Home » Author »veegam team
భారతదేశంలో ఓ మహిళ ఇంటి నుంచి బయటకు వెళ్లిందంటే.. తను తిరిగి వచ్చే వరకు సురక్షితంగా ఉంటుందో లేదో అన్న భయం ప్రతిఒక్క తల్లీదండ్రులకు ఉంది. మరి అలాంటి భయాన్ని పోగొట్టడానికి మహిళల భద్రత కోసం సరికొత్త పరికారలు, యాప్ లు అందుబాటులోకి వచ్చాయి. మరి అ
ప్రేమకి, పెళ్లికి వయస్సుతో పనిలేదు మనస్సులు కలిస్తే చాలు అంటున్న ఓ సీనియర్ సిటిజన్ జంట పెళ్లితో ఒక్కటైన . త్రిశూర్ జిల్లాలోని రామవర్మపురంలోని ప్రభుత్వ ఓల్డేజ్ హోంలో ఈ జంట నివసిస్తుంది. కొచానియన్ మేనన్(67), లక్ష్మీ అమ్మాళ్(65) మధ్య ఉన్న పరిచయం 60 వ�
ప్రైవేట్ రైలు అయిన తేజస్ రైలు త్వరలో మరో మార్గంలో అందుబాటులోకి తీసుకురావాలని రైల్వేశాఖ నిర్ణయించింది.
ప్రముఖ బుల్లితెర నటి, యాంకర్ రేఖ భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఉరేసుకుని చనిపోయాడు. తమిళనాడులోని పెరంబూరులో శనివారం(డిసెంబర్ 28,2019) ఈ ఘటన జరిగింది.
కత్రినా కైఫ్ దశాబ్దంలో అత్యంత ప్రజాదరణ పొందిన మహిళా స్టార్. ఆమె తర్వాత దీపికా పదుకొనే, కరీనా కపూర్, ప్రియాంక చోప్రా, అలియా భట్ ఉన్నారు.
అండగా ఉంటూ కంటికి రెప్పలా చూసుకోవాల్సిన వాడే కాటేశాడు. కామంతో కళ్లు మూసుకుపోయి దారుణానికి ఒడిగట్టాడు. చెల్లిపై అన్న అత్యాచారం చేశాడు. ఫ్రెండ్ తో కలిసి ఈ
విజయవాడలో కాల్మనీ వేధింపులు తట్టుకోలేక ప్రేమ్ అనే వ్యక్తి కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. తన మరణానికి కాసుల రంగారావు, కోలా కిరణ్, కోలా రాంబాబు, తుపాకుల మహేష్ కారణం అంటూ సెల్ఫీ వీడియో దిగి ఆత్మహత్య చేసుకున్నాడు.
పెజావర్ మఠాధిపతి శ్రీవిశ్వేశతీర్థ స్వామీజీ ఆదివారం (డిసెంబర్ 29,2019) ఉదయం శివైక్యం చెందారు. స్వామీజీ వయసు 88 ఏళ్లు. కొన్ని రోజుల కిందట స్వామీజీ ఆరోగ్యం
ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం జీళ్ల చెరువులో ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని, రాష్ట్ర సమగ్ర అభివృద్ధిపై నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికపై అధ్యయనానికి ప్రభుత్వం హైపవర్ కమిటిని నియమించింది. 16 మంది సభ్యులతో కమిటీ నియమించింది.
చాలామంది వేలకు వేలు పెట్టి ఫోన్లు కొనుక్కోవడం.. కొన్న కొదిరోజులకే ఫోన్ లో సిగ్నల్ సరిగ్గా లేకపోయినా, నెట్ స్లోగా ఉన్నా, ఛార్జింగ్ త్వరగా ఖాళీ అవుతున్నా టెన్షన్ అంతా ఇంతా ఉండదు. ముఖ్యంగా బ్యాటరీ విషయంలో చాలా అలర్ట్గా ఉంటారు. ఏ స్మార్ట్ఫోన్
వయసు పైబడిన తర్వాత వచ్చే ఆరోగ్య సమస్యలు ఎన్నో. ఒకటి, రెండు కాదు.. అనేక రకాల జబ్బులు చుట్టుముడతాయి. ఒంట్లో శక్తి తగ్గిపోతుంది. కాళ్లు, చేతులు సహకరించవు.
ప్రభుత్వ సంస్ధ అయిన లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పోరేషన్ సంస్ధ చదవాలని కోరిక ఉండి చదవలేకపోతున్న విద్యార్ధుల కోసం సాల్కర్ షిప్ ను అందిస్తుంది. ఈ సాల్కర్ షిప్ 8వ తరగతి నుంచి పీజీ చదువుతున్న విద్యార్ధులకు వర్తిస్తుంది. లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పోర
ప్రకాశం జిల్లా కందుకూరు మండలం బూడిదపాలెంలో విషాదం నెలకొంది. కుటుంబ కలహాలతో జీహర్ అనే వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
బీజేపీ ఎంపీ సుజనా చౌదరి ఏపీ సీఎం జగన్ పై మండిపడ్డారు. జగన్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను తప్పుపట్టారు. మూడు రాజధానుల అంశంపై విమర్శలు చేశారు. అసలు
ఏనుగులు ఒక్కోసారి విపరీతంగా ప్రవర్తిస్తాయి. ఆ సమయంలో ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడవు. కానీ ఓ ఏనుగు వ్యక్తికి ప్రాణబిక్ష పెట్టింది. తాజాగా ఈ సంఘటన ఒడిశాలో చోటుచేసుకుంది. ఓ ఏనుగు దగ్గర కేకలు పెడుతున్నవారిని చూసి గజరాజుకు ఎక్కడలేని కోపం వచ�
కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. బీజేపీ విమర్శలకు కాంగ్రెస్ ఎదురు దాడి చేస్తోంది. కాంగ్రెస్ నేత
మందుబాబులకు బెంగళూరు మెట్రో అధికారులు శుభవార్త తెలిపారు. జనవరి 1న అర్ధరాత్రి న్యూ ఇయర్ సందర్భంగా బ్రీత్ అనలైజర్ టెస్టును చేయబోమని వెల్లడించారు.
ఈజిప్ట్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వర్కర్స్ తో వెళ్తున్న మినీ బస్సు.. ట్రక్కుని ఢీకొట్టింది. ఈ ఘటనలో 22మంది చనిపోయారు. ఉత్తర ఈజిప్ట్ లో సూజ్ కెనాల్ సిటీలో హైవేపై
దేశ రాజధాని ఢిల్లీలో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. చలి చంపేస్తుంది. వెన్నులో వణుకు పట్టిస్తుంది. ఎముకలు కొరికే చలితో ఢిల్లీ వాసులు