Home » Author »veegam team
ప్రభుత్వ భూముల్లో నివసించే పేదలకు కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ గుడ్ న్యూస్ చెప్పారు. అభ్యంతరం లేని ప్రభుత్వ భూముల్లో నివాసం ఉంటున్న పేదలు తమ ఇంటి స్థలాన్ని
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ తహసీల్దార్ విజయారెడ్డి సజీవదహనం ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. మాట్లాడాలని వచ్చిన రైతు ఎమ్మార్వో
ఆర్టీసీ జేఏసీ నాయకులు హైదరాబాద్లో నిరాహార దీక్షకు సిద్ధమయ్యారు. ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి, కో కన్వీనర్ రాజిరెడ్డి హౌస్ అరెస్టు చేశారు.
శబరిమలైవాసుడు.. మణికంఠుడి దర్శనం కోసం మాల ధరించిన భక్తులు పయనమవుతున్నారు. అయ్యప్పని దర్శించేందుకు కఠినమైన మండల దీక్ష చేపట్టి.. విల్లాదివీరుని స్మరించుకుంటూ కేరళకు బయలుదేరుతున్నారు. ఇంతకీ స్వామి దీక్ష ప్రత్యేకత ఏంటి హరిహర సుతుడు అయ్యప్ప
సెల్ఫీ పిచ్చి ప్రాణాలు తీస్తోంది. ఇప్పటికే ఇలాంటి ఘటనలు అనేకం జరిగాయి. సెల్పీ మోజులో ప్రమాదాల బారిన పడి విలువైన ప్రాణాలు కోల్పోయారు. అనేక కుటుంబాల్లో విషాదం
సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక హామీలను ఒక్కొక్కటిగా నిలుపుకుంటున్నారు. సంక్షేమ పథకాలు మొదలుకుని జీతాల పెంపు వరకు అన్నీ నెరవేరుస్తున్నారు. అటు ఉపాధి కల్పన
శబరిమలైలో ఏం జరగబోతోంది. మండలపూజకి మణికంఠుడు సిద్ధమవుతోన్న వేళ ఇదే ప్రశ్న ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది.
పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై.. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్య పార్టీలన్నీ తలమునకలయ్యాయి. పార్లమెంటరీ పార్టీ సమావేశాలు నిర్వహించుకుని
ఆర్టీసీ కార్మికుల సమ్మె 43వ రోజుకు చేరుకుంది. ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీ రాకపోవడంతో ఆర్టీసీ విలీనం డిమాండ్ను తాత్కాలికంగా వాయిదా వేసుకుంది ఆర్టీసీ జేఏసీ.
ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. తమ డిమాండ్ల సాధన కోసం రోజుకో విధంగా ఆందోళన చేస్తున్న ఆర్టీసీ జేఏసీ నాయకులు నేడు హైదరాబాద్లో నిరాహార దీక్షకు సిద్ధమయ్యారు.
మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో కల్వాన్లో ఆరు సంవత్సరాల బాలుడు 300 అడుగుల లోతైన బోరుబావిలో పడిపోయాడు. వెంటనే స్పందించిన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగి ఆ బాలుడిని ప్రాణాలతో బయటకు తీశారు. వెంటనే హాస్పిటల్కు తరలించి చికిత్స అందించారు. బా�
రైల్వే ప్రయాణికులకు షాకింగ్ న్యూస్. పర్యాటక, క్యాటరింగ్ రైల్వే బోర్డు డైరెక్టర్ గురువారం (నవంబర్ 14, 2019) విడుదల చేసిన సర్క్యులర్ ప్రకారం రాజధాని, శాతాబ్ది, దురంటో ఎక్స్ప్రెస్లలో టీ, టిఫిన్, భోజనం రేట్లను భారీగా పెంచింది. కొత్త మెనూ, రేట్లు టిక
ఆసియా షూటింగ్ ఛాంపియన్ షిప్ లో హైదరాబాద్ కు చెందిన 14 ఏళ్ల ఇషా సింగ్ సత్తా చాటింది. ఖతార్లోని దోహాలో జరిగిన 14 వ ఆసియా షూటింగ్ ఛాంపియన్షిప్లో హైదరాబాద్ అమ్మాయి ఇషా సింగ్ 3 గోల్డ్ మెడల్స్ సాధించింది. ఈ సందర్భంగా మాట్లాడిన ఇషా సింగ్ ..2022 యూత్ ఒల
రైల్వే శాఖలోనికి NTPC ఉద్యోగాల భర్తీకి మార్చి నెల్లలో నోటిఫికేషన్ విడుదలైన విషయం అందరికి తెలిసిందే. ఇప్పటికే ఈ పరీక్ష జరగాల్సి ఉంది. కానీ గత నెలలో NTPC స్టేజ్ -1 పరీక్షను వాయిదా వేస్తున్నట్లు రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డు ప్రకటించి అభ్యర్ధులను షాక
అక్కను చూడటానికి వచ్చిన బావమరిదిని గొంతు కోసం చంపేశాడు ఓ బావ. సంవత్సరం క్రితం ఇద్దరి మధ్యా ఉన్న గొడవను మనసులో పెట్టుకొని కిరాతకంగా బావమరిదిని అంతమొందించాడు. ఈ దారుణం ఆదిలాబాద్ లో చోటుచేసుకుంది. వివరాలు..ఆదిలాబాద్ లోని సుందరయ్యనగర్ ప్�
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాగా..ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ.. ఎన్నికలపై స్టే ఇవ్వాలని పలువురు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై శుక్రవారం (నవంబర్ 15)న విచారణ చేపట్టిన ధర్మాసనం వారి విజ్ఞప్తిని తి�
హైదరాబాద్లో ఆర్మీ కెప్టెన్ను అరెస్ట్ చేయడం కలకలం రేపుతోంది. ఉత్తరప్రదేశ్లో పేలుళ్లతో సంబంధం ఉందంటూ ఆర్మీ కెప్టెన్ అశ్వక్ ఆలమ్ను పోలీసులు అరెస్ట్ చేశారు.
పవన్ కళ్యాణ్, చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు తీవ్ర విమర్శలు చేశారు. పవన్ కళ్యాణ్ కు జ్ఞానం లేదని.. చంద్రబాబుది దొంగ దీక్ష అన్నారు.
ఆ ఊరంతా నీరే..వర్షాలు పడలేదు..వరదలూ రాలేదు. కానీ ఆ ఊరు నిండా నీరు నిండిపోయింది. కారణం..ఈ ఊరిలోఉన్న 71 ఎకరాల చేపల చెరువుకు గండి పడింది. దీంతో కట్టలు తెంచుకున్న నీరు గ్రామాన్ని నింపేసింది. కృష్ణా జిల్లా మండలవల్ల మండలం నాగభూణంపురం గ్రామంలో అన్ని వీధ
ఏపీ సీఎం జగన్ పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు పాలసీతో 50 మందిని చంపేశారని ఆరోపించారు. చనిపోయిన కార్మికుల కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఓటును రూ.2 వేలకు కొనే ఎమ్మెల్యేలు చనిపోయిన కుటుంబాలకు రూ.5