Home » Author »veegam team
సంక్రాంతి సెలవులు వచ్చేశాయి.. ఏపీలో సంక్రాంతి ఎంతో స్పెషల్.. కోడిపందాలు, గంగిరెద్దులు, బసవన్నల కోలాహలం.. సెలవుల్లో పిల్లలు ఎగరేసే పతంగులు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అందుకే ఏపీ ప్రభుత్వం సంక్రాంతికి 10 రోజులు సెలవులను ప్రకటించింది. జనవర
మా త్యాగాలను గుర్తించండి..మా సెంటిమెంట్ ను గుర్తించండి అంటూ హైపవర్ కమిటీకీ..సీఎం జగన్ కు రాయలసీమ ప్రజాసంఘాలు లేఖలు రాశాయి. రాయలసీమ వాసులు సెంటిమెంట్ ను గుర్తించాలని గతంలో కర్నూలులో ఉండే రాజధానికి తాము త్యాగం చేశామని ఆ విషయాన్ని దయచేసి గుర్త
విజయవాడలో 62 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు సీజ్ అయ్యాయి. నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న బస్సులను ఆర్టీఏ సీజ్ చేసింది.
ఒకప్పుడు వెండితెరపై వెలిగిన ఈమె.. అప్పుడప్పుడు సినిమాల్లో నటిస్తూ.. టీవీ ప్రొగ్రామ్స్లో రెగ్యులర్గా కనిపిస్తూ.. పాలిటిక్స్కు ఫుల్ టైమ్ కేటాయిస్తున్నారు. వైసీపీలో ఫైర్ బ్రాండ్గా ఎదిగిన ఆమెకు అదే ప్లస్. కానీ… ఇప్పుడదే పార్టీకి మైనస�
వెస్ట్రన్ రైల్వే అప్రెంటిస్ ఉద్యోగాల భర్తీకి రైల్వే రిక్రూట్ మెంట్ సెల్ (RRC) నోటిఫికేషన్ విడుదల చేసింది. మెుత్తం 3వేల 553 ఖాళీలు ఉన్నాయి. విభాగాల వారీగా ఫిట్టర్, వెల్డర్, ఎలక్ట్రీషియన్, మెషినిస్ట్, కార్పెంటర్, పెయింటర్, ప్లంబర్, మెకానిక్, రిఫ్రిజి
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం గొలనుకొండలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఓ వ్యక్తి హత్యను నిరసిస్తూ అతడి బంధువులు, గ్రామస్తులు.. మరో వ్యక్తి ఇంటిపై దాడి
శర్వానంద్, సమంత జంటగా.. తమిళ చిత్రం ’96’ తెలుగు రీమేక్లో చేస్తున్నారు. కోలీవుడ్ లో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ఈ సినిమాలో విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించారు. అయితే తాజాగా మూవీ యూనిట్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను అండ్ టైటిల్ ను రిలీజ్ చేసిం
టీడీపీ నేత గల్లా జయదేవ్ కు పోలీసులు నోటీస్ ఇచ్చారు. పోలీసులు ఇచ్చిన నోటీస్ ను జయదేవ్ తిరస్కరించారు. ఎందుకు హౌస్ అరెస్టు చేశారో చెప్పాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అమరావతితో ఆందోళన చేస్తున్న రైతుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చినకాకాని హైవే వద్దకు అమరావతి ప్రాంత రైతులు భారీగా చేరుకున్నారు. అనంతరం హైవేని నిర్భంధించి తమ నిరసనను తెలిపారు. జై అమరావతి..సీఎం డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున రైతులు నినాదా�
ఉత్తరాంధ్ర మత్స్యకారులు పాకిస్తాన్ చెర నుంచి విడుదలయ్యారు. అమృత్ సర్ నుంచి ఢిల్లీ చేరుకున్నారు.
సొంత నియోజకవర్గంలో ఎమ్మెల్యే రోజా కారుపై దాడి ఘటన కలకలం రేపింది. రోజాను అడ్డుకున్న గ్రామస్తులు, ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎమ్మెల్యేగా గెలిచాక రోజా
ఆదిత్య రాయ్ కపూర్, దిశా పటాని, అనిల్ కపూర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘మలంగ్’. మోహిత్ సూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 7వ తేదీన విడుదల కాబోతుంది. ఈ సినిమాకు సంబంధించి నటీనటులను పరిచయం చేస్తూ ఒక్కో పోస్టర్ను విడుద
సౌత్ ఈస్ట్రన్ రైల్వే అప్రెంటీస్ ఉద్యోగాల భర్తీకి కోసం రైల్వే రిక్రూట్ మెంట్ సెల్(RRC) నోటిఫికేషన్ విడుదల చేసింది. మెుత్తం 1785 అప్రెంటీస్ ఖాళీలు ఉన్నాయి. విభాగాల వారీగా ఖాళీలను భర్తీ చేయనుంది. ఆసక్తి గల అభ్యర్దులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకో�
ఆస్ట్రేలియా కార్చిచ్చు నుంచి ప్రాణాలతో బైటపడిన ఓ జంతువుకి డాక్టర్లు చికిత్స చేస్తున్నారు. కార్చిచ్చు నుంచి బతికి బైటపడ్డ కోలా అనే జంతువును బతికించేందుకు డాక్టర్లు కష్టపడుతున్నారు. ఈ క్రమంలో ఆ తల్లికి పుట్టిన కూన తల్లిని విడిచిపెట్టకుం
హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ప్రారంభమైన నుమాయిష్ మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది. సోమవారం (జనవరి6,2020) పది వేల మంది నుమాయిష్ను సందర్శించారు. ఈ క్రమంలో మంగళవారం నుమాయిష్కు మహిళలకు ఫ్రీ ఎంట్రీ సౌకర్యాన్ని కల్పించారు. ఇది మ�
హైదరాబాద్ కొండాపూర్ లో విషాదం చోటు చేసుకుంది. బట్టతల సమస్య యువకుడి ప్రాణాలు తీసింది. జుట్టు రాలిపోయిందనే బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే..
రాజధాని రైతుల ఆందోళనలు ఉగ్రరూపం దాలుస్తున్నాయి. ఇవాళ NH-16 దిగ్బంధంతో కదం తొక్కుతున్నారు. టీడీపీ నాయకులను పోలీసులు ముందుస్తు అరెస్టులు చేశారు.
అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు.
జాగ్రత్తగా ఉండండి.. మృగాళ్లు ఉంటారు.. అప్రమత్తంగా ఉండండి.. అని ఇంతకాలం అమ్మాయిలకు తల్లిదండ్రులు జాగ్రత్తలు చెప్పడం జరిగింది. కానీ ఇకపై అబ్బాయిలు కూడా
టాలీవుడ్ నటుడు మోహన్బాబు తనతో సమావేశం కావడంపై ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు. మోహన్బాబు కుటుంబంతో, సమావేశం కావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.