Home » Author »veegam team
మానవత్వం మంటగలిసింది. ఓ తల్లి సభ్యసమాజం తలదించుకునే పనిచేసింది. కూతుర్ని తన ప్రియుడి దగ్గరికి పంపించింది.
అయోధ్యలో ఒకటి కాదు రెండు కాదు 500ల గుడులు నిర్మించినా అది మసీదు ప్రాంతమేనని జమియత్ ఉలేమా-ఏ-హింద్ అధినేత మౌలానా అర్షద్ మదనీ వ్యాఖ్యానించారు. అయోధ్య భూమి వివాదంలో సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. దశాబ్దాల పాటు �
రానా దగ్గుబాటి బర్త్ డే సందర్భంగా ఈ రోజు (డిసెంబర్ 14, 2019)న విరాటపర్వం నుంచి రానా ఫస్ట్ లుక్ విడుదల చేసింది మూవీ టీం. ఈ సినిమాకు నీది నాది ఒకే కథ ఫేం వేణు ఊడుగుల దర్శత్వం వహిస్తున్నాడు. ఎస్ ఎల్ వి సినిమాస్, సురేష్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్�
ఢిల్లీలో వరుసగా అగ్నిప్రమాదాలు జరుగుతున్నాయి. ముంద్క ప్రాంతంలోని ఓ గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
దిశ ఘటన ఇంకా మర్చిపోలేదు. అత్యాచారాలకు పాల్పడే వారిని ఎన్ కౌంటర్ చేయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. మహిళలను ముట్టుకోవాలంటే భయపడేలా ప్రభుత్వాలు చట్టాలు
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన బీ-ఫార్మసీ స్టూడెంట్ ఆయేషా మీరా మృతదేహానికి రీ-పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. గుంటూరు జిల్లా తెనాలిలోని చెంచుపేట ఈద్గాలో అధికారులు రీ-
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో నలుగురు హంతకులు ఉరికంబం ఎక్కే సమయం సమీపిస్తోంది. వారి చావు కోసం దేశం మొత్తం ఎదురు చూస్తోంది. వారిని ఉరి తీసేందుకు ఉరి తాళ్లను కూడా సిద్ధం చేస్తున్నారు జైలు అధికారులు. ఇందుకోసం బీహార్ లోని బక్�
పార్లమెంట్లో క్యాబ్ బిల్ పాసైనంత సులువుగా చట్టంగా అమలయ్యేలా కన్పించడం లేదు. ఓవైపు సుప్రీంకోర్టులో కొత్త చట్టానికి వ్యతిరేకంగా దాదాపు డజను పిటిషన్లు దాఖలవ్వగా..
గ్రేటర్ హైదరాబాద్లో వెయ్యి బస్సుల్ని రద్దు చేయాలని నిర్ణయించిన ఆర్టీసీ యాజమాన్యం… మిగులు సిబ్బంది వినియోగంపై సమాలోచనలు చేస్తోంది. వారందర్నీ సంస్థలో ఖాళీలు ఉన్నచోట సర్దుబాటు చేయాలని యోచిస్తోంది. సిబ్బంది సర్దుబాటు వ్యవహారాలు చూసేంద�
ప్రస్తుతం కీలకమైన ధ్రువీకరణ పత్రాల్లో ఆధార్ కార్డు కూడా ఒకటి. మనం ఏ పని చేయలన్న ఆధార్ కార్డు కచ్చితంగా ఉండాల్సిందే. అయితే కొన్ని సందర్భాల్లో ఆధార్ ఎక్కడైనా పోవచ్చు. అలాంటి సమయంలో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. చాలా ఈజీగా ఆధార్ కార్డును తిర�
సాధారణంగా తాగుబోతు భర్తలను చూసి భార్యలు చాలా బాధపడుతుంటారు. తాగి ఇంటికి జాగ్రత్తగా వస్తాడో లేదో అని భయపడుతుంటారు. బాగా తాగుబోతులు అయితే రోడ్ల మీద తాగి పడిపోతుంటారు. అయితే ఇదే సమస్య ఓ భార్య కూడా ఎదుర్కొంది. కానీ అందరిలా రోజూ భర్త కోసం ఎదురు చూ
అక్షయ్ కుమార్ తన భార్య ట్వింకిల్ ఖన్నాకు అరుదైన గిఫ్ట్ ఇచ్చారు. అదేంటంటే.. ఉల్లిపాయలతో చేసిన ఇయర్ రింగ్స్ను ఆమెకు బహుమతిగా ఇచ్చారు.. అవి చూసి ఆమె ఎలాంటి రియాక్షన్ లేకుండా వాటిని తీసుకుంది. అంతేకాకుండా వాటిని ఫోటో తీసి ఇన్స్టాగ్రామ్లో
ఆడవారిపై జరుగుతున్న అఘాయిత్యాలకు అడ్డుకట్ట పడాలంటే వ్యవస్థల్లో విప్లవాత్మక మార్పులు రావాలనీ..అందుకే ‘దిశ చట్టాన్ని’ తీసుకొచ్చామని సీఎం జగన్ అన్నారు. సమాజంలో మార్పు రావాలన్నారు. ఆడవారి జోలికి వస్తే కఠిన శిక్షలు పడతాయని భయం వ్యవస్థలో రావా�
తల్లిని కారుతో గుద్దిన వ్యక్తి మీద యుద్దానికి దిగాడు ఓ బుడ్డోడు. కోపం వచ్చి కారును టపా టపా కాలితో తన్నాడు. కారునడిపే వ్యక్తిపై గొడవకు దిగాడు. ఓ పక్క అమ్మకు ఏమైపోయిందో అనే బాధ..కంగారు మరోపక్క కారు నడిపిన వ్యక్తిపై కోపం అమ్మ పడిపోయిందని బాధతో ఏ�
కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో జూనియర్ ఇంజినీర్ (సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, క్వాంటిటీ సర్వేయింగ్, కాంట్రాక్ట్) పోస్టుల భర్తీకి సెప్టెంబరు 23 నుంచి 27 వరకు పేపర్ 1 పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే గురువారం (డిసెంబర్ 12, 2019)న స్ట�
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తీరుపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వం భవనాలకు వైసీపీ రంగులు వేయడాన్ని తప్పుపట్టింది.
చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. చంద్రబాబు ఈ వయసులో బూతులు నేర్చుకుంటున్నారని తెలిపారు.
డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. నిరుద్యోగుల కోసం ఏకంగా 1817 మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) పోస్టుల్ని భర్తీ చేసింది. సెంటర్ ఫర్ పర్సనల్ టాలెంట్ మేనేజ్మెంట్ CEPTAM ద్వారా ఈ పోస్టుల్ని భర్�
చిత్తూరు జిల్లాలోని తిరుమలలో విషాధ ఘటన చోటు చేసుకుంది. శ్రీవారి దర్శనం కోసం వచ్చిన ఓ భక్తుడు ఆత్మహత్య చేసుకున్నాడు.
దిశ నిందితుల ఎన్ కౌంటర్ ఎఫ్ ఐఆర్ కాపీ 10 టీవీ చేతికి చిక్కింది. నలుగురు నిందితుల వయస్సు 19 ఏళ్లని పోలీసులు ఎఫ్ ఐఆర్ లో పేర్కొన్నారు.