Home » Author »veegam team
కడుపున పుట్టిన బిడ్డల్ని అనాథలుగా చేస్తున్న ఘటనలు కొనసాగుతున్నాయి. నవమాసాలు మోసి కన్న పేగును వీధుల పాలు చేస్తున్నారు. చెత్తకుప్పల పాలు చేస్తున్నారు. పసిగుడ్డుల ప్రాణాలను నడివీధుల్లో పడేస్తున్నారు. ఇటువంటి మరో ఘటన విజయవాడలో చోటుచేసుకుం�
సాధారణంగా ఒత్తిడిని పోగొట్టే చికిత్స విషయానికి వస్తే.. ప్రజలు చాలా రాకాల ట్రీట్మెంట్లను ఎంపిక చేసుకుంటారు. వాటిలో కొన్ని మనకు తెలిసినవి ఉంటాయి, కొన్ని తెలియనివి ఉంటాయి. అయితే ఒత్తిడి తగ్గించాడానికి సంభందించిన విషయం ఒకటి మీకు తెలిస్తే షాక్ �
హైదరాబాద్ లో రష్యన్ యువకులు హల్ చల్ చేశారు. అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో రష్యన్ దేశస్తుల మధ్య జరిగిన ఘర్షణ తీవ్ర గాయాలయ్యే పరిస్థితి నెలకొంది. ఫుల్ గా మద్యం తాగిన నలుగురు రష్యన్ దేశస్తులు వారిలో వారే గొడవ పడ్డారు. అదికాస్తా
స్వంత ఇళ్లు లేని వారు అద్దె ఇళ్లపైనే ఆధారపడుతుంటారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి ఓ ఇంటిలో అద్దెకు దిగాడు. కొంత కాలం తరువాత ఇంటి ఓనర్ ఇల్లు ఖాళీ చేయమన్నాడు. దీంతో కోపం వచ్చిన సదరు వ్యక్తి నన్నే ఇల్లు ఖాళీ చేయమంటావా అనుకున్నాడో ఏమో ఏకంగా ఆ ఇంటికి నిప్పు
తాళి కట్టడానికి కాసేపటి ముందు వరుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర విషాదం నింపింది. హైదరాబాద్ పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. వరుడి
ఏపీలో సీఎం జగన్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న బార్ల సంఖ్యను భారీగా తగ్గించాలని నిర్ణయించింది. విడతల వారీగా మద్యం షాపులను తగ్గిస్తామని తెలిపిన ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న బార్ల సంఖ్యను 50 శాతం తగ్గించాలని నిర్�
తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలు కార్తీక శోభను సంతరించుకున్నాయి. శివాలయాలు భక్తులతో కిటకిటాలాడుతున్నాయి. కార్తీక మాసం రెండో సోమవారాన్ని పురస్కరించుకొని
ఆర్టీసీ సమ్మె పిటిషన్ పై హైకోర్టు మరోసారి విచారణ చేపట్టనుంది. గత విచారణలో ప్రభుత్వ అధికారులపై తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ధర్మాసనం, పూర్తి వివరాలను మరోసారి కోర్టుకు
బంగ్లాదేశ్తో జరిగిన మూడో టీ20లో భారత్ ఘన విజయం సాధించింది. లక్ష్య చేధనలో బంగ్లా 19.2 ఓవర్లలో 144 పరుగులకే కుప్పకూలింది. దీంతో 30 పరుగుల తేడాతో భారత్
కాస్త తడబాటు.. మధ్యలో కొంచెం కంగారు.. కానీ చివర్లో ఎప్పటిలాగే మళ్లీ ఆధిపత్యం.. మొత్తంగా నాగ్పుర్ వేదికగా బంగ్లాదేశ్తో జరిగిన నిర్ణయాత్మక టీ20లో భారత్ విజయం
గోటితో పోయే దాన్ని గొడ్డలి వరకు తెచ్చారు అనే సామెత గురించి మీరు వినే ఉంటారు. ఆ సామెత ఈ ఘటనకు కచ్చితంగా సరిపోతుంది. ఆ ప్రబుద్ధుడు చేసిన పని పెద్ద ప్రమాదానికి దారి తీసింది. లక్షల రూపాయలు విలువ చేసే కార్లు కాలి బూడిదయ్యాయి. ఇంతకీ ఆయన ఏం చేయాలని అన
సిరీస్ విజేత ఎవరో తేల్చే మూడో టీ 20లో టీమిండియా అదరగొట్టింది. భారీ స్కోర్ చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. 5 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. ఓపెనర్లు రోహిత్,
పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండలం సిద్దిపల్లి గ్రామానికి చెందిన కిరణ్ అనే ఆర్మీ జవాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
విశాఖ జిల్లాలో విషాదం జరిగింది. భార్యభర్తలిద్దరూ రైలు కింద పడి మృతి చెందారు.
హైదరాబాద్ లోని మలక్ పేట్ లో ఉన్న టీవీ టవర్ ఎక్కాడు ఓ ఆర్టీసీ ఉద్యోగి. ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాడు.
ఏపీ ప్రభుత్వం నిరుద్యోగులకు త్వరలో మరో గుడ్ న్యూస్ వినిపించనుంది. అటవీశాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయనుంది. మొత్తం 2500 పోస్టులు భర్తీ చేయనున్నారు. 2020
శ్రీకాకుళం జిల్లా గార మండలం పోర్టు కళింగపట్నంలో విషాదం నెలకొంది. సముద్రంలో స్నానానికి వెళ్లి ఆరుగురు విద్యార్థులు గల్లంతు అయ్యారు.
ఆర్టీసీ కేసుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం హైకోర్టులో మరో అఫిడవిట్ దాఖలు చేయనుంది. ఆర్టీసీ ఆర్థిక పరిస్థితిపై పూర్తిస్థాయి నివేదికను కోర్టుకు సమర్పించనుంది.
చైనాలో కనిపించిన ఓ చేప అందరిని షాక్ కి గురి చేస్తోంది. ప్రస్తుతం ఆ చేప వీడియో వైరల్ గా మారింది. అందరూ దాని గురించే డిస్కస్ చేసుకుంటున్నారు. ఓ చేప ఇంత హాట్ టాపిక్
తీరం దాటిన తర్వాత బుల్ బుల్ తుఫాన్ బీభత్సం సృష్టిస్తోంది. భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రచండ వేగంతో గాలులు వీస్తున్నాయి. పశ్చిమబెంగాల్లోని సాగర్ ద్వీపం దగ్గర బుల్