Home » Author »veegam team
అమరావతి ప్రాంతంలోని మందడం, తుళ్లూరు గ్రామాలు అట్టుడికిపోతున్నాయి. సంక్రాంతి పండుగ దగ్గరకొస్తున్న తరుణంలో పండుగ సందడికి బదులు నిరసనలతో అట్టుడిపోతోంది అమరావతి ప్రాంతం. పోలీసులు బూట్ల శబ్దాలతో..గ్రామస్థులు నినాదాలతో..నిరసనలు..ఆందోళనలు..నినా�
పాము ప్లాస్టిక్ బాటిల్ ను మింగడం ఎప్పుడైనా చూశారా? ఆశ్చర్యపోకండి మీరు విన్నది నిజమే. ఓ గ్రామంలోకి ప్రవేశించిన పాము ప్లాస్టిక్ బాటిల్ ను మింగేసి తీవ్ర అవస్థలు పడింది. దీంతో అక్కడి గ్రామికులు వెంటనే స్నేక్ సొసైటీ సభ్యులకు సమాచారం అందిం�
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఢిల్లీలోని JNUలో జరిగిన గురువారం (జనవరి 9) సాయంత్రం నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ఓ మహిళ సాక్షాత్తూ ఓ పోలీసు ఉన్నతాధికారి బొటనవేలు కొరికిన ఘటన వెలుగులోకి వచ్చింది. గురువారం సాయంత్రం జేఎన్యూ విద్యార్థులు �
చావంటే భయం లేనివారు ఎవురుంటారు చెప్పండి.. మనుషులైతే ఏదో విధంగా కొన్నాళ్లపాటు బ్రతకడానికి ప్రయత్నిస్తారు. కానీ జీవులకు ఆ అవకాశం ఉండదు.. ఎవరైనా చంపుతుంటే మాట్లాడటానికి నోరు కూడా ఉండదు. అందుకే అక్కడ్నుంచి పారిపోయేందుకు ప్రయత్నిస్తుంటాయి. కాన�
మా ఊళ్లో మా గ్రామ దేవతకు పూజలు చేసుకునే హక్కు కూడా మాకు లేదా? తరతరాలుగా వస్తున్న సంప్రదాయాన్ని ఇప్పుడు సడెన్ గా ప్రభుత్వం అడ్డుకోవటం ఏంటీ? అంటూ అమరావతి ప్రాంతంలోని మందడం గ్రామ మహిళలు ప్రశ్నిస్తున్నారు. మందడంలోని పోలేరమ్మ గుడి వద్ద అమ్మవా�
మా గ్రామ దేవతకు నైవేద్యం పెట్టాలంటే ప్రభుత్వం అనుమతి తీసుకోవాలా? మేము ఆంధ్రప్రదేశ్లో ఉన్నామా? లేక పాకిస్థాన్ లో ఉన్నామా? అంటూ తీవ్ర ఆగ్రహంతో ప్రశ్నిస్తున్నారు ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలోని మందడం గ్రామంలోని మహిళలు. మందడం గ్రామ దేవత ‘పోల�
ఇవాళ సంపూర్ణ చంద్రగ్రహణం. చంద్రుడు మరింత ఇస్మార్ట్గా కనిపించబోతున్నాడు. ఈ దశాబ్దంలో తొలిసారి టోటల్ వ్యూ ఇవ్వబోతున్నాడు.
కొత్తగా కొన్న కారుపై తన చిన్నారికూతురి పాదముద్రలు వేయించుకున్న వ్యక్తిపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ‘‘నా చిట్టితల్లే నాకు లక్ష్మీదేవి’’అంటున్న నగేశ్ పాటిల్ ను మెచ్చుకోకుండా ఉండలేం. మహారాష్ట్రలోని కొల్హాపూర్ వాసి నగ�
అమరావతిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మహిళలు నిర్వహించ తలపెట్టిన పాదయాత్రను అడ్డుకునేందుకు పోలీసులు రెడీ అయ్యారు.
తిరుమలలో అప్పట్లో కలకలం రేపిన శ్రీవారి ఆభరణాల మాయం వ్యవహారం.. వాస్తవమేనని విచారణ కమిటి తేల్చింది. పునఃపరిశీలనలోను ఆ నగలు కనిపించలేదని తెలిపింది.
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ఇవాళ్టితో పూర్తికానుంది. సాయంత్రం 5 గంటలతో నామినేషన్ల గడువు ముగియనుంది.
ట్రంప్ హెచ్చరించినా ఇరాన్ ఏమాత్రం తగ్గడం లేదు. అమెరికా సైనికులే లక్ష్యంగా దాడులకు దిగుతోంది.
NRC, NPR, CAAలకు వ్యతిరేకంగా ఎంఐఎం పార్టీ ఇవాళ భారీ నిరసన ర్యాలీ చేపడుతోంది. జనవరి 4వ తేదీన జరిగిన మిలియన్ మార్చ్కు మించి జనం వస్తారని ఎంఐఎం వర్గాలు భావిస్తున్నాయి.
రాజస్తాన్ లో దారుణం చోటుచేసుకుంది. ఇంట్లో నిద్రిస్తున్న అత్తని పాముతో కాటువేయించి చంపిన కోడలు. ఈ ఘటన రాజస్తాన్ లోని జున్ జున్ జిల్లాలో గతేడాది (జూన్ 2, 2019)న జరుగింది. ఈ ఘటన తాజాగా వెలుగులోకి రావడంతో.. నిందితులను ఈ నెల(జనవరి 4, 2020)న అరెస్ట్ చేశారు.
భారతదేశంలో 2018లో జరిగిన నేరాలపై నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) వార్షిక నివేదిక చెబుతోంది. దేశంలో ఒక్కరోజులో సగటున 80 హత్యలు.. 91 అత్యాచారాలు... 289 కిడ్నాప్లు నమోదవుతున్నాయి.
రాజయలసీమ నేతలు ప్రత్యేక వాదాన్ని ముందుకు తెచ్చారు. రాజధానిగా అమరావతిని కొనసాగించాలని కోరుతున్నారు. లేకపోతే గ్రేటర్ రాయలసీమ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
కొంతమంది డబ్బులు లేక ఏడిస్తుంటే.. మరికొందరు ఉన్న డబ్బును ఎలా ఖర్చు చేయాలో తెలియక ఏడుస్తారు. ప్రస్తుతం జపాన్ లో ఓ బిలియనీర్ కూడా అదే పని చేస్తున్నాడు. జపాన్ ఫ్యాషన్ వ్యాపారవేత యుసాకు మేజావా అనే ఇండస్ర్టీయలిస్ట్ సోషల్ ఎక్స్ పరిమెంట్
రాజధాని రైతుల కోసం జనసేనాని రంగంలోకి దిగుతున్నారు. అమరావతి పరిరక్షణ పేరుతో నిరసన కవాతు చేపట్టాలని నిర్ణయించారు. విజయవాడలో కనీసం లక్ష మందితో కవాతు చేయాలని ప్లాన్ చేయబోతున్నారు.
సూరత్ నగరంలో బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడుతున్న శ్రుచి వడాలియా అనే 27ఏళ్ల మహిళ వాయు కాలుష్యన్ని తగ్గించేందుకు 30వేల చెట్లను నాటింది. తనకు ఈ వ్యాధి ఉందని తెలిశాక, పర్యావరణాన్ని కాపాడటానికి ఈ చెట్లను నాటడం ప్రారంభించింది. ఎందుకంటే ఆమెకు క్యాన్సర�
ప్రకాశం జిల్లాలో ఓ కానిస్టేబుల్ ఘాతుకానికి ఒడిగట్టాడు. ఓ ప్రేమజంటను బెదిరించి యువతిపై అత్యాచారం చేశాడు.