Home » Author »veegam team
తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్(TSSPDCL)లో జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టుల భర్తీకి అక్టోబరు 31న నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. అయితే దీనికి సంబంధించిన ఆన్ లైన్ దరఖాస్తుకు ఇంకా రెండు రోజులే గడువ
పిల్లలు బొద్దుగా ఉంటేనే ముద్దుగా ఉంటారు అనుకుంటాం. కానీ నిజానికి పిల్లల్లో అయినా.. పెద్దల్లో అయినా.. అధిక బరువు మంచిది కాదు. పిల్లల్లో ఈ మధ్య చాలామందికి స్థూలకాయం అనేది ఒక పెద్ద సమస్యగా మారుతుంది. చిరుతిండ్లకి, జన్క్ ఫుడ్ కి బాగా అలవాటుపడటం, ఆట
శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం (నవంబర్ 17, 2019) నుంచి ‘ఫాస్టాగ్ కార్ పార్కింగ్’ ప్రారంభించినట్టు జీఎంఆర్ ఎయిర్పోర్టు కమ్యూనికేషన్ అధికార వర్గాలు ఓ ప్రకటనలో తెలిపాయి. వన్ నేషన్ – వన్ టాగ్ మిషన్, ప్యాసింజర్ ఈజ్ �
ప్రపంచంలోనే అత్యంత వాయు కాలుష్య నగరంగా ఢిల్లీ మారిపోయింది. అక్కడ నివాసం ఉంటున్న వారు గాలి పీల్చాలంటే..కష్టంగా మారిపోయింది. ఊపిరి సంబంధిత సమస్యలు వస్తున్నాయి. కొద్దిరోజులుగా వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంద�
మద్యం మత్తులో సొంత అన్న కూతురిపై మృగంలా ప్రవర్తించాడు. రోజు చిన్నాన అంటూ.. ముద్దుగా వెనుక తిరిగే చిన్నారిని అన్నా వదినలపై కోపంతో మేడపై నుంచి కిందకి పడేశాడు. ఈ ఘటన విజయవాడలోని వాంబే కాలనీలో ఆదివారం (నవంబర్ 17, 2019)న చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఆ చిన్న�
స్కూల్లో బెల్ మోగిందంటే పిల్లలంతా బిలబిలా మంటూ క్లాస్ రూముల్లోకి వెళ్లిపోతారు. అదే సాయంత్రం మోగిందంటే.. ఎగురుకుంటూ స్కూల్ నుంచి బైటకొచ్చి ఇంటికెల్లిపోతారు. కానీ కేరళలోని ఓ స్కూల్ లో మాత్రం ‘వాటర్ బెల్’ మోగుతోంది. అదేంటి..స్కూల్స్ లో &nbs
మధ్యప్రదేశ్ లోని బార్వానీ జిల్లా మండ్వాడా సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆదివారం (నవంబర్ 17)న జరిగిన ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు కుటుంబ సభ్యులు చనిపోయారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఖర్గోన్ జిల్లాలోని కాస్రావాడ్ క�
టీఎస్ఆర్టీసీ జేఏసీ కో కన్వీనర్ రాజిరెడ్డి దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఎల్బీనగర్లోని తన ఇంటిలో దీక్ష చేస్తున్న రాజిరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి పీఎస్కు తరలించారు.
త్వరలో శ్రీవారి లడ్డూ ప్రసాదం ధరలు పెంచనున్నారు అనే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. శ్రీవారి లడ్డూ ప్రసాదం ధరల పెంపుపై
సెల్ఫీ మోజులో పడి అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రమాదకరమైన ప్రాంతాల్లో సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించి ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. హైదరాబాద్ లోని బయోడైవర్సిటీ ఫ్లైఓవర్పై సెల్ఫీ మోజులో పడి ఇద్దరు ప్రాణాలు కోల్పోవడంతోపాటు మరో న�
కేంద్ర ప్రభుత్వానికి అన్ని రాష్ట్రాలు సమానమేననీ..ఒక రాష్ట్రాన్ని ఎక్కువగా మరో రాష్ట్రాన్ని తక్కువగా చూడదని కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా అడిగే స్వేచ్ఛ ఆ రాష్ట్ర ఎంపీలకు ఉందని అంటూన�
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో మరోసారి గవర్నమెంట్ డాక్టర్ల నిర్లక్ష్యం వెలుగు చూసింది. ఓ బాలింత కడుపులో దూది పెట్టి కుట్లు వేసిన ఘటన జరిగింది. సదరు బాధితురాలికి కడుపు నొప్పితో హాస్పిటల్ కు రావటంతో.. డాక్టర్ల నిర్వాకం బైటపడింది. దీంతో బాధితు�
తెలుగు రాష్ట్రాల్లో చలి పంజా విసురుతోంది. ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఏపీ, తెలంగాణలో చలి వెన్నులో వణుకు పుట్టిస్తోంది. ఉష్ణోగ్రతలు రోజురోజుకి పడిపోతున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత పెరిగింది. తెలంగాణలో ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతు
నైరుతి బంగాళాఖాతం నుంచి తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు ద్రోణి కొనసాగుతుంది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా.... రాయలసీమలో వర్షాలు కురుస్తాయి.
కర్నూలు జిల్లా ఆల్లగడ్డలో విద్యుత్ అధికారులు మందు పార్టీ చేసుకున్నారు. నల్లమల ఫారెస్టులో అధికారులు, విద్యుత్ కాంట్రాక్టర్లు మద్యం తాగి చిందేశారు.
విశాఖపట్నం చిన్నముసిరివాడ హుడా కాలనీలో ఓ కామాంధుడు చిన్నారులపై అత్యాచారానికి పాల్పడ్డాడు. లారీ ట్రాన్స్ పోర్ట్ యజమాని అరవింద్ పక్కంటిలో ఉంటున్న ఇద్దరు చిన్నారులపై కన్నేశాడు. కామంతో కళ్లు మూసుకుపోయిన అరవింద్ ఇద్దరు బాలికలపై అత్యాచారాని�
భారత్ దర్శన్ రైలు యాత్ర 2020 జనవరి 3వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈమేరకు ఐఆర్సీటీసీ ప్రకటించింది.
జగన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన స్కీమ్ ''అమ్మఒడి''. 2020 జనవరి నుంచి అమల్లోకి రానుంది. ఈ పథకం కింద విద్యా సాయం కింద ఏడాదికి రూ.15 వేల చొప్పున
కర్నూలు జిల్లా నంద్యాలలో దారుణం చోటుచేసుకుంది. డిష్ బిల్లు అడిగినందుకు కేబుల్ ఆపరేటన్ పై దాడి చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.నంద్యాల ఎన్జీవో కాలనీలో చంద్రశేఖర్ రెడ్డి కేబుల్ ఆపరేటర్ గా పనిచేస్తున్నాడు. అదే కాలనీకి చెందిన వ్యక్తి కేబ
అగ్ని-2 పరీక్ష సక్సెస్ అయింది. భూతలం నుంచి భూతలంలో ఉన్న లక్ష్యాలను ఛేదించే ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ క్షిపణి అగ్ని-2కు మొదటిసారి రాత్రిపూట నిర్వహించిన పరీక్ష విజయవంతమైంది.