Home » Author »veegam team
హైదరాబాద్ జూబ్లీహిల్స్ సీఐ బలవంతయ్య అరెస్టుతో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. జూబ్లీహిల్స్ లో సెటిల్ మెంట్లు, బెదిరింపులకు పాల్పడినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. దీంతో బలవంతయ్య ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. బలవంతయ్య ఇం
మద్యం తాగటానికి ప్రతీ ఒక్కరికీ స్వేచ్ఛ ఉండాలని..అది చాలా అవసరమనీ మధ్యప్రదేశ్ మంత్రి గోవింద్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నగరాల్లోని ప్రజలకు మద్యం తాగేందుకు స్వేచ్ఛనివ్వాలని మంత్రి వ్యాఖ్యానించారు.ప్రజాస్వామ్యంలో మనిషికి స్వేచ్ఛ ఉందని..�
ఎన్ని ట్రాఫిక్ రూల్స్ తీసుకొచ్చినా, భారీగా ఫైన్లు వేస్తున్నా, జైలుకి పంపిస్తున్నా.. కొందరు వాహనదారుల్లో మాత్రం మార్పు రావడం లేదు. హెల్మెట్ లేకుండానే రోడ్డెక్కుతున్నారు.
రాష్ట్రంలో 3 రాజధానుల ఏర్పాటు నిర్ణయం దాదాపుగా అయిపోయిందని..ఇప్పుడు నిర్ణయాన్ని ఎవరూ ఆపలేరన్నారు. రాజధాని విషయంలో జోక్యం చేసుకోబోమని కేంద్రం ముందే చెప్పిందన్నారు.
రాజధానిగా అమరావతే ఉండాలంటూ ఉద్యమం చేస్తున్నా ఆప్రాంత రైతులు పోలీసులకు సహాయ నిరాకరణ చేయాలని నిర్ణయించుకున్నారు. భారత స్వాతంత్ర్య పోరాటంలో గాంధీ అవలంభించిన పద్దతిని చేపట్టారు తుళ్లూరు గ్రామస్థులు. అప్పుడు బ్రిటీష్ వారికి సహాయ నిరాకరణ ఉద్�
భోపాల్ లోని భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్(BHEL) అప్రెంటిస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. విభాగాల వారీగా ఖాళీలను భర్తీ చేయనుంది. మెుత్తం 550 ఖాళీలు ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్దులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వి�
వరంగల్ ప్రేమోన్మాది దాడి ఘటనలో కొత్తకోణాలు బయటకొస్తున్నాయి. ఇద్దరి మధ్య గొడవ జరిగి హత్య జరిగినట్లు అనుమానించగా ఇప్పుడు కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. హత్యకు ముందే ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఆరు నెలల ముందే ఇందుకు కుట్ర పన్నినట్లు పోల
రాజధాని విషయంలో పెయిడ్ ఆర్టిస్టుల అంశంపై నటుడు పోసాని కృష్ణ మురళి, ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వీరాజ్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు
ఉక్రెయిన్ విమానం కూల్చివేతపై ఎట్టకేలకు ఇరాన్ తప్పు ఒప్పుకుంది. విమానాన్ని తమ క్షిపణే కూల్చిందని అంగీకరించింది. తాము కావాలని కూల్చలేదని మానవ తప్పిదం వల్లే అలా జరిగిందని ప్రకటించింది.
సాధారణంగా నీరు ఎత్తునుంచి పల్లానికి ప్రవహిస్తుంది. కొండలు..పర్వతాలపై కురిసిన నీరు కిందికే జారుతుంది. కానీ సముద్రం నుంచి నీరు పైకి ఎగసి గాలిలో సయ్యాట ఆడని అరుదైన..అద్భుతమైన దృశ్యాన్ని చూశారా..ఈ అద్భుతమైన సుందర దృశ్యం డెన్మార్క్లోని ఫారో ఐలా
అమరావతిలో ఆందోళనలు, మూడు రాజధానుల వివాదంపై బీజేపీ ఎంపీ సుజనా చౌదరి తీవ్రంగా స్పందించారు. రాజధాని కోసం ఆందోళనలు చేస్తున్న మహిళలను నిర్బంధించడం,
మూడు రాజధానులు వద్దు... అమరావతే ముద్దు... ఈ నినాదమే ఇపుడు ఏపీ రాజధాని గ్రామాల్లో హోరెత్తుతోంది. నిన్న యుద్ధ వాతావరణాన్ని తలపించిన క్యాపిటల్లో ఇవాళ కూడా రైతులు కదం తొక్కబోతున్నారు.
ఉత్తరప్రదేశ్లోని కనౌజ్లో శుక్రవారం (జనవరి 10)రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 20 మంది ప్రయాణికులు మృతి చెందడంపై ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు. ఇది చాలా దృరదృష్టకరమైన ఘటన అని ఈ ఘటన నన్ను తీవ్రంగా కలచివేసింది అన్నారు. బాధిత కుటుంబాలకు త�
జనవరి 15 నుంచి జల్లికట్టు షురూ : సంక్రాంతి పండుగకు జల్లికట్టు రెడీ అయిపోయింది. బసవన్నలతో స్థానికులు సిద్ధమైపోయారు. సంక్రాంతి పండుగకు వచ్చిదంటే చాలు జల్లికట్టు కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు తమిళనాడు ప్రజలు. ఈ క్రమంలో మధురైలో జనవరి 15 �
తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలం గుమ్మిలేరు గ్రామంలో బాహుబలి గొబ్బెమ్మ విశేషంగా ఆకట్టుకుంటోంది. గ్రామంలోని ఉదాలమ్మ అమ్మవారి ఆలయం వద్ద గ్రామస్తులు, మహిళలు, కమిటీ సభ్యు వారం రోజుల పాటు శ్రమించి 5 టన్నుల ఆవు పేడను సేకరించారు. ఆ ఆవుపేడతో  
వరంగల్ జిలాల్లో తొమ్మిది నెలల్లో ఐదుగురు అమ్మాయిలు హత్య గావించబడ్డారు. ప్రేమోన్మాదుల ఘాతుకానికి అమ్మాయిలు బలయ్యారు.
దేశవ్యాప్తంగా వివాదస్పదంగా మారిన పౌరసత్వ సవరణ చట్టం (CAA) శుక్రవారం(జనవరి 10,2020) నుంచి అమల్లోకి వచ్చింది. ఈ మేరకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అధికారికంగా
హైదరాబాద్ శివారు అల్వాల్లో విషాదం నెలకొంది. చేతులు కడుక్కునేందుకు నల్లా దగ్గరికి వెళ్లిన వ్యక్తి కరెంట్ షాక్తో చనిపోయాడు.
రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముకేశ్ అంబానీ తమ కంపెనీకి కొత్త MDని వెతికే పనిలో ఉన్నారు. సెబీ కొత్త నిబంధనలు అమల్లోకి రానున్న నేపథ్యంలో కొత్త MDని వెతుకుతున్నారు. మేనేజింగ్ డైరెక్టర్, ఛైర్మన్ బాధ్యతలు వేర్వేరుగా ఉం�
ప్రధాని మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు అఖిల భారత హిందూ మహాసభ ప్రతినిధులు లేఖ రాశారు. రాజధానులను మార్చడం ద్వారా సీఎం జగన్ విపరీత పోకడలకు నాంది పలికారని తెలిపారు.