Home » Author »veegam team
ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ను విశాఖ తరలించే దిశగా జగన్ సర్కారు అడుగులేస్తోందా.. జనవరి 20నాటికి కొన్ని శాఖలను వైజాగ్కు తరలిస్తారా... అంటే అవుననే సమాధానం
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల హడావుడి మొదలైంది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు రెండు విడతల్లో జరుగుతాయని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎన్.రమేశ్కుమార్ వెల్లడించారు.
ఏపీ రాజధాని అమరావతిలో జరుగుతున్న ఆందోళనల్లో పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అరెస్టు చేసిన మహిళలను మున్సిపల్ స్టేడియంలో నిర్భందించడం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులుగా రావు రఘునందన్రావు, బట్టు దేవానంద్, దొనడి రమేశ్, నైనాల జయసూర్య నియమితులయ్యారు. ఈ నలుగురి నియామకానికి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆమోదముద్ర వేశారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జార�
ఏపీలో తుగ్లక్ పాలన సాగుతోందన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. రాష్ట్రానికి మూడు రాజధానులు కావాలని ఎవరైనా అడిగారా అని ప్రశ్నించారు. రాష్ట్రం ఏమైనా వైసీపీ వాళ్ల బాబు
ఉన్మాదులు రెచ్చిపోతూనే ఉన్నారు. ప్రేమ పేరుతో వెంటపడి.. చిన్న అనుమానానికే కక్ష పెంచుకుని కుత్తుక కోస్తున్నారు. అలాంటి ఓ ఉన్మాది చేతిలో ఓ యువతి దారుణ హత్యకు
కాలిఫోర్నియాకు చెందిన శాన్ రామోన్ పట్టణంలోని మేయర్ సీటు కోసం బిడ్ ప్రకటించిన భారతీయ-అమెరికన్ పారిశ్రామికవేత్త అపర్ణ మాడిరెడ్డి నవంబర్ లో ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. కాలిఫోర్నియా రాష్ట్రంలోని శాన్ రామోన్న్ నగరం నుంచి మేయర్ అభ్యర్థ�
అమరావతి పెయిడ్ ఆర్టిస్ట్స్ వ్యవహారంపై టాలీవుడ్లోని వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. కమెడియన్ పృథ్వీ రాజ్ పై పోసాని కృష్ణమురళి తీవ్రస్థాయిలో
హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. ఓ మోడల్పై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. 2019 డిసెంబర్లో జరిగిన ఈ ఘటన..
ఓ ఇంట్లో అగ్నిప్రమాదం సంభవించింది. ఆ ప్రమాదం నుంచి ప్రాణాలకు తెగించి బిడ్డల్ని కాపాడుకుంది ఓ తల్లి. అదే పెద్ద నేరమైపోయింది. ప్రమాదం నుంచి పిల్లల్ని కాపాకుంది కానీ ఆ ఇంట్లో ఉండే ఫోటోలను కాపాడుకోలేకపోయింది. దీంతో ఆమెకు ప్రభుత్వం జైలు శిక్ష వి
జేఎన్ యూలో జరిగిన దాడుల్లో గాయపడిన విద్యార్ధులను పరామర్శించిన బాలీవుడ్ నటి దీపికా పదుకునేపై కేంద్రమంత్రి స్మృతి ఇరానీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తుక్డే తుక్డే గ్యాంగులకు మద్దతుగా నిలవాలని అనుకుంటున్న దీపికా పదుకొనె స్వేచ్ఛను తప్పుబట్ట
హైపవర్ కమిటీ సమావేశంలో పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణ ఎలా జరగాలనేదానిపై చర్చించామని మంత్రి పేర్ని నాని తెలిపారు. నిజమైన రైతులకు న్యాయం ఎలా చేయాలన్నదానిపై చర్చించామని తెలిపారు.
ఆకలికి పేద గొప్పా తేడా తెలియదు. తినటానికి తిండి లేకపోయినా ఆకలి అనేది మనిషికే కాదు ప్రతీ జీవికి సర్వసాధారణం. అలా కడుపేదరికంలో మగ్గిపోతున్న ఓ తల్లి కడుపున బిడ్డలకు పట్టెడన్నం పెట్టటానికి చేసిన పని మనస్సుల్ని కలచివేస్తోంది. ఆకలితో అలమటించు�
హైదరాబాద్ శివారు నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్లో తొలిసారి హిజ్రా పోటీకి దిగుతున్నారు. బాచుపల్లి గ్రామానికి చెందిన ఐశ్వర్య అనే హిజ్రా నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్లో పోటీ చేస్తోంది.
మహిళల వ్యక్తిగత భద్రత కోసం ఒక కొత్త ఆయుధం అందుబాటులోకి రానుంది. మహిళల రక్షణ కోసం శ్యామ్ చౌరాసియా అనే ఔత్సాహిక శాస్త్రవేత్త లిప్స్టిక్ గన్ను తయారు చేశారు.
వైసీపీ నేతలపై సీనీ నటుడు నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధాని రైతుల ఆందోళనలను ఉద్దేశించి అధికార పార్టీ నేతలు హేళన చేస్తూ..చులకన చేస్తూ మాట్లాడటంపై జనసేన నేత..సినీ నటుడుడు నాగబాబు ఓ ట్వీట్ చేశారు. రాజధాని రైతులపై తప్పుడు కామెంట్స్ చేసే అధి�
ఏపీ సీఎం జగన్ సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. జగన్ సీఎం అయిన తర్వాత అక్రమాస్తుల కేసులో తొలిసారి సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. అక్రమాస్తుల కేసులో విచారణ ముగిసింది.
యూపీలోని డియోరియా పోలీసు స్టేషన్లో మొబైల్ను దొంగిలించాడనే నెపంతో ఓ వ్యక్తిని పోలీసులు చితకబాదారు. గురువారం జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మహేన్ గ్రామానికి చెందిన సుమిత్ గోస్వామిని మొబైల్ దొంగతనం చేశాడనే అనుమానంతో పో�
హైదరాబాద్ లో అవినీతి ఖాకీలపై వేటు పడింది. అవినీతి ఆరోపణలపై జూబ్లీహిల్స్ సీఐ బలవంతయ్య సస్పెండ్ అయ్యారు.
కారులో పిల్లలతో కలిసి ప్రయాణించేటప్పుడు, వారి భద్రతా గురించి పట్టించుకోకుండా కొంత మంది నిర్లక్ష్యంగా ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేస్తుంటారు. పిల్లల భద్రతతో పాటు రహదారి భద్రతా గురించి చేసిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తండ్రి తన కొడుక