Home » Author »veegam team
ఏపీ ప్రభుత్వం మత్స్యకారులకు శుభవార్త వినిపించింది. వేట నిషేధం పరిహారం పెంచింది. రూ.4వేల నుంచి రూ.10వేలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. అదే సమయంలో
వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్కు షాక్ తగిలింది. మోసపూరితంగా భారత పౌరసత్వం పొందారని కేంద్ర హోంశాఖ తేల్చింది. చెన్నమనేని పౌరసత్వాన్ని రద్దు చేసింది.
ప్రకాశం జిల్లా పామూరులో దారుణ ఘటన చోటు చేసుకుంది. మానవత్వం మంటగలిసింది. ఓ వృద్ధురాలి ఆరోగ్యం క్షీణించడంతో ఇల్లు ఖాళీ చేయమన్నాడు యజమాని. దీంతో ఓ పార్కులో టెంట్ వేసి తల్లిని ఉంచాడు కొడుకు. పామూరులోని ఓ ఇంట్లో తల్లిదండ్రులతో కలిసి సురేశ్ అనే
గ్రూప్-2 నియామకాలపై హైకోర్టు స్టే విధించింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు నియామకాలు చేపట్టవద్దని టీఎస్ పీఎస్ సీని ఆదేశించింది.
సమ్మె విరమించేందుకు సిద్ధంగా ఉన్నాము అంటూ ఆర్టీసీ జేఏసీ చేసిన ప్రతిపాదనపై ప్రభుత్వం సమాలోచనలు జరుపుతోంది. ఆర్టీసీ జేఏసీ ప్రతిపాదనపై ప్రభుత్వం తన స్పందన
ఆర్టీసీ జేఏసీ కీలక ప్రకటన చేసింది. కార్మికులకు ఎలాంటి షరతులు లేకుండా అనుకూల వాతావరణం కల్పిస్తే సమ్మె విరమిస్తామని జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి చెప్పారు.
కేరళలోని కొల్లం జిల్లాలోని త్రికారువాకు చెందిన 105 ఏళ్ల భగీరథి అమ్మ మంగళవారం (నవంబర్ 19) నాలుగవ తరగతి పరీక్ష రాశారు. భగీరథీ బామ్మకు చదువంటే చాలా ఇష్టం. కానీ చిన్నప్పుడే ఆమెకు కుటుంబ బాధ్యతలు మీద పడ్డాయి. దీంతో ఆమెకు ఇష్టమైన చదువును వదులుకోవాల్స�
ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణపై హైకోర్టులో వాడివేడి వాదనలు జరుగుతున్నాయి. ప్ర్రైవేటీకరణ నిర్ణయాన్ని ఆర్టీసీ జేఈసీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.
అధికారుల తీరుతో విసుగు చెందే చిగురుమామిడి ఎమ్మార్వో ఆఫీస్ లో పెట్రోల్ పోశానని రైతు కనకయ్య చెప్పాడు. కొత్త పాస్ బుక్ కోసం వీఆర్వో హనుమంతుకు 4 సార్లు పార్టీ ఇచ్చాను
పెళ్లి కూతురంటే మెడలో బంగారు నగలతో మెరిసిపోతుంటుంది. బాగా ధనవంతులైతే..వజ్రాల నగలతో పెళ్లికూతుర్ని మెరిపించేస్తారు. కానీ ఓ పెళ్లి కూతురు మాత్రం ‘టమోటా’ నగలతో భలే భలే క్యూట్ గా మెరిసిపోతోంది. టమోటా నగలు పెట్టుకోవాలని ఈ పెళ్లి కూతురు ముచ్చట చూ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వ స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియంపై ఉత్తర్వులు జారీ చేసింది.
ఏపీ మంత్రి కొడాలి నాని తిరుమల ఆలయ ప్రవేశంపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. మంత్రి వ్యాఖ్యలను బీజేపీ నేతలు, హిందుత్వ సంఘాల నాయకులు
ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణపై హైకోర్టులో వాదనాలు ప్రారంభం అయ్యాయి. మరోవైపు హైదరాబాద్ లోని ఎంజీబీఎస్ లో తెలంగాణ ఆర్టీసీ జేఏసీ నేతలు అత్యవసరంగా సమావేశం అయ్యారు.
హైదరాబాద్ కూకట్ పల్లిలో ఘరానా దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ దొంగ పేరు శ్రీవాస్తవ. అతడి టార్గెట్ ఫర్నీష్డ్ ప్లాట్లే. నకిలీ ఆధార్ కార్డులు, పత్రాలతో అద్దెకు దిగుతాడు. ఆ
అన్యాయానికి గురైన మహిళపై దారుణానికి ఒడిగట్టారు ఇద్దరు వృద్ధులు. ఆదుకుంటారని ఆశపడి నమ్మిన ఆమెపై అత్యాచారానికి పాల్పడిన ఈ దారుణ ఘటన గుజరాత్ లోని బనాస్ కంతా జిల్లాలో చోటుచేసుకుంది. ధర్నాల్ గ్రామానికి చెందిన బాధితురాలి వయస్సు 50 ఏళ్లు. ఆమె �
వైసీపీ నేతలతో కలిసి మందేసి, చిందేసిన శ్రీకాకుళం జిల్లా భామిని ఎమ్మార్వో నరసింహమూర్తిపై అధికారులు చర్యలు తీసుకున్నారు. కలెక్టర్ నివాస్ ఆదేశాలతో ఎమ్మార్వోకు పాలకొండ
హైదరాబాద్ లో విషాదం చోటు చేసుకుంది. ఉద్యోగం కోల్పోతాననే భయంతో ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగిని ఆత్మహత్య చేసుకుంది.
సాగు చేసే రైతులు నిరసన వ్యక్తంచేయాల్సిన దుస్థితికి చేరుకున్నారు.కష్ట నష్టాలకు వెరువకుండా పాడి పంటలు పండించే రైతులు తమ భూముల కోసం పోరాడాల్సిన పరిస్థితికి వచ్చారు. పాసు పుస్తకాల కోసం సంవత్సరల తరబడి రెవెన్యూ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్న క్రమం�
సెంట్రల్ ఇండస్ట్రీయల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్ఎఫ్) చరిత్రలోనే తొలిసారి ఓ అరుదైన సందర్భానికి వేదికైంది. ఎనిమిది సంవత్సరాల నుంచి సేవలందించిన ఏడు డాగ్ లకు సీఐఎస్ఎఫ్ గౌరవప్రదంగా వీడ్కోలు పలికింది. సీఐఎస్ఎఫ్ విభాగంలో పారామి�
ఉత్తరాఖండ్ లో వీధి కుక్కలకు ట్రైనింగ్ ఇస్తున్నారు. ఇది చాలా చిత్రమైన విషయం. పోలీసు డిపార్ట్ మెంట్ లలో పనిచేసే కుక్కలు ప్రత్యేకమైన జాతికి చెందినవే ఉంటాయి. చిన్నప్పటి నుంచే వాటిని ప్రత్యేకంగా పెంచుతారు. ప్రత్యేక ఆహారం..అలవాట్లు.. విషయాలలో స్ప�