Home » Author »veegam team
వాడు మనిషి కాదు.. నరరూప రాక్షసుడు.. రక్తం మరిగిన హంతకుడు. ఆడవాళ్లనే టార్గెట్ చేసి మత్తులోకి దించి మట్టుబెట్టే యమ కింకరుడు. ఒంటిపై నగలు కనిపిస్తే చాలు
గోవాలో విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు తెలుగు యువకులు అనుమానాస్పద రీతిలో చనిపోయారు. విశాఖకు చెందిన ఇద్దరు యువకులు న్యూ ఇయర్ వేడుకల కోసం గోవా వెళ్లారు.
NRC, NPR, CAAలపై బీజేపీ, ప్రతిపక్ష నేతల మధ్య మాట యుద్ధం కొనసాగుతోంది. విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. ఎన్ఆర్సీ రాజ్యంగ విరుద్ధం అని ఎంఐఎం ఎంపీ
విశాఖలో ఇన్సైడర్ ట్రేడింగ్ అంటూ టీడీపీ చేస్తున్న ఆరోపణలను ఎంపీ విజయసాయిరెడ్డి ఖండించారు. మేం ఎలాంటి ఇన్సైడర్ ట్రేడింగ్కు పాల్పడలేదన్నారు.
ప్రభుత్వ రంగ సంస్ధ ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ లిమిటెడ్(IOCL) ట్రేడ్ అప్రెంటీస్, టెక్నీషియన్ అప్రెంటీస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మెుత్తం 312 ఖాళీలు ఉన్నాయి. విభాగాల వారీగా ఖాళీలను భర్తీ చేయనుంది. ఆసక్తి గల అభ్యర్ధులు ఆన్ లైన్ ద�
చైనా కంపెనీ 2019 ప్రవేశపెట్టిన షార్ట్ వీడియో షేరింగ్ యాప్ టిక్ టాక్… ఈ యాప్ కు కోట్ల మంది అభిమానులు ఉన్నారు. దీని వల్ల చాలామందికి చాలా సమస్యలు వచ్చాయి. అయినా గానీ 30 కోట్ల మందికి పైగా యూజర్లను సంపాదించిన యాప్ టిక్ టాక్. అయితే సంవత్సరం పూర్తి చేసు
కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు తెలంగాణ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ర్యాలీకి అనుమతివ్వవని పోలీసులు.. ఆర్ఎస్ ఎస్, ఎంఐఎం ర్యాలీలకు ఎలా అనుమతిచ్చారని ప్రశ్నించారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మీరట్ ఎస్పీ అఖిలేష్ నారాయణ్ సింగ్ వివాదంలో చిక్కకున్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి. యూపీలో పౌరసత్వ సవరణ చట్టానికి
ప్రముఖ బిజినెస్ మేన్ ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో తెలిసిన విషయమే. స్పూర్తినిచ్చే వీడియోలు, ఫన్నీ పోస్టులను సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ ఉంటారు. తాజాగా ఓ వ్యక్తి స్వీట్ షాప్ ముందు కూర్చుని ఫోన్ లో వీడియో కాల్ మాట్లా�
బాలీవుడ్ లో పవర్ ఫుల్ మాస్, ఎంటర్ టైన్ మెంట్ సినిమాలంటే వెంటనే గుర్తొచ్చే దర్శకుడు రోహిత్ శెట్టి. రణ్వీర్ సింగ్, సారా అలీఖాన్ జంటగా.. రోహిత్ శెట్టి డైరెక్షన్ లో వచ్చిన సినిమా ‘సింబా’. ఈ రోజుతో సింబా మూవీ ఏడాది పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగ�
ప్రకాశం జిల్లా కారంచేడులో దొంగలు రెచ్చిపోయారు. ప్రముఖ సినీ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబాయ్ రామ్మోహన్ రావు ఇంట్లో దొంగలు పడ్డారు. నగలు, నగదు దోచుకెళ్లారు.
రోజూ నడిస్తే మంచిదేగా? ఏంటో కొత్త న్యూస్. కొత్త స్టడీ నడకలోని మరో గొప్ప ఆరోగ్య ప్రయోజనాన్ని బయటపెట్టింది. రోజూ నడిచే వాళ్లలో కేన్సర్ వచ్చే అవకాశాలు తక్కువ అని
అమరావతి రాజధాని ప్రాంతాల్లో రైతుల నిరసన 11వ రోజు కొనసాగుతోంది. మందడం, వెలగపూడి, తుళ్లూరులో రైతులు ధర్నాలు నిర్వహిస్తున్నారు.
ఐఏఎఫ్(ఇండియన్ ఎయిర్ ఫోర్స్) మాజీ చీఫ్ బీఎస్ ధనోవా కీలక వ్యాఖ్యలు చేశారు. 26/11 దాడుల తర్వాత పాకిస్తాన్ భూభాగంలోని ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేయాలని
తాను బతికున్నంత వరకు పశ్చిమ బెంగాల్లో పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు కానివ్వబోనని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పునరుద్ఘాటించారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి భూముల విషయంలో ఇన్ ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగిదంటూ వైసీపీ ప్రభుత్వం ఆరోపిస్తోంది. దీనికి సంబంధించి కేబినెట్ సబ్ కమిటీ ఓ నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.
విద్యుత్ అధికారులు లంచాలు తీసుకోకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త విధానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. రాష్ట్రంలోని అన్ని విద్యుత్ కార్యాలయాల్లో అవినీతికి వ్యతిరేకంగా ముఖ్యమంత్రి జగన్ ఫొటో ఉన్న బాక్స్ను ఏర్పాటు చేశారు.
‘దిశ’ హత్యాచారం కేసులో నిందితుడు, పోలీస్ ఎన్కౌంటర్లో చనిపోయిన చెన్నకేశవుల ఇంట్లో మరో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. చెన్నకేశవులు ఘటన మర్చిపోకముందే ఆ
ప్రయాణికుల రద్దీతో వివిధ ప్రాంతాలకు 89 అదనపు రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.
ఒకప్పుడు కేవలం కంప్యూటర్లు మాత్రమే ఉండేవి. ఎవరి దగ్గరైనా కంప్యూటర్ ఉంది అంటే అదో పెద్ద గొప్పగా భావించేవారు. కానీ ఇప్పుడు కంప్యూటర్ల కాలం పోయింది. ఎక్కడ చూసినా లాప్టాప్ లే దర్శనమిస్తున్నాయి. లాప్టాప్ లో కూడా ఎన్నో రకాలు… దీంతో చాలామంది క�