Home » Author »veegam team
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రయోగం పీఎస్ఎల్వీ-సీ47. బుధవారం(నవంబర్ 27,2019) ఉదయం సరిగ్గా 9:28 నిమిషాలకు పీఎస్ఎల్వీ-సీ47
బుధవారం(నవంబర్ 27,2019) ఉదయం మహారాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమైంది. తొలుత ప్రొటెం స్పీకర్ కాళిదాస్ కొలంబకర్ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయిస్తున్నారు. ఆ
తమిళనాడు రాష్ట్రంలో పోలీసు శాఖలో కొత్త రూల్ తీసుకొచ్చారు. పోలీస్ శాఖలో తమిళం తప్పని సరి చేశారు. హాజరుపట్టికలో సంతకాలు తమిళంలోనే చేయాలని డీజీపీ ఆదేశించారు.
సెల్ఫీ పిచ్చి పీక్స్ కి చేరింది. సెల్ఫీల మోజులో పిచ్చోళ్లుగా మారిపోతున్నారు. చిన్న, పెద్ద.. చదువుకున్న వాళ్లు, చదువుకోని వాళ్లు.. ఇలా అందరూ అదే పని చేస్తున్నారు. కొందరు
డ్రెస్డన్ గ్రీన్ వాల్ట్ మ్యూజియంలోని సోమవారం (నవంబర్ 25, 2019) తెల్లవారుజామున భారీ చోరి జరిగింది. 18వ శతాబ్దానికి చెందిన అరుదైన ఆభరణాలను దొంగలించారు. ఈ ఘటన జర్మనీలోని డ్రెస్డెన్ నగరంలో చోటుచేసుకుంది. ఈ మ్యూజియం ప్రపంచంలోని పురాతన మ్యూజియంలలో ఒక�
సీఎం జగన్ అధ్యక్షతన బుధవారం(నవంబర్ 27,2019) ఏపీ మంత్రివర్గం భేటీ కానుంది. ఇప్పటికే అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతోపాటు త్వరలో ప్రవేశపెట్టే పథకాలపై ఈ
సిరిసిల్లకు మెగా పవర్లూమ్ క్లస్టర్ మంజూరు చేయాలని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కేంద్రాన్నికోరారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉల్లి ధరల నియంత్రణకు చర్యలు చేపట్టింది. రూ.40కే కిలో ఉల్లిగడ్డ ప్రజలకు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మార్కెటింగ్శాఖ వ్యాపారుల నుంచి సేకరించి ప్రజలకు విక్రయించనుంది. మంత్రి నిరంజన్రెడ్డి ఆదేశాలతో వ్యాపార�
జనసేన అధినేత పవన్కళ్యాణ్ రాయలసీమ పర్యటన ఖరారైంది. (డిసెంబర్1, 2019) నుంచి ఆరు రోజుల పాటు ఈ పర్యటన కొనసాగనుంది.
ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ తన గొప్ప మనసును చాటుకున్నారు. ఆరోగ్యశ్రీ కింద శస్త్రచికిత్సలు చేయించుకున్న వారికి ఆర్థిక సహాయం చేయాలని నిర్ణయించారు.
బ్యాంకాక్లో ప్లాస్టిక్ వ్యర్థాలు ఓ మూగ జీవిని బలితీసుకున్నాయి. థాయ్లాండ్లో జింక శరీరంలో ప్లాస్టిక్ వ్యర్థాలు చేరుకోవడంతో మృతి చెందింది. ఉత్తర నాన్ ప్రావిన్స్లోని ఖున్ సతాన్ నేషనల్ పార్కులో జింక మృతదేహంలో 7 కిలోల ప్లాస్టిక్�
టీడీపీని చంద్రబాబే మూసేస్తారని ఏపీఐఐసీ చైర్పర్సన్, ఎమ్మెల్యే రోజా అన్నారు. చంద్రబాబు తవ్వుకున్న గోతిలో ఆయనే పడ్డారని తెలిపారు.
టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ ఫైర్ అయ్యారు. ఐదేళ్ల పాలనలో రాజధానిలో ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కౌలు రైతులకు తీపి కబురు అందించింది. వైఎస్సార్ రైతు భరోసా పథకాన్ని కౌలు రైతులకు వర్తింప జేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది.
తూర్పు గోదావరి జిల్లా టూరిజం రంగంలో పెట్టుబడిదారులతో మంత్రి అవంతి శ్రీనివాస్ సమావేశమయ్యారు. ఏపీలో పర్యాటక రంగం అభివృద్ధిపై చర్చలు జరిపారు. ఈ సందర్బంగా మంత్రి అవంతి మాట్లాడుతూ..ఉభయ గోదావరి జిల్లాలైన తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల
మాలీ దేశంలో ఓ హెలికాప్టర్ కూలింది. ఈ ప్రమాదంలో 13 మంది ఫ్రెంచ్ సైనికులు మృతి చెందారు. రెండు హెలికాప్టర్లు ఢీకొనడంతో ఘటన చోటు చేసుకుంది. మృతుల్లో ఆరుగురు అధికారులు, మాస్టర్ కార్పోరల్ ఉన్నారు. జిహాదీల ఏరివేత కోసం చేపట్టిన ఆపరేషన్ సమ�
భార్య ప్రేమ కోసం ఓ భర్త విడాకులు ఇవ్వబోతున్నాడు. ఇది సినిమా కాదు. నిజం. మధ్యప్రదేశ్ భోపాల్కు చెందిన మహేశ్ భార్య సంగీత ప్రేమ కోసం విడాకులు ఇచ్చేందుకు కోర్టుకు వెళ్లాడు. సినిమాను తలపించే ఆ కథ గురించి తెలుసుకుందాం.. సంగీతకు ఏడేళ్ల క్రి
వెనీస్ వెళితే కచ్చితంగా గోండోలా వాటర్ వేస్ చూడాల్సిందే. ఈ వాటర్ వేస్ అంతా తిరిగి చూడాలంటే పడవలోనే వెళ్లాలి. అయితే ఇప్పుడు మాత్రం ఆ వెనీస్ నగరంలో ప్రస్తుతం ఎక్కడ చూసినా నీళ్లే కనపడుతున్నాయి. సుమారు 50 ఏళ్ల తర్వాత ఇలా నగరమంతా జలమయమైంది. నవంబర�
చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన మాస్టారు బుద్ది లేకుండా ప్రవర్తించాడు. స్కూల్లో చదువుకోవటానికి వచ్చిన చిన్నారులతో అసభ్యంగా ప్రవర్తించాడు. అనతంపురం జిల్లా చెన్నేకొత్తపల్లి ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ రవీంద్రారెడ్డి విద్యార్థిన
చిత్తూరు జిల్లా కలికిలో యువకుడ్ని చావ బాదారు పోలీసులు. రెండు రోజుల క్రితం కొటాల గ్రామామానికి చెందిన సంవత్సరాల బాలికపై అదే గ్రామంలో ఉంటున్న వీరభద్ర అనే వ్యక్తి అత్యాచారానికి యత్నించాడు. దీంతో బాలిక తల్లిదండ్రులు…స్థానికులు వీరభద్రక�