అండ్ టైటిల్ ను రిలీజ్ చేసింది. ఈ స
సాధారణంగా ఏ ఇంట్లో అయినా అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు ఎప్పుడు చూసినా కొట్టుకుంటునే ఉంటారు. కానీ, ఈ అన్నాదమ్ముల మాత్రం చాలా డిఫరెంట్.. ఒకరిమీద ఒకరికి ఎంత ప్రేమ ఉంటోందో చూస్తే షాక్ అవుతారు. వీళ్లని చూస్తే.. అన్నదమ్ముల అనుబంధం అంటే ఏంటో తెలుస్తోం
మనుష్యులు పుట్టినరోజులు జరుపుకుంటారు. వారి చనిపోతే వారి కుటుంబసభ్యలు వర్థంతులు జరుపుతారు. ఆరోజున బంధువులకు భోజనాలు పెడతారు. ఇది మన సంప్రదాయం. కానీ తాము ఎంతో ప్రేమగా..ఇంటిలో వ్యక్తిలా పెంచుకున్న కుక్క చనిపోయింది. ఆ ఇంటివారంతా ఎంతో బాధ పడ్డార
ఒడిశాలోని నందరంకనన్న జులాజికల్ పార్క్ లో ఉన్న తెల్లపులి స్నేహ రెండు పిల్లలకు జన్మనిచ్చింది. గురువారం (జనవరి 9,2020) తెల్లవారుఝామున 3.33 నుంచి 5.44 గంటలకు స్నేహ రెండు పిల్లల్ని కన్నది. ఈ రెండు పిల్లలతో కలిపి నందంకనన్ జూలో మొత్తం 27 పులులు ఉన్నాయి. 8 తెల్ల
ఏపీ రాజధాని అమరావతిపై వేసిన పిటీషన్ హైకోర్టు కొట్టివేసింది. ఈ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రాజధాని తరలింపుపై ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు ఇవ్వనప్పుడు కోర్టు ఎలా జోక్యం చేసుకుంటుంది అంటూ పిటీషనర్ ను ధర్మాసనం ప్రశ్ని�
సాధారణంగా మనందరికీ పెళ్లంటే జీవితంలో ఒక్కసారి మాత్రమే వచ్చే పెద్ద పండుగలాంటిది. బంధుమిత్రులకు శుభలేఖలు పంపి ఎంతో ఘనంగా నిర్వహిస్తారనే సంగతి తెలుసు. కానీ, పెళ్లికి మాత్రమే అందరినీ పిలవాలా? విడాకులు తీసుకునేప్పుడు ఎందుకు పిలవకూడదు? పెళ్లి ఎ
భూత వైద్యం చేస్తానంటూ వదినపై ఆడబిడ్డ చేసిన అరాచకం..అఘాయిత్యం గురించి వింటే ఒళ్లు జలదరిస్తుంది. భూతవైద్యం పేరుతో సోదరుడి భార్యపై భయంకరమైన హింసకు పాల్పడింది ఆడపడుచు. ఉత్తరప్రదేశ్లోని బరేలి జిల్లాలో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించి�
ఏపీ సీఎం జగన్ పై టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా చైతన్య యాత్రలో భాగంగా మచిలీపట్నం వెళ్తానని..ఎవరు అడ్డుకుంటారో చూస్తానని సవాల్ విసిరారు.
ఏపీ సీఎం జగన్ మరో కొత్త పథకం ప్రకటించారు. అదే ”జగనన్న వసతి దీవెన” పథకం. ఈ స్కీమ్ కింద డిగ్రీ విద్యార్థుల చదువు, హాస్టల్, భోజన ఖర్చుల కోసం ప్రతి ఏటా రూ.20వేలు ఇస్తామన్నారు. ఈ మొతాన్ని నేరుగా తల్లుల బ్యాంకు ఖాతాలో జమ చేస్తామన్నారు. ప్రతి ఏటా జనవర
పేద పిల్లల బంగారు భవిష్యత్తు కోసమే ప్రభుత్వ స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియం భోదన ప్రవేశపెడుతున్నామని సీఎం జగన్ చెప్పారు. ఈ ఏడాది జూన్ 1 నుంచే అన్ని ప్రభుత్వ స్కూల్స్
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు రెండు విడతల్లో జరుగనున్నాయి. బడ్జెట్ సమావేశాలను జనవరి 31 నుంచి ఏప్రిల్ 3 వరకు రెండు దశల్లో నిర్వహించాలని పార్లమెంటరీ వ్యవహారాలపై కేబినెట్ కమిటీ సిఫార్సు చేసింది.
బాలీవుడ్ హీరోయిన్ కాజోల్ తన జీవితంలో జరిగిన బాధాకరమైన విషయాలను ఓ ఇన్స్టాగ్రామ్ పేజీలో చెప్పింది. తాను అజయ్ దేవగన్ ను పెళ్లి చేసుకున్న తరవాత రెండు సార్లు అబార్షన్ జరిగిందని చెప్పింది. పెళ్లైన కొన్నాళ్లకు పిల్లలు కావాలనుకున్నాం, 2001వ సంవత�
చంద్రబాబుపై ఘాటు విమర్శలు చేశారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. రాజధానిపై రాద్దాంతం చేస్తే రాష్ట్రంలో తిరగనివ్వమని మంత్రి హెచ్చరించారు. మా ఎమ్మెల్యేలపై దాడులు చేస్తే
నాగ్పూర్లో జిల్లా పరిషత్ ఎన్నికలలో బిజెపి ఓటమిపాలైంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ విజేతగా నిలిచింది. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ నాగ్పూర్కు చెందినవారు కావడం గమనించాల్సిన విషయం. అంటే బీజేపీల�
ఢిల్లీలో బుధవారం (జనవరి 8, 2020) రాత్రి జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ(JNU) ప్రొఫెసర్లు, విద్యార్థులకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఆ ర్యాలీలో కొన్నివేల మంది యువతీయువకులు పాల్గొన్నారు. లాల్ కాన్ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ చవ్రీ బజార్ నుంచి జామా మసీ�
ఏపీ సీఎం జగన్ పై నగరి ఎమ్మెల్యే రోజా ప్రశంసల వర్షం కురిపించారు. జగన్ ను చరిత్రకారుడితో పోల్చారు. జగన్ జీవితాంతం ఏపీ ముఖ్యమంత్రిగా ఉండాలని, రాష్ట్రాన్ని అభివృద్ధి
నిర్భయ కేసులో డెత్ వారెంట్ పై వినయ్ శర్మ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. సుప్రీంకోర్టులో క్యురేటివ్ పిటిషన్ దాఖలు చేశారు.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సిధీ జిల్లాలో ఓ మహిళ తన పూర్వీకుల నుంచి తనకు వచ్చే ఆస్తికి మ్యుటేషన్ కోసం ఎమ్మార్వోకు అదిరిపోయో బహుమతి ఇచ్చింది. మరి ఆ బహుమతి ఏంటో తెలిస్తే పగలబడి నవ్వుకుంటారు. అసలు ఆ బహుమతి ఇవ్వడానికి గల కారణం ఏంటి? ఎందుకు ఇచ�