Home » Author »veegam team
రాజధానిని అమరావతిలోనే ఉంచాలని డిమాండ్ చేస్తున్న తుళ్లూరు రైతులకు వామపక్ష పార్టీ నేతలు మద్దతునిచ్చారు. ప్రజల సమస్యలపై నిత్యం పోరాటాలు చేసే సీపీఎం, సీపీఐ పార్టీ నాయకులు రైతుల వద్దకు వెళ్లి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా సీపీఐ నేత నారాయణ మాట�
ఏపీ ప్రభుత్వం విశాఖ అభివృద్ధికి భారీగా నిధులు విడుదల చేసింది. 7 జీవోల ద్వారా రూ.394.50 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు పాలనా అనుమతులు లభించాయి.
పొలాన్ని కౌలుకు తీసుకున్న కౌలు రైతు భూమికి చెందిన యజమానురాలిని ఇష్టమొచ్చినట్లుగా కొట్టాడు. చెట్టుకు కట్టేసి దారుణంగా దాడికి పాల్పడ్డాడు. నీ పొలాన్ని నా పేరున రాసివ్వాలని కిన్నెర్ల అంజలి అనే భూ యజమానురాలిని దారుణంగా కొట్టిన ఈ ఘటన పెద్దపల్�
సెంట్రల్ రైల్వే అప్రెంటిస్ ఉద్యోగాల భర్తీ కోసం రైల్వే రిక్రూట్ మెంట్ సెల్(RRC) నోటిఫికేషన్ విడుదల చేసింది. మెుత్తం 2 వేల 562 ఖాళీలు ఉన్నాయి. విభాగాల వారీగా ఖాళీలను భర్తి చేయనుంది. అభ్యర్ధులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. విభా
రంగారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. చెట్టుపైనే కల్లుగీత కార్మికుడు మృతి చెందాడు.
జార్ఖండ్లోని బొకారో- రామ్గఢ్ రోడ్డుపై ఉల్లి బస్తాలతో లోడుతో వస్తున్న వ్యాన్ అదుపుతప్పి బోల్తా పడింది. బోకారో జిల్లాలోని కాశ్మారా పీఎస్ పరిధిలోని నేషనల్ హైవే-23 సమీపంలో ఉల్లి వ్యాను బోల్తా పడింది. వ్యాన్ లో ఉన్న 3500 కిలోల ఉల్లిపాయలు నేలపాలయ్�
దేశవ్యాప్తంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) 900లకు పైగా అసిస్టెంట్ పోస్టులను విడుదల చేసింది. ఇందుకు అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 16 జనవరి 2020. ఎంపి
రాజధాని అమరావతికి భూములిచ్చి రైతుల్ని సీఎం జగన్ అండ్ గ్యాంగ్ దొంగలుగా చూస్తున్నారనీ..రైతుల్ని అవమానపరుస్తున్నారనీ టీడీపీ నేత యనమల రామకృష్ణుడు విమర్శించారు. కేబినెట్ మీటింగ్ పేరుతో అమరావతి ప్రాంతంలోని 29 గ్రామాల్లోను అప్రకటిత ఎమర్జన్సీని
గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాకలో రాజధానిప్రాంత రైతు ఆత్మహత్యాయత్నం చేశాడు.
నా పేరుతో ఎవరైనా భూ దందాలు..అవినీతి పనులు చేసినట్లుగా మీ దృష్టికి వస్తే వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలనీ..వారు ఎంతటివారైనా సరే క్రిమినల్ కేసులు పెట్టి అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ లో పెట్టమని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి విశాఖ కమిషన్ కు
2020లో బ్యాంకులకు ఎప్పుడెప్పుడు సెలవులు ఉన్నాయో అనే విషయాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తెలిపింది. ఈ మేరకు హాలిడేస్ లిస్ట్ విడుదల చేసింది. దీనికి
ఈరోజు సూర్య గ్రహణం సంభవించింది. దీన్ని చూసేందుకు ఎంతోమంది ఆసక్తి చూపారు. ఈ అరుదైన సూర్యగ్రహణాన్ని చూసేందుకు ప్రధాని నరేంద్రమోడీ కూడా యత్నించారు. దానికి తగిన ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. కానీ ప్రధాని మోడీకి సూర్యగ్రహణం కనిపించలేదట. దీనికి �
సాధారణంగా చిన్న పిల్లలు జూ కు వెళ్ళి జంతువులను చూటానికి ఇష్టపడతారు. పులితో ఆట నాతో వేట ఒక్కటే వంటి పంచ్ డైలాగులు గుర్తుండే ఉంటాయి. కానీ పులికి ఎవరూ ఎదురు వెళ్ళక పోయినా పులే వచ్చి నేరుగా దాడి చేసింది. ఈ ఘటన ఐర్లాండ్ లోని దుబ్లిన్ జూ లో పులి ఐర�
బీజేపీ ఎంపీ ప్రఙ్ఞా సింగ్ ఠాకూర్కు విద్యార్దులతో చేదు అనుభవం ఎదురైంది. మధ్యప్రదేశ్లోని మఖన్లాల్ చతుర్వేది నేషనల్ యూనివర్సిటీలో విద్యార్దులు తమకు అటెండన్స్ తక్కువగా ఉందంటూ జర్నలిజం విద్యార్థులు యూనివర్సిటీ యాజమాన్యానికి వ్యతిర�
విశాఖలో టీడీపీకి గట్టి షాక్ తగిలింది. టీడీపీకి, విశాఖ నగర అధ్యక్ష పదవికి మాజీ ఎమ్మెల్యే, వుడా మాజీ చైర్మన్ రెహమాన్ రాజీనామా చేశారు. ఆయన వైసీపీలోకి వెళ్తున్నారు.
సూర్యగ్రహణం సమయంలో దేశంలోని పలు ప్రాంతాల్లో వింత ఆచారాలు, పోకడలు, మూఢ నమ్మకాలు కనిపించాయి. గ్రహణం సమయంలో అరిష్టం జరక్కుండా మహిళలు ప్రత్యేక
సూర్యగ్రహణం ముగిసింది. సంపూర్ణ సూర్యగ్రహణం దేశవ్యాప్తంగా కనువిందు చేసింది. సూర్యుడు సప్తవర్ణాలతో కనిపించాడు. గురువారం(డిసెంబర్ 26,2019) ఉదయం 8గంటల 8 నిమిషాల నుంచి ఉదయం 11 గంటల 11 నిమిషాల వరకు సూర్యగ్రహణం కొనసాగింది. ఈ ఏడాదిలో ఇది మూడో సూర్యగ్రహణం. మన
మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కనిపించడం లేదని మంగళగిరి పోలీసు స్టేషన్లో రైతులు ఫిర్యాదు చేశారు. దీనిపై రామకృష్ణారెడ్డి స్పందించారు. నేను కనిపించటంలేదు అనే విషయం అవాస్తవం అని..నేను ఇక్కడే ఉన్నానని ప్రకటించారు. మా కుటుంబంలో ఓ పెళ
దేశవ్యాప్తంగా గురువారం(డిసెంబర్ 26,20198) సూర్యగ్రహణం కనువిందు చేసింది. మూల నక్షత్రం ధనస్సు రాశిలో ఏర్పడిన కేతు గ్రస్త కంకణాకార సూర్యగ్రహణం మూడు గంటల పాటు
10 ఖాళీ ప్లాస్టిక్ బాటిళ్లు ఇస్తే ఓ పాల ప్యాకెట్ ను ఫ్రీగా ఇస్తున్నారు. అయ్యో..వాటర్ బాటిళ్ల కొనీ నీళ్లు తాగి..కూల్ డ్రింక్స్ కొని తాగి పడేస్తున్నాం..అదెక్కడో తెలిస్తే చక్కగా తాగేసిన బాటిల్స్ పట్టికెళ్లి ప్రతీ రోజు అవసరమైన పాల ప్యాకెట్స్ తెచ్�