Home » Author »veegam team
డిసైడర్ వన్డే మ్యాచ్ లో టీమిండియా ఓపెనర్లు నిలకడగా రాణిస్తున్నారు. జట్టుకి అదిరిపోయే ఆరంభం ఇచ్చారు. రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీలు చేశారు. 316 పరుగుల
చైనాలో జరిగిన ఓ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఓ అమ్మాయి చేసిన పెళ్లి ప్రపోజ్.. అందరిని అట్రాక్ట్ చేసింది. ఇంతకీ ఆ అమ్మాయి ఏం చేసిందంటే.. తన బాయ్ ఫ్రెండ్
స్టడీస్ లో టఫ్ సబ్జెక్ట్ ఏది అంటే.. ఎక్కువమంది మ్యాథ్స్ అని చెబుతారు. అదేంటో..ఈ లెక్కలు అస్సలు అర్థం కావు అంటారు. ఈ మ్యాథ్స్ కారణంగా బుర్ర వేడెక్కిపోతుంది అని
కటక్ వేదికగా జరుగుతున్న నిర్ణయాత్మక వన్డేలో వెస్టిండీస్ భారీ స్కోర్ చేసింది. భారత్ ముందు చాలెంజింగ్ టార్గెట్ ఉంచింది. తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్.. 5 వికెట్ల నష్టానికి 315 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో టీమిండియా గెలవాలంటే 316 రన్స్ చేయాలి. విండీ�
సాధారణంగా టీ పొడి ధర ఎంతుంటుంది.. అంటే.. మంచి క్వాలిటీది అయితే కిలో రూ.500 లేదా వెయ్యి రూపాయలు ఉండొచ్చు. మరీ స్పెషల్ టీ పొడి అయితే ఓ రూ.5వేల వరకు
ఏపీ రాజధాని అమరావతిపై అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతి ప్రాంతం రాజస్థాన్ ఎడారిలా ఉందని వ్యాఖ్యానించారు. అమరావతిలో ఏం ఉంది? ఎడారి రాజధాని అవుతుందా? అని ప్రశ్నించారు. రాజధాని అంటే అందరూ గర్వపడేలా ఉండాలనీ..కానీ
కటక్ వేదికగా జరుగుతున్న నిర్ణయాత్మక వన్డేలో.. ఒక్కసారిగా సీన్ మారిపోయింది. వెస్టిండీస్ జట్టు వరుసగా వికెట్లు కోల్పోయింది. స్వల్ప పరుగుల తేడాలో 4 వికెట్లు పడ్డాయి.
ఆదివారం వచ్చిదంటే చాలు ముక్క లేనిదే ముద్ద దిగనవారు ఉంటారు. సండే వచ్చిదంటే చికెన్..మటన్, చేపల కూరల వాసనలతో వంటిల్లు ఘుమఘుమలాడిపోతుంటుంది. కానీ ఓ ఊర్లో మాత్రం ఆదివారం మాంసాహారం వండితే జరిమానా వేస్తారు..ఈ ఆచారాన్ని ఒకటీ రెండూ వారాలు కాదు ఏకంగా 10
కొమురవెల్లి మల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభోగంగా ప్రారంభమయ్యాయి. భక్తులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న మల్లన్న కల్యాణ మహోత్సవం అత్యంత వైభవోపేతంగా జరిగింది. స్వామి వారి కల్యాణానికి ప్రభుత్వం తరఫున మంత్రి హరీష్రావు పట్టువస్త్ర�
ఏపీకి మూడు రాజధానులు నిర్ణయాన్ని ప్రజలు అంగీకరించాల్సిందేనని హోమంత్రి సుచరిత అన్నారు. కీలక మార్పులు జరిగినప్పుడు కొంతమంది కష్టపడాల్సి వస్తుందనీ..కొన్ని నష్టాలు జరిగినా తప్పదనీ..మూడు రాజధానుల విషయంలో ప్రజలు ఇప్పుడు ఇబ్బందులు పడినా..నష్టప�
తెలంగాణ సీఎం కేసీఆర్ పల్లె ప్రగతిపై సమీక్ష నిర్వహించారు. పల్లె ప్రగతి పరిశీలన కోసం 2020 జనవరి 1 నుంచి గ్రామాల్లో ఫ్లయింగ్ స్వ్కాడ్స్ ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. ఈ
హైదరాబాద్ లో జనవరి 1 నుంచి నాంపల్లి నుమాయిష్ ప్రారంభం కానుంది. ఇందుకోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. హైకోర్టు ఆదేశాల మేరకు ఏర్పాట్లపై అధికారులు సమీక్ష
బీజేపీ ప్రభుత్వం దేశం కోసం పనిచేస్తుంది కానీ మతం కోసం కాదని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. ఆదివారం (డిసెంబర్ 22) ఢిల్లీ రామ్ లీలా మైదాన్ లో బీజేపీ కృతజ్ఞత సభలో ప్రధాని పాల్గొన్నారు. ఈ సందర్బంగా ప్రధాని మాట్లాడుతూ..పార్లమెంట్ లో చేసిన చట్టాన్ని క�
40 లక్షల మంది జీవితాల్లో కొత్త వెలుగులు నింపామని ప్రధాని మోడీ అన్నారు. భిన్నత్వంలో ఏకత్వం భారత్ విశేషం అన్నారు.
విశాఖపట్నంలో దారుణం జరిగింది. ఓ వ్యక్తి పెట్రోల్ పోసి భార్యాపిల్లలను తగలబెట్టేందుకు ప్రయత్నించాడు.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. బీజేపీ ఎంపీ మోహన్ కుండారియా శరణార్థి కుటుంబానికి చెందిన ముగ్గురికి భారత పౌరసత్వ సర్టిఫికెట్లను అందజేశారు.
స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ శాంతాక్లాజ్ గా అవతారం ఎత్తారు. నిరుపేద పిల్లలకు చక్కగా గిఫ్టులిచ్చి సందడి చేశారు కోహ్లీ. తమ కళ్లముందు విరాట్ కోహ్లీ శాంతాక్లాజ్ గా ప్రత్యక్షమయ్యేసరికి చిన్నారులంతా ఆశ్చర్యపోయారు. కేరంతలు కొట్టారు. సంబరంగా గ�
దేశవ్యాప్తుంగా సీఏఏపై నిరసనలు వెల్లువెత్తున్నాయి. హైదరాబాద్ లో కాంగ్రెస్ నిరసన కార్యక్రమం చేపట్టింది.
ఏపీలో మూడు రాజధానుల విషయాన్ని స్వాగతిస్తున్నాను అంటూ మెగాస్టార్ చిరంజీవి అనటంపై అమరావతి ప్రాంత రైతులు మండిపడుతున్నారు. మెగాస్టార్ కు రైతులతో పాటు వారికి మద్ధతుగా నిలిచిన విద్యార్ధులు కూడా కౌంటరిచ్చారు. చిరంజీవిగారూ..రైతు సమస్యలపై సిని�
నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయింది. గర్భిణీ డెలివరీ సమయంలో శిశువు తల తెగిన విషయం తెలిసిందే. నిర్లక్ష్యంగా వ్యవహరించిన డాక్టర్లపై వేటు వేసింది.