Home » Author »veegam team
గుంటూరు జిల్లా కొల్లిపొరకలో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఇసుక కోసం గ్రామస్తుల మధ్య వివాదం నెలకొంది. ఇసుక తవ్వకాల్లో తలెత్తిన వివాదం కాస్తా..ఘర్షణకు దారి తీసింది. దీంతో గ్రామస్తులు రెండు వర్గాలుగా విడిపోయి దాడులకు దిగారు. అన్నవరపు లంక
అవినీతిపై యుద్ధం ప్రకటించిన జగన్ సర్కార్ ఆ దిశగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. అధికారులపై అవినీతి ఆరోపణలు వస్తే ఇక డైరెక్ట్గా ఇంటికి పంపేందుకు రంగం సిద్ధం చేస్తోంది.
మధ్యప్రదేశ్లోని విదిషా జిల్లాలో ఓ మహిళకు రెండు తలల బిడ్డకు జన్మనిచ్చింది. గంజ్బాసోడా ఏరియాకు చెందిన బాబిత అహిర్వార్ అనే 21 ఏళ్ల మహిళకు సంవతసరం క్రితం వివాహం అయ్యింది. అనంతరం గర్భం దాల్చిన బాబితకు ఆదివారం (నవంబర్ 24)రాత్రి మగ బిడ్డకు జన్మన�
మగపిల్లాడు పుట్టాలని ఒకటీ రెండూ కాదు ఏకంగా 12 సార్లు గర్భం దాల్చింది రాజస్థాన్ కు చెందిన మహిళ. ఇప్పటికే 11 మంది ఆడపిల్లలకు జన్మనిచ్చింది. 12 ప్రసవంలో మగపిల్లాడు పుట్టాడు. దీంతో చూశారా నాకు మగపిల్లాడు పుట్టాడు..అంటూ మగపిల్లాడ్ని కనలేదనిదావంటూ తన
మహారాష్ట్ర రాజకీయం మరింత రసవత్తరంగా మారింది. ఫడ్నవిస్ సర్కార్ కు బిగ్ రిలీఫ్ లభించింది. బలపరీక్షపై తుది తీర్పుని సుప్రీంకోర్టు వాయిదా వేసింది. మంగళవారం(నవంబర్
ఓ మహిళా ఎమ్మెల్యే బుగ్గ గిల్లాడు ఓ బుడతడు. గుంటూరు జిల్లా చిలకలూరిపేట వైసీపీ మహిళా ఎమ్మెల్యే విడదల రజని. చాలా యాక్టివ్ గా ఉంటారు. ఏమాత్రం దర్పం లేకుండా ప్రజల్లో చక్కగా కలిసిపోతుంటారు. ఈ క్రమంలో తన నియోజకవర్గ ప్రజల్ని కలుస్తు..వారిని పలకరిస్త�
ఢిల్లీలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి.. ఈ సందర్భంగా ప్రజలు సీఎం అరవింద్ కేజ్రీవాల్ వినూత్నంగా విజ్ఞప్తి చేశారు. ఎన్నికల్లో పోటీ చేయటానికి నా దగ్గర అస్సలు డబ్బుల్లేవు… సీఎంగా ఉండగా ఒక్క రూపాయి కూడా సంపాదించలేదు. ఢిల్లీని డె�
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పాటకు బీజేపీ ఎంపీ సీఎం రమేష్ స్టెప్పులేశారు. తన భార్యతో కలిసి ఆయన డ్యాన్స్ చేశారు. దుబాయ్ లో సీఎం రమేష్ కొడుకు రిత్విక్ నిశ్చితార్థ వేడుక
మందుబాబుల నిర్లక్ష్యానికి మరో ప్రాణం బలైపోయింది. హైదరాబాద్ హైటెక్ సిటీ నోవాటెల్ సమీపంలో బీఎం డబ్య్లూ కారు అర్థరాత్రి బీభత్సం సృష్టించింది. కారుని అతి వేగంగా డ్రైవ్ చేసుకుంటు వచ్చిన ఓ యువకుడు ఎదురుగా వస్తున్న బుల్లెట్ ను ఢీకొంది. ఈ ఘటనలో �
ఒడిషాలోని గంజాంకు చెందిన కుమారీ నాయక్ అనే 65 మహిళకు పుట్టుకతోనే కాళ్లకు 20 వేళ్లు..చేతులకు 12 వేళ్లతో పుట్టింది. అదే ఆమెకు శాపంగా మారింది. మంత్రగత్తె అంటూ ఊరంతా ఆమెపై ముద్ర వేసింది. అంతులేని వివక్ష చూపింది. ఇంటిలో నుంచి బైటకు రాకూడదంటూ ఆంక్షల�
మెగాస్టార్ కొత్త ఇంట్లో 80ల నాటి తారలంతా సందడి చేశారు. క్లాస్ ఆఫ్ ఎయిటీస్ పేరుతో ఏటా వేడుకలు జరుపుకుంటున్న ఈ స్టార్స్ గతంలో రకరకాల ప్రదేశాల్లో గెట్ టుగెదర్ ఏర్పాటు
అప్పు ఇవ్వడమే అతడి పాలిట శాపమైంది. ఇచ్చిన అప్పు తిరిగి చెల్లించమని కోరడం ప్రాణం తీసింది. స్నేహితుడే చంపేశాడు. అప్పు చెల్లించమని అడిగినందుకు ఓ వ్యక్తి దారుణ
ఆకాశమంత పందిరి వేశారు... భూదేవంత మండపం వేశారు... అంగరంగ వైభవంగా నిశ్చితార్థం జరిపించారు. కానీ అందరూ ఆ వేడుక గురించి కాకుండా... దానికి హాజరైన అతిథుల
తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఏడేళ్ల చిన్నారి దీప్తిశ్రీ అదృశ్యం కేసు మిస్టరీ ఇంకా వీడలేదు. దీప్తిశ్రీని సవతి తల్లి శాంతికుమారి కిడ్నాప్ చేసి హత్య చేసినట్లు నిర్ధారించిన
మహారాష్ట్ర రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. రోజుకో ట్విస్ట్ చోటు చేసుకుంటోంది. రాత్రికి రాత్రి రాష్ట్రపతి పాలన ఎత్తివేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. బీజేపీ-
తెలంగాణలో ఆర్టీసీ సమ్మె 52వ రోజుకు చేరింది. విధుల్లో చేరేందుకు సిద్ధమని కార్మికులు ప్రకటించినా.. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఆర్టీసీ జేఏసీ పోరాటం
క్షణక్షణం మారుతున్న మహారాష్ట్ర రాజకీయాలు సోమవారం(నవంబర్ 25,2019) ఏ మలుపు తీసుకోనున్నాయి. సుప్రీంకోర్టు చెప్పినట్లు బీజేపీ... తమని ప్రభుత్వం ఏర్పాటు కోసం
హైదరాబాద్లో మరో బాలుడిని లిఫ్ట్ బలి తీసుకుంది. రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని పంచవటి కాలనీలో లిఫ్ట్ కింద పడి తొమ్మిదేళ్ల ధనుష్ మృతి చెందాడు. రోడ్ నెంబర్ 10 టీవీఎస్ లేక్ వ్యూ అపార్ట్ మెంట్లోని మూడో అంతస్తులో ధనుష్ కుటుంబం నివాసం ఉంట�
గుంటూరు జిల్లా గురజాలలో కలకలం రేగింది. గురజాల దేవాదాయశాఖ ఈవో అనిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. దాచేపల్లి మండలం పొందుగల కృష్ణా నదిలో అనిత మృతదేహం గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం ని�
టాలీవుడ్ లో లీడ్ లో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకరి పేరు చెప్పాల్సి వస్తే.. అందులో కచ్చితంగా తమన్ పేరు ఉంటుంది. దాదాపు చాలా సినిమాలకు