Home » Author »veegam team
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్.. సీఎం కేసీఆర్ పై ఫైర్ అయ్యారు. తెలంగాణకు సీఎం కేసీఆరా? ఒవైసీనా? అని ప్రశ్నించారు. పౌరసత్వ చట్టాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారని
రాష్ట్రానికి 3 రాజధానుల వల్ల సామాన్యులకు ఇబ్బందులు వస్తాయని మాజీ మంత్రి అమర్ నాథ్ రెడ్డి అన్నారు.
బన్నీ ప్రస్తుతం అల వైకుంఠపురములో సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ మూవీ నుంచి సామజవరగమన, రాములో రాములా, ఓ మై గాడ్ డాడీ, బుట్ట బొమ్మ అలా ఒక్కో పాట రెండు తెలుగు రాష్ట్రాలను షేక్ చేసిన సంగతి తెలిసిందే. ఇక రాములో రాములా పాటకు సోషల్ మీడియాలో ఎంత క్రేజ�
ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడితే చర్యలు తీసుకోవాలి..రాజధాని మార్చడం సరికాదని ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ అన్నారు.
మందడంలో సకల జనుల సమ్మెలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.ధర్నాలో పాల్గొన్న మహిళలపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. చేతికి అందిన మహిళల్ని ఈడ్చిపడేశారు. మహిళల్ని పోలీస్ వ్యాన్ లోకి ఎక్కించే క్రమంలో మహిళలకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంద
రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్(BCG) నివేదిక సీఎం జగన్ చేతికి అందింది. శుక్రవారం(జనవరి 03,2020) మధ్యాహ్నం 3 గంటలకు బీసీజీ ప్రతినిధులు
నేరం చేసిన వారిని జైల్లో ఉంచుతారని అందరికి తెలుసు. పురుషులైతే మగవాళ్ల జైల్లో.. మహిళలైతే స్త్రీల జైల్లో ఉంచుతారు. ఇద్దరికి వేర్వేరు కారాగారాలు ఉన్నాయి. ఇక 18 ఏళ్లు
అమరావతి ప్రాంత గ్రామాల్లో సకల జనుల సమ్మెను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో మందడంలో ధర్నా చేస్తున్న మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకునే క్రమంలో కొంతమంది మహిళలకు తీవ్రంగా గాయాలయ్యాయి. దీనిపై ఏఎస్సీ చక్రవర్తి మాట్లాడుతూ..మహిళలపై తాము దాడి
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డు(OFB) లో దేశ వ్యాప్తంగా ఉన్న ఆర్డినెన్స్ ఎక్విప్ మెంట్ ఫ్యాక్టరీలో అప్రెంటీస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మెుత్తం 6వేలకు పైగా ఖాళీలు ఉన్నాయి. విభాగాల వార�
గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇంజినీరింగ్ (GATE)- 2020 పరీక్ష అడ్మిట్ కార్డులు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. గేట్ కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు శుక్రవారం (జనవరి 3, 2020) నుంచి అధికారిక వెబ్సైట్ నుంచి హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈమె�
టీడీపీ ఎంపీ కేశినేని నాని సీఎం జగన్ పై విమర్శలు చేశారు. ఒక్క చాన్స్ అంటూ అధికారంలోకి వచ్చి సీఎం అయిన జగన్.. ఇప్పుడు రైతులను అపహాస్యం చేస్తున్నారని మండిపడ్డారు.
రాజధాని అమరావతి గ్రామాల్లో సకల జనుల సమ్మె ఉద్ధృతంగా సాగుతోంది. దీంట్లో భాగంగా మందడంలో మహిళలు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. నేటి 17 రోజులుగా మహిళలు తమ నిరసన తెలుపుతున్నారు. ఈ క్రమంలో పోలీసులు ధర్నా చేస్తున్న మహిళల్ని అడ్డుకున్నారు. దీంతో మ�
సీఎం జగన్ కు టీడీపీ నేత సవాల్ విసిరారు. జగన్..రాజధాని అమరావతి ప్రాంతంలో ఇప్పుడు పాదయాత్ర చేయగలరా అని సవాల్ విసిరారు. పాదయాత్ర చేసి అధికారంలోకి వచ్చిన జగన్ ఇప్పుడు అమరావతి ప్రాంతంలోని 29 గ్రామాల్లో..కనీసం ఒక్క గ్రామంలో అయినా పాదయాత్ర చేయగలరా? అ�
ఏపీ రాజధాని ఏర్పాటులో సాంకేతిక అంశాలను పరిశీలించి ప్రభుత్వానికి సూచనలు, సలహాలు ఇచ్చేందుకు నియమించిన బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ ( బీసీజీ) నివేదిక ఈరోజు ప్రభుత్వానికి చేరనుంది. ఈ సందర్బంగా టీడీపీ నేత బోండా ఉమ బోస్టన్ కమిటీపై తీవ్ర విమర్శల�
పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో పైలెట్ ప్రాజెక్టు కింద సీఎం జగన్ వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ కార్డు పంపిణీ కార్యక్రమాన్ని ఏలూరు ఇండోర్ స్టేడియంలో శుక్రవారం (జనవరి 3) ప్రారంభించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న
సాధారణంగా మనుషులు మాత్రమే ఆడే ఆటలను మూగ జంతువులు కూడా ఆడుతున్నాయి. ఒక జింక పుట్ బాల్ గేమ్ ఆడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్ సుశాంత్ నందా ఆ వీడియోను గురువారం(జనవరి 2,2020) తన ట్విటర్ లో పోస్ట్ చేశారు. అసలు విషయ
అమ్మాయిలను వేధించటంలో ఆకతాయిలు రెచ్చిపోతున్నారు. ఈ క్రమంలో నిజామాబాద్ జిల్లా బీర్కూర్ లో ఓ యువతిని గత కొంతకాలంగా ఓ వ్యక్తి వేధిస్తున్నాడు. పిచ్చి పిచ్చి మాటలతో..అసభ్య చేష్టలతో వేధింపులకు పాల్పడుతున్నారు. యువతి భయపడి మాట్లాడకపోవటంతో మరింత�
ఇరాక్ దేశంలోని రాజధాని నగరమైన బాగ్దాద్లోని అంతర్జాతీయ విమానాశ్రయంపై శుక్రవారం (జనవరి 2) తెల్లవారుజామున మూడు రాకెట్లు దాడి చేశాయి. ఈ రాకెట్ దాడిలో,ఇరాన్,ఇరాక్ పారామిలటరీకి చెందిన ఐదుగురు కమాండర్లతో సహా ఎనిమిది మంది మృతి చెందారు. ఈ దాడిలో ఇర�
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సేల్స్ విభాగంలో జూనియర్ అసోసియేట్ (క్లర్క్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో మొత్తం 8వేలకు పైగా పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో రెగ్యులర్ పోస్టులు 7వేల 870 ఉండగా.. 134 బ్యాక్ లాగ్ పోస్టులు ఉన్నాయి. ఇక
విశాఖలో సుపారీ గ్యాంగ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.శ్రీకాకుళానికి చెందిన వైసీపీ నేత చిరంజీవిని హత్య చేసేందుకు సుపారీ తీసుకున్న గ్యాంగ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యే చిరంజీవులుని హత్య చేసేందుకు రౌడీ షీటర్ కన్నబాబు రూ.4 లక్షలు అడ్వాన�