Home » Author »veegam team
పది సంవత్సరాలుగా మ్యాగీ ఫుడ్ ఇండస్ట్రీలో టాప్ గా ఉంది. చిరుతిళ్లలో, క్షణాల్లో తయారైపోయే స్నాక్స్ లా అమితాదరణ దక్కించుకుంది. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ దాకా పెరిగిపోయిన మ్యాగీ క్రేజ్ ను క్యాష్ చేసుకోవాలని ఓ కార్పొరేట్ కంపెనీ ఆలోచించింద�
ఉల్లి రేట్లు పెరగటం ఏమోగానీ ప్రజల ప్రాణాలమీదకొస్తోంది. నెల్లూరు జిల్లా వెంకటగిరిలో సబ్సిటీ ఉల్లిపాయలు ఇచ్చే కేంద్రం దగ్గర లైన్లలో తొక్కిసలాట జరిగింది. సబ్సిడీ ఉల్లి కేంద్రం దగ్గర మహిళలు లైన్లలో నిలబడ్డారు. ఈ క్రమంలో ఉల్లి కేంద్రం �
పోలీసు అమరవీరుడి బూటును ముద్దు పెట్టుకుని మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ కౌంటర్ ఇచ్చారు. తాము అధికారంలోకి వస్తే..ఎమ్మెల్యేలకు..మంత్రులకు సెల్యూట్ చేసే పోలీసుల్ని కాదు..మా బూట్లు నాకే పోలీసులకు ఉద్యోగాల్లో పెట�
మహిళల శరీరంపై కొన్ని భాగాల్లో చారలు ఏర్పడుతుంటాయి. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలలో ఈ సమస్య ఎక్కువ. చర్మం చాలా మార్పులకు గురవుతుంది. అధికబరువు, లేదా బరువు తగ్గడం వల్ల ఏర్పడుతుంటాయి. ఫ్యాట్ కణాలు ఎక్కడ చేరుతాయో అక్కడ స్ట్రెచ్ మార్క్స్ ఏర్పడుతాయి. �
సంచలన వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ గా ఉండే బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామిపౌరసత్వ సవరణ చట్టంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉరి శిక్ష పడిన పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్కు ఫాస్ట్ట్రాక్ భారత పౌరసత్వం ఇవ్వవచ్చని గురువారం (డిసెంబర్
భారతీయ రైల్వే.. యువతకు గుడ్ న్యూస్ చెప్పింది. రైలు టికెట్లపై 50శాతం రాయితీ ఇస్తామని ప్రకటించింది. ''ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్' కార్యక్రమంలో పాల్గొనే వారి కోసం రైల్వే ఈ ఆఫర్
తెలంగాణలో దిశ నిందితులను ఎన్కౌంటర్ చేసినా.. ఏపీలో దిశ వంటి కఠిన చట్టాలు వచ్చినా.. మృగాళ్లలో మార్పు రావడం లేదు. దేశంలో నిత్యం ఏదో ఒక చోట అత్యాచార ఘటనలు
ఢిల్లీలో జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకలకు తెలంగాణ రాష్ట్ర శకటం ఎంపికయింది. గణతంత్ర వేడుకల్లో తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా బతుకమ్మ, మేడారం జాతర,వేయి స్థంబాల గుడితో తెలంగాణ శకటం ఆకట్టుకోనుంది.
హైదరాబాద్ లోని బేగంపేట్ లిస్బన్ పబ్ లో అశ్లీల కార్యక్రమాలు వెలుగు చూశాయి. అమ్మాయిలకు జీతాలు ఇచ్చి నిర్వహకులు అసభ్యకర పనులు చేయిస్తున్నారు.
తెలంగాణలో 36 ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అత్యాచారాలు, చిన్నారులపై లైంగిక వేధింపులకు సంబంధించిన కేసుల సత్వర విచారణకు రాష్ట్ర వ్యాప్తంగా 36 ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటి�
ఐటీ జాబ్ లకు అడ్డా ఏది అంటే.. అమెరికా అని చెబుతారు. ముఖ్యంగా ఇండియన్స్. అందులోనూ తెలుగువారు. సాఫ్ట్ వేర్ ఉద్యోగం కోసం తెలుగువాళ్లు ఎక్కువగా అమెరికా వెళ్లేవారు. కానీ ఇది గతం. ఇప్పుడు అమెరికా వద్దు.. మెక్సికో ముద్దు అంటున్నారు తెలుగువాళ్లు. అవును
సిద్దిపేట అడిషనల్ ఎస్పీ నర్సింహారెడ్డికి ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. 14 రోజుల పాటు రిమాండ్ విధించింది.
జాతీయ ఉపాధి హామీ పథకం అమలులో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. వివిధ విభాగాల్లో ఏపీకి 4 అవార్డులు దక్కాయి.
బంజారాహిల్స్ పోలీసులపై ప్రవిజ దంపతులు చేసిన అత్యాచార ఆరోపణలు సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దీనిపై తీవ్ర దుమారం రేగింది. పోలీసులపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దీని
రాజధానిని అమరావతి నుంచి మార్చవద్దని..అక్కడే ఉంచాలని మాజీ మంత్రి, టీడీపీ నేత నారాయణ అన్నారు. అవసరమైతే 13 జిల్లాలను అభివృద్ధి చేయాలని సూచించారు. అమరావతికి ఆ రోజు జగన్ ఒప్పుకున్నారని గుర్తు చేశారు.
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణ కోసం తీసుకొచ్చిన కార్యక్రమం గ్రీన్ చాలెంజ్. ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ ఈ వినూత్నమైన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇప్పటికే
ఐపీఎల్ 2020 సీజన్ క్రికెటర్ల వేలంలో విదేశీ క్రికెటర్లు భారీ ధర పలికారు. ముఖ్యంగా ఆస్ట్రేలియా ప్లేయర్ల కోసం ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయి. ఆసీస్ బౌలర్ పాట్ కమిన్స్ రికార్డ్ ధరకు
తెలంగాణ రాష్ట్రంలో కార్గో బస్సు సర్వీసులు తిరుగనున్నాయి. టీఎస్ఆర్టీసీ.. కార్గో బస్సు సర్వీసులను ఫైనల్ చేసింది.
దిశ నిందితుల తల్లిదండ్రులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తమ కుమారులను ఎన్ కౌంటర్ చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని పిటిషన్ వేశారు.
ఐపీఎల్ 2020 సీజన్కి సంబంధించి ఆటగాళ్ల వేలం కోల్కతా వేదికగా గురువారం(డిసెంబర్ 19,2019) మధ్యాహ్నం ప్రారంభమైంది. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా క్రికెటర్లు భారీ ధర పలికారు. ఆసీస్ క్రికెటర్ పాట్ కమిన్స్ ను రూ.15.50 కోట్లకు కోల్ కతా నైట్ రైడర్స్ దక్కించుకుంది. మరో