Home » Author »veegam team
సంక్రాంతి పండుగను ఆసరగా చేసుకుని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల యాజమాన్యాలు పెద్ద ఎత్తున దండుకుంటున్నారు. ప్రైవేట్ దందాపై ఏపీ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది.
అమ్మ ఒడి..పాపాయికి భరోసా. అమ్మ ఒడిలో పడుకుని పాపాయి హాయిగా నిద్రపోతుంది. అలా నిద్రపోయే బిడ్డను తీసి మంచంపై పడుకోబెడితే ఠక్కుమని నిద్రలేచి ఏడుపు అందుకుంటుంది. మళ్లీ అమ్మ ఒడిలో పడుకోబెట్టుకుంటే ఏడుపు ఠక్కుమని ఆపేసి చక్కగా నిద్రపోతుంది. అది అమ
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు లైన్ క్లియర్ అయింది. ఎన్నికల నిర్వహిణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఇరాన్ రాజధాని టెహ్రాన్ లో బుధవారం(జనవరి 8,2020) ఘోర విమాన ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో సిబ్బంది, ప్రయాణికులు సహా 180మంది చనిపోయారు.
కార్చిచ్చు ఆస్ట్రేలియాను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న సంగతి తెలిసిందే. 2019 సెప్టెంబర్లో అడవుల్లో మొదలైన మంటలు ఇంకా మండుతూనే ఉన్నాయి. ఇప్పటికే పదుల సంఖ్యలో
మంచి కోసం మార్పును థాయ్లాండ్వాసులు చక్కగా అమలు చేస్తున్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను నిషేధించటం కోసం థాయ్ వాసులు చక్కగా పాటిస్తున్నారు. ఇంట్లో వస్తువులతో పాటు ఏదీ కాదు సరుకులు వేసుకుని పట్టుకెళ్లటానికి అనర్హం అన్నట్లుగా థాయ్ వాసులు �
పాకిస్తాన్ చెర నుంచి విముక్తి పొందిన ఉత్తరాంధ్ర మత్స్యకారులు ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను కలిశారు. జాలర్లను సీఎం జగన్ సత్కరించారు. ఒక్కొక్కరికి రూ.5లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.
బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనె తాజాగా నటించిన సినిమా ఛపాక్. యాసిడ్ దాడి బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ జీవితం ఆధారంగా తీసిన చిత్రమిది. మేఘనా గుల్జార్ దర్శకత్వం వహించారు. జనవరి 10వ తేదీన విడుదల కానుంది. అయితే దీపికా, ఛపక్ టీం కలిసి యాస
మాచర్చ వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కారు ధ్వంసం ఘటనలో పోలీసులు చర్యలు చేపట్టారు. ప్రభుత్వ విప్ కారుపై దాడి చేసిన ఘటనలో రాయపూడికి చెందిన సురేష్ అనే యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. నిన్న సాయంత్రం యువకుడిని పోలీసులు అదుప�
ఇరాన్ ఆర్మీ కమాండర్ ఖాసిం సులేమాని హత్య తర్వాత ప్రతీకారంతో రగిలిపోతున్న ఇరాన్.. అమెరికా దళాలే లక్ష్యంగా దాడులకు దిగింది. సులేమాని అంత్యక్రియలు జరిపిన
ఇరాన్ లోని బుషెహక్ పట్టణంలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై తీవ్రత 4.9గా గుర్తించింది యూఎస్ జియోలాజికల్ సర్వే. బుషెహక్ అణు కర్మాగారం సమీపంలో ఒక్కసారిగా వచ్చిన భూప్రకంపణలతో జనం ఉలిక్కి పడ్డారు.ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు. మ�
ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ తో డీజీపీ గౌతమ్ సవాంగ్ భేటీ అయ్యారు. రాజధాని ప్రాంతంలో రైతుల ఆందోళన, శాంతిభద్రతలపై చర్చిస్తున్నారు.
ఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఇటీవల జరిగిన ఎన్ కౌంటర్ పై సంచలన ట్వీట్ చేశారు. ఎన్ కౌంటర్ ను ఒవైసీ తప్పుపట్టారు. తెల్లవారుజామున 5గంటలకు ఎన్ కౌంటర్ల పేరుతో
ఇరాన్ టెహ్రాన్ లో విమాన ప్రమాద ఘటనలో 170 మంది మృతి చెందారు. మృతదేహాలు గుర్తు పట్టలేనంతగా కాలిపోయాయి.
ప్రధాని నరేంద్రమోడీ పాలన వచ్చిననాటినుంచి కార్మిక వ్యతిరేక విధానాలను అమలుచేస్తోందనీ..కార్మికులపై అణచివేత చర్యలకు పాల్పడుతోందంటూ కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా మోడీ విధానాలకు అవలంభిస్తున్నారంటూ ఆగ్రహం వ్
ఫ్లోరిడాలోని ఓ ఇళ్లు. కాపాడండి, రక్షించండి అరుపులు… పక్కంటాయనికి డౌట్ వచ్చింది. అమ్మాయి కాపాడమని అరుస్తుందని అనుకున్నాడు. అలాగని వెళ్లి చూసే ధైర్యంలేదు. 911 నెంబర్ కి కాల్ చేశాడు. పోలీసులు అరుపులు వినిపించిన ఇంటికి వెళ్ళి చూస్తే….! ఓ వ
జనవరి 10న పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడనుంది. శుక్రవారం (జనవరి 10, 2020) రాత్రి 10.30 గంటల నుంచి 11వ తేదీ తెల్లవారుజామున 2.30 గంటల వరకు గ్రహణం కనిపించనుంది. మొత్తం నాలుగు గంటల పాటు ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని ఖండాల్లో చంద్ర గ్రహణం కనిపించనుంది. అయితే ఈ ఏడాది
ఇరాన్, అమెరికా మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ప్రపంచ యుద్ధం ఆరంభమైనట్టేనా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఇరాన్ ఆర్మీ కమాండర్ ఖాసిం సులేమాని హత్య
సంక్రాంతికి రైల్వే, టీఎస్ ఆర్టీసీ పోటీపడుతున్నాయి. పండగకు సొంతూళ్లకు వెళ్లే నగరవాసుల కోసం ప్రత్యేక సర్వీసులు నడిపేందుకు ఒకరికొకరు పోటీ పడుతున్నారు.
ఇరాన్లోని టెహ్రాన్ లో విమాన కుప్పకూలిపోయింది. ఉక్రెయిన్కు చెందిన బోయింగ్ విమానం 737 విమానం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. రాజధాని కీవ్కు బయలుదేరిన విమానం టెహ్రాన్ ఇమామ్ ఖొమెయినీ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి 180మంది ప్రయాణీకు�