Home » Author »veegam team
టీఆర్ఎస్ నేతలకు సీఎం కేసీఆర్.. ఏ, బీ ఫారాలు అందజేశారు. రెబల్స్ ను బుజ్జగించాలని నేతలకు సూచించారు. మాట వినకుంటే కఠినంగా ఉంటామని తెలిపారు.
ఏపీ సీఎం జగన్ మరో హామీ నిలుపుకున్నారు. అమ్మఒడి పథకం ప్రారంభించారు. గురువారం(జనవరి 9,2020) చిత్తూరు జిల్లాలో ఈ పథకాన్ని సీఎం జగన్ లాంఛనంగా ఆరంభించారు.
నేషనల్ డిఫెన్స్ అకాడమీ(NDA), నావెల్ అకాడమీ(NA) ప్రవేశాల కోసం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(UPSC) నోటిఫికేషన్ ను బుధవారం(జనవరి 8, 2020) విడుదల చేసింది. ఈ పరీక్షను సంవత్సరానికి రెండు సార్లు నిర్వహిస్తారు. అందులో భాగంగా జనవరి 8, 2020 మెుదటి నోటిఫికేషన్ విడుదల చ�
ఉల్లిపాయలు..దేశాలకు దేశాల్నే వణింకించేశాయి. అత్యంతధికంగా ధరలతో ప్రజల జేబులు గుల్ల చేసేశాయి. ఉల్లి వార్తలతో సోషల్ మీడియాలు హల్ చల్ చేశాయి. ఈ క్రమంలో సంక్రాంతికి సందడి చేసే పంతంగుల్లో ఉల్లి పంతంగులకు భటే డిమాండ్ పెరిగింది. గుజరాత్ లో రాష్ట్
మధ్యప్రదేశ్ లో దారుణం జరిగింది. అశోక్ నగర్ లో దళితుడిని కొట్టి చంపారు. పట్టపగలు అందరూ చూస్తుండగానే దళితుడిని ఓ యువకుడు కొట్టి చంపారు.
సంక్రాంతి పండుగ వచ్చేసింది. సికింద్రాబాద్ సంక్రాంతి పండుగ సందర్భంగా సికింద్రాబాద్, కాచిగూడ రైల్వేస్టేషన్లలో రద్దీని నివారించడానికి ప్లాట్ఫారం టికెట్ ధరను రూ. 10 నుంచి రూ. 20కి పెంచాలని దక్షిణమధ్య రైల్వే నిర్ణయించింది. సంక్రాంతి పండుగక�
టీఆర్ఎస్ సమావేశానికి ఆలస్యంగా వచ్చిన మంత్రులు, ఎమ్మెల్యేలపై సీఎం కేసీఆర్ సీరియస్ అయ్యారు. సమయపాలన కచ్చితంగా పాటించాలని సూచించినట్లు సమాచారం.
గుజరాత్ లోని సూరత్ పేలుళ్లతో దద్దరిల్లింది. గ్యాస్ సిలిండర్లతో వెళ్తున్న ఓ ట్రక్లో పేలుడు సంభవించింది. దీంతో మంటలు భారీగా ఎగసిపడ్డాయి. సిలిండర్ల పేలుడుతో హైవేపై వెళ్తున్న వాహనదారులు ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. భయంతో పరుగులు తీశా�
సీఎం కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ ఎమ్మెల్యేల సమావేశం ప్రారంభం అయింది. బీ-ఫారాల జారీకి సంబంధించి విధి విధానాలను వివరించనున్నారు.
గంజాయి రవాణా చేసే స్మగ్లర్లు పోలీసులకు చిక్కకుండా ఉండటానికి వినూత్నంగా ఆలోచిస్తున్నారు. చిన్నారులు ఆడుకునే ఆటబొమ్మల్లో గంజాయిని నింపి రవాణా చేస్తున్నారు. అయినా భద్రాద్రి కొత్తగూడెం పోలీసులు చాకచక్యంగా పట్టేసుకున్నారు. ఎప్పటికప్పుడు గం
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన సినిమా అల.. వైకుంఠపురములో.. రిలీజ్ కు ముందే ఈ సినిమా కాంట్రవర్సీలో చిక్కుకుంది. ఈ చిత్రం నిర్మాణ సంస్థపై జూబ్లీహిల్స్ పోలీసులు
వడ్డీ వ్యాపారి వద్ద నుంచి రూ.20వేలు అప్పు తీసుకున్న విద్యార్ధినిలు ఆ అప్పు తీర్చలేక ఆత్మహత్యకు యత్నించారు. అనంతపురం జిల్లా ధర్మవరానికి చెందిన ముగ్గురు విద్యార్ధినిలు నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించారు. స్కూలుకని వెళ్లిన ఈ ముగ్
ఉడికించిన కోడిగుడ్డు పెంకు తీయాలంటే కొంత కష్టపడాల్సిందే. సాధారణంగా.. గుడ్డు కాస్త చల్లారిన తర్వాత వేడి తగ్గాక దాన్ని చేతిలోకి తీసుకుంటారు. ఆ తర్వాతే పెంకు తీస్తారు. దీనికి
జేఎన్యూ విద్యార్థులకు సంఘీభావం తెలిపిన విషయంలో బాలీవుడ్ నటి దీపికా పదుకొణెకు మరో బాలీవుడ్ నటి మద్దతు తెలిపింది. దీపిక చేసింది సరైన పనే అని నటి సోనాక్షి సిన్హా ట్విటర్ వేదికగా స్పందించారు.
పెన్షన్ల గురించి సీఎం జగన్ గుడ్ న్యూస్ వినిపించారు. లబ్దిదారులు పెన్షన్ల కోసం అధికారులు, ఆఫీసులు చుట్టూ తిరగాల్సిన పని లేదు. హాయిగా ఇంట్లోనే కూర్చుని తీసుకోవచ్చు.
అమెరికాతో ఇరాన్ సైనిక బలగాలను పోల్చుకుంటే... అగ్రరాజ్యానికి ఇరాన్ ఎందులోను పోటీపడే పరిస్థితి కనిపించడంలేదు. గ్రౌండ్ ఫోర్స్లో ఇరుదేశాల మధ్య అసలు పోలికేలేదు.
జేఎన్యూలో విద్యార్థులపై దాడి ఘటనలో ముసుగు ధరించిన వ్యక్తులకు సంబంధించి పోలీసులకు కీలక ఆధారాలు లభించినట్లు తెలుస్తోంది. ముసుగులు ధరించి వచ్చిన దుండగుల ఆచూకీ వెల్లడవుతున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
ఓ కుక్కను చంపాలని ఆ కుక్క మెడకు పెద్ద బండరాయి కట్టి నదిలో పడేశారు. కానీ ఓ మహిళ ఆకుక్కను గుర్తించటంతో బతికి బైటపడింది. ఈ ఘటన అమెరికాలోని న్యూజెర్సీలో నెవార్క్లో చోటు చేసుకుంది. నదిలో పడి ఉన్న బెల్జియం షెఫాయీ జాతికి చెందిన డాగ్ న ఒక మహిళ తన �
ఆస్ట్రేలియాలోని అడవుల్లో చెలరేగిన కార్చిచ్చును అదుపుచేస్తున్నక్రమంలో ఫైర్ఫైటర్ ఆండ్రూ ఓడ్వైర్ పై ఓ చెట్టు పడి మృతి చెందారు. అలా చనిపోయిన ఆండ్రూ ఓడ్వైర్కు అంతిమ సంస్కారాలలో ఓ దృశ్యం కంటతడి పెట్టిస్తోంది. సిడ్నీలో 36 ఏళ్ల ఆండ్రూ ఓడ్వై�
కేంద్ర ప్రభుత్వం కొత్త వాహన చట్టం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ చట్టం ప్రకారం ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తే భారీగా జరిమానాలు విధిస్తారు. దీనిపై ట్రాఫిక్ పోలీసులు అవగాహన