Home » Author »veegam team
జనసేన పార్టీని పవన్ కళ్యాన్ బీజేపీలో విలీనం చేస్తారేమో అంటూ మంత్రి కొడాలి నాని ఎద్దేవా చేశారు. సీఎం జగన్ పై విమర్శలు చేస్తున్న పవన్ పై మండిపడ్డ కొడాలి నాని..సీఎం జగన్ ను జగన్ రెడ్డి.. అని పవన్ పిలిస్తే అందరూ పవన్ ని పవన్ నాయుడు అని పిలుస్తామని �
ఉత్తరప్రదేశ్లోని మహోబాలో మూడు ముళ్లేయాల్సిన సమయంలో ఓ పెళ్లి కుమారుడు పెళ్లి కొడుకు పీటలు ఎక్కటం మానేసి నిరసన దీక్షలో కూర్చున్నాడు. ఆదివారం రాత్రి (డిసెంబర్ 1) జరిగిన ఈ ఘటనలో పెళ్లి కొడుకు కట్నం గురించి డిమాండ్ చేయటానికి అలా చేయలేదు. ఓ మం
నిర్భయ కేసు దేశవ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిందే. 2012లో ఈ దారుణం జరిగింది. ఏడేళ్లు అవుతున్నా.. ఇంకా ఈ కేసులో దోషులకు ఉరి శిక్ష పడలేదు. ఇంకా
మధ్యప్రదేశ్ జబల్పూర్ జిల్లాలో దారుణం జరిగింది. 17 ఏళ్ల యువతిపై సెప్టెంబర్లో 19 ఏళ్ల యువకుడు శివకుమార్ అత్యాచారానికి యత్నించాడు.బాధితురాలి కుటుంబ సభ్యులు అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా..విచారణ జరిపిన పోలీసులు యువకుడిని అరెస్ట్ చేయటం..కే
శంషాబాద్ లో వెటర్నరీ డాక్టర్ దిశ హత్యాచారం ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. నలుగురు మృగాళ్లు అత్యాచారం జరిపి అత్యంత పాశవింగా దిశను చంపేశారు. ఈ ఘటన యావత్ దేశాన్ని కుదిపేసింది. ఆ నలుగురు నరరూప రాక్షసులను తక్షణమే ఉరి తీయాలని ముక
తూర్పుగోదావరి జిల్లా మండపేటకు చెందిన ఓ వ్యక్తి టిక్ టాక్ వీడియో చేసి అనతరం ఆత్మహత్యకు యత్నించాడు. విజయ్ కుమార్ అనే వ్యక్తి చనిపోతున్నానంటూ టిక్ టాక్ వీడియో చేసి ఉరి వేసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. లావణ్య అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేస�
ఆకాశాన్ని అంటుతున్న ఉల్లి ధరలతో జనాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మార్కెట్ లో కిలో ఉల్లి ధర రూ.100 పలుకుతోంది. దీంతో ఉల్లి కొనే సాహసం చేయలేకపోతున్నారు. పేద,
ఏపీ సీఎం జగన్ మతం మానవత్వం కాదు మూర్ఖత్వం అని మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమ ఎద్దేవా చేశారు. గత ఆరు నెలల్లో రాష్ట్రానికి మొత్తం రూ.6వేల కోట్ల నష్టం కలిగిలా పాలన చేసిన సీఎం జగన్ కు మానవత్వం గురించి మాట్లాడటం హాస్యాస్పదమని విమర్శించారు. రాష�
హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో ఆర్ట్ డైరెక్టర్ లక్ష్మీ సింధూజాపై అర్థరాత్రి సమయంలో కొంతమంది దుండగులు దాడికి పాల్పడ్డారు. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10లో ఈ ఘటన జరిగింది. గుర్తు తెలియని కొంతమంది వ్యక్తులు తనతో అసభ్యంగా ప్రవర్తించారనీ బంజార
6 నుంచి 10 వ క్లాస్ విద్యార్ధులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి హరీశ్ రావు తెలిపారు. అన్ని గవర్నమెంట్ స్కూల్స్ లోను విద్యార్ధులతో యోగా చేయించాలని మంత్రి సూచించారు. తన నియోజకవర్గమైన సిద్ధిపేటలో పర్యటిస్తున్న మంత్రి గవర్నమెంట్ స�
ఏపీ ప్రభుత్వానికి పాలన చేయటం చేతకాకపోతే తప్పుకుని మళ్లీ ఎన్నికలు పెట్టాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ప్రభుత్వం కూల్చివేతలు..కాంట్రాక్టుల రద్దుపైనే దృష్టి పెట్టింది తప్ప పాలన మీద కాదంటూ విమర్శించార�
ప్రజలు మద్యం తాగి తప్పుగా వ్యవహరిస్తే పోలీసులు చర్యలు తీసుకుంటారు. కానీ పోలీసులే చుక్కేస్తే..ఎలా ఉంటది..నడి రోడ్డుమీద హల్ చల్ చేస్తే ఎలా ఉంటుందో ఇదిగో ఈ కానిస్టేబుల్ ని చూస్తే తెలుస్తుంది. ఫుల్ గా మద్యం తాగాడు. నడిరోడ్డుపై నానా హంగామా చేశాడ�
ఢిల్లీలోని తీహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న కరడు కట్టిన గ్యాంగ్ స్టర్ డిమాండ్స్ తో హల్ చల్ చేశాడు. 40 నేరాలు చేసిన కేసులో శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్ స్టర్ నీతూ అలియాస్ బవానా తనదైన శైలిలో డిమాండ్స్ చేస్తూ..నాకు తినటానికి నాన్ వెజ్ కావాలి..అద�
మల్లెపూలు కిలో ఎంత ఉంటాయి. మహా ఉంటే వెయ్యి రూపాయలు ఉండొచ్చు. పెళ్లిళ్ల సీజన్ లో అయితే ఇంకా ఎక్కువైతే కిలో రూ. 15 వందలు ఉటుంది. కానీ మధురైలో కిలో మల్లెపూలు రూ.3వేలు అమ్ముతున్నారు. ఈ ప్రాంతంలో వర్షాలు విస్తృతంగా కురవడంతో మల్లె పువ్వుల ధర కొండె�
భారత నౌకాదళంలో పైలట్గా బాధ్యతలు స్వీకరించిన తొలి మహిళగా సబ్-లెఫ్టినెంట్ శివాంగి రికార్డు సృష్టించారు. సోమవారం (డిసెంబర్ 2) కేరళలోని కొచి నౌకాదళ స్థావరంలో ఉన్నతాధికారుల సమక్షంలో శివాంగి యుద్ధ విమానాన్ని విజయవంతంగా నడిపారు. ఈ సందర్భంగా
ప్రమాదంలో ఉన్నవారి కోసం సరికొత్త పరికరం అందుబాటులోకి వచ్చింది. దాని పేరు ‘ఆప్టి సేఫ్’. ప్రమాదం అనేది ఎప్పుడైనా ఎక్కడైనా ఎలాగైనా రావచ్చు. అందుకే ‘ఆప్టి సేఫ్’ ను అందుబాటులో ఉంచుకుంటే ప్రమాదం నుంచి ఇట్టే బైటపడొచ్చు. ఈ పరికరాన్ని టెలికాం ఎంటర్�
వెటర్నరీ డాక్టర్ దిశా హత్యాచారం ఘటన నేపథ్యంలో టీజింగే హీరోయిజమా? పేరుతో 10టీవీ నిర్వహించిన స్పెషల్ డిస్కషన్ లో నటి మాధవీలత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దిశ
వెటర్నరీ డాక్టర్ దిశ హత్య కేసు నిందితులు పోలీసుకులకు చెప్పిన సమాధానం కంగుతినేలా చేస్తోంది. ఏమో సార్.. అప్పుడు మేం ఫుల్లుగా తాగి ఉన్నాం. ఏం చేస్తున్నామో సోయి
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆహార భద్రత నియమాల్లో సవరణలు చేసింది. రేషన్ కార్డుల జారీకి గతంలో ఉన్న అర్హతల్లో మార్పులు చేసింది. కొత్త విధివిధానాలు ప్రకటిస్తూ
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన వెటర్నరీ డాక్టర్ దిశ హత్యాచారం ఘటనలో తెలంగాణ సీఎం కేసీఆర్ పై విమర్శలు చేయడం తగదని టీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు అన్నారు. దిశ