Home » Author »veegam team
ఉల్లి చేసిన మేలు తల్లికూడా చేయదని సామెత..అలాగే వెల్లుల్లకి కూడా మనిషికి చాలా మేలు చేస్తుంది. ఈ క్రమంలో ఉల్లి,వెల్లుల్లి సామాన్యులకే కాదు..ధనవంతులకు కూడా కన్నీరు తెప్పిస్తున్నాయి. తిరుపతిలో కిలో వెల్లుల్లి రూ.250కి చేరింది. మహారాష్ట్ర నుంచి �
వనపర్తి జిల్లాలోని పెబ్బేరు మండలం తహసీల్దారు కార్యాలయంలో ఓ రైతు ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. చెలిమిల్ల గ్రామ శివారులో ఉన్న 208 సర్వే నెంబరులో రైతు ఆంజనేయులు తల్లి పేర 1 ఎకరా 26 గుంటల భూమి ఉంది. ప్రధాన రహదారి పక్కన ఉండటంతో కొ�
ఏపీ సీఎం జగన్ డిగ్రీ విద్యార్థులకు గుడ్ న్యూస్ వినిపించారు. చదువుకోవడానికి ఆర్థిక సాయం చేస్తామన్నారు. ప్రతి విద్యార్థి ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందన్నారు. ఇందుకోసం ఏటా
కాచిగూడ రైలు ప్రమాదంలో గాయపడ్డ లోకో పైలెట్ చంద్రశఖర్ కుడి కాలును కేర్ ఆస్పత్రి వైద్యులు తొలగించారు. చంద్రశేఖర్ ఆరోగ్య పరిస్థితి కొంత మెరుగైనప్పటికీ.. ఇంకా విషమంగానే ఉంది.
వచ్చే విద్యా సంవత్సరం నుంచి 1 నుంచి 6 వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియంలోనే భోదన ఉంటుందని సీఎం జగన్ తెలిపారు. టీచర్లకు ఇంగ్లీష్ బోధనపై ట్రెయినింగ్ ఇస్తామని చెప్పారు.
ఐదుగురు ఇంజినీరింగ్ విద్యార్థులు రైలు పట్టాలపై కూర్చొని మద్యం తాగుతున్నారు. అలా మద్యం తాగుతున్న ఆ నలుగురు విద్యార్థలుపై నుంచి రైలు దూసుకుపోయింది. దీంతో ఆ నలుగురు అక్కడికక్కడే చనిపోయారు. మరో విద్యార్థి తీవ్ర గాయాలతో బైటపడ్డాడు. ఇది సినిమ
పాలు.. ఇటీవలి కాలంలో బాగా కల్తీ అవుతోంది. నీళ్లు, పౌడర్లు, కెమికల్స్ కలిపేసి విక్రయిస్తున్నారు. చూడటానికి అచ్చం పాలలానే ఉంటాయి. కానీ అందులో క్వాలిటీ ఉండదు,
సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(CISF) స్పోర్ట్స్ కోటా కింద హెడ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఇంటర్ అర్హతతోపాటు.. సంబంధిత క్రీడా విభాగంలో గుర్తింపు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి �
తెలుగు మీడియంలోనే చదివితే మన పిల్లల తలరాతలు మారవని సీఎం జగన్ అన్నారు. ఇంగ్లీష్ రాకపోతే పోటీ ప్రపంచంలో ఎలా ముందుకు వెళ్తారని ప్రశ్నించారు.
ఏపీలో మీడియం గొడవపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ప్రభుత్వ స్కూల్ లో ఇంగ్లీష్ మీడియంకు సంబంధించి ప్రతిపక్షాలు చేసిన విమర్శలను సీఎం
బ్రిటన్ రాజు ప్రిన్స్ ఛార్లెస్ భారతదేశంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్బంగా గురువారం (నవంబర్ 14)న ఛార్లెస్ గురుద్వార్ బంగ్లా సాహిబ్ ను సందర్శించారు. ఢిల్లీ సిక్కు మేనేజమ్ మెంట్ కమిటీ ప్రిన్స్ చార్లెస్ కు ఘనంగా స్వాగతం పలికారు. తరువాత ఛార్లెస్ సి�
వాహనదారులకు షాక్ తగిలింది. పెట్రోలు ధరలు పెరిగాయి. పలు మెట్రో నగరాల్లో గురువారం(నవంబర్ 14,2019) పెట్రోల్ ధర లీటర్ కు 16 పైసల చొప్పున పెరిగింది. డీజిల్ ధరల్లో మాత్రం మార్పు లేదు. గత 10 రోజుల్లో పెట్రోల్ ధర 85పైసలు పెరిగింది. బ్రెంట్ ముడి చమురు రేట్లు బ�
కొత్త మోటారు వాహన చట్టం ప్రకారం పలు చిత్ర విచిత్రమైన ఘటనల గురించి వింటున్నాం. హెల్మెట్ పెట్టుకోకుండా బైక్ నడిపితే ఫైన్ పడుతుంది. ఈ విషయం తెలిసిందే. కానీ బైక్ ను నడుపుకుంటూ వెళ్లిన వ్యక్తికి పోలీసులు రూ1000 ఫైన్ వేసారు పోలీసులు. పైగా ఆ బైకుకు ఇం�
కాలేజీకి మొబైల్ తీసుకొచ్చిందని యాజమాన్యం మందలించడంతో విద్యార్థినిని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన హైదరాబాద్ లోని ఉప్పలగూడలో చోటు చేసుకుంది.
కర్నూలు జిల్లా పాణ్యం విజయానికేతన్ రెసిడెన్షియల్ లో స్కూల్ లో ఎల్కేజీ విద్యార్థి వేడి వేడి సాంబారు పాత్రలో పడి చనిపోయిన ఘటన కలకలం రేపుతోంది. ఈ ఘటనపై కర్నూలు
బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్, దీపిక పదుకొణే లాస్ట్ ఇయర్ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. గత ఏడాది నవంబర్ 14న ఇటలీలోని లేక్ కోమోలో వీరి పెళ్లి ఘనంగా జరిగింది. 14న కొంకణి వివాహ పద్దతిలో, 15న సింధీ సంప్రదాయం ప్రకారం వివాహం చేసు�
ఏపీలో ఇసుక దీక్షలు రాజకీయాలను వేడెక్కించాయి. ఇసుక కొరతకు వైసీపీ ప్రభుత్వమే కారణం అని ఆరోపిస్తూ టీడీపీ చీఫ్ చంద్రబాబు దీక్షకు దిగారు. విజయవాడలో ధర్నా చౌక్ దగ్గర
ఇసుక కృత్రిమ కొరత సృష్టించారని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. ఇసుక కొరతతో పనులు లేక భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్య చేసుకుంటున్నారని తెలిపారు.
చంద్రబాబు, కరువు కవల పిల్లలనీ..వానలు కురిపించే వరుణుడికి సీఎం జగన్ అంటే చాలా ఇష్టమని అందుకే జగన్ సీఎం అయ్యాక ఏపీలో వర్షాలు భారీగా పడ్డాయని స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. ఇసుక కొరత గురించి చంద్రబాబు రాజకీయం చేస్తూ..రాద్ధాంతం చేస్తు
ఓటర్ల జాబితా సవరణకు కేంద్ర ఎన్నికల సంఘం కొత్త షెడ్యూల్ జారీ చేసింది. 2020 జనవరి 15 వరకు ఓటర్ల నమోదు దరఖాస్తులను స్వీకరిస్తారు. ఓటర్ల నమోదుతోపాటు