Home » Author »veegam team
హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఉన్న ట్యాంక్ బండ్ నిర్మానుష్యంగా మారింది. పోలీసులు ట్యాంక్ బండ్ ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. టియర్ గ్యాస్, వాటర్ కేన్లను సిద్ధం చేశారు.
దశాబ్దాలుగా కొనసాగిన వివాదాస్పద రామజన్మ భూమి-బాబ్రి మసీదు కేసుపై సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పునిచ్చింది. ఈ తీర్పుపై ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా మాట్లాడతూ..సుప్రీంకోర్టు తీర్పు చారిత్రాత్మకమైనదని అభివర్ణించారు. రామ మందిర నిర్మాణ�
ఆర్టీసీ కార్మికులు, అఖిలపక్ష నేతలు పిలుపునిచ్చిన చలో ట్యాంక్ బండ్ ఉద్రిక్తతకు దారి తీసింది. ఆర్టీసీ కార్మికులు కదం తొక్కారు. బారికేడ్లను తోసుకుని ట్యాంక్బండ్పైకి పరుగులు
వివాదాస్పద అయోధ్య రామజన్మభూమి – బాబ్రీ మసీదు కేసులో సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పును వెల్లడించింది. ఈ తీర్పు రానున్న క్రమంలో ప్రజలంతా సమన్వయం పాటించాలని ఎటువంటి ఆర్భాటాలకు పోకూడదనే సూచనలు వెలువడ్డాయి. తీర్పు ఎలా వచ్చినా ఎవరి మనోభ�
ఒకసారి వాడిన పారేసిన వస్తువులను మళ్లీ రీప్యాక్ చేసి.. ఆ వస్తువులకు బ్రాండెడ్ కంపెనీ పేరు పెట్టి..తక్కువ ధరలకు అమ్ముతూ ప్రజలను మోసం చేస్తున్న ముఠాను హైదరాబాద్ ఉత్తర మండల టాస్క్ ఫోర్స్ పోలీసులు బయటపెట్టారు. శుక్రవారం (నవంబర్ 8, 2019)న వారిలో ఓ నిం
సాధారణంగా మోటర్ సైకిళ్లు, కార్లు వంటి వాటిరి నంబర్ ప్లేట్లు ఉంటాయి. కానీ ఎడ్ల బళ్లకు నంబర్ ప్లేట్లు ఉండటం గురించి విన్నారా? బహుశా విని ఉండరు. ఎడ్ల బళ్లకు నంబర్ ప్లేట్లు ఉండటం..అవికూడా ప్రత్యేకమైన నంబర్ ప్లేట్లు ఉండటం విశేషం. ఈ విశేషం ఛత్తీస్ గ�
మరుగు దొడ్డికి పూజలు..ఇది ఎక్కడన్నా చూశామా? కనీసం విన్నామా? భక్తి ఉండటం మంచిదే కానీ అది మూఢత్వం కాకూడదు.అటువంటి మూఢత్వమే టాయ్ లెట్ కు దణ్ణాలు పెట్టుకోవటం. తాము రోజు దణ్ణం పెట్టుకునేది ఓ టాయ్ లెట్ కు అని తెలుసుకుని సిగ్గుపడ్డారు క
అయోధ్య రామ జన్మభూమి-బాబ్రీ మసీదు స్థల వివాదం కేసులో సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు వెల్లడించింది. ఈ తీర్పుపై పలువురు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. దశాబ్దాలుగా వివాదంగా మారిపోయిన రామజన్మ భూమి-బాబ్రి మసీదు కేసుపై సుప్రీంకోర్టు త�
వివాదాస్పదన అయోధ్యలో రామజన్మభూమి – బాబ్రీ మసీదు కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. సుప్రీం తీర్పు అనంతరం హిందూ మహాసభ న్యాయవాది వరుణ్ కుమార్ సిన్హా మీడియాతో మాట్లాడుతూ.. “ఇది చారిత్రాత్మక తీర్పు. ఈ తీర్పుతో, సుప్రీంకోర్టు ఐక్�
అయోధ్య రామ జన్మభూమి-బాబ్రీ మసీదు స్థల వివాదం కేసులో సుప్రీం కోర్టు ఇవాళు తీర్పు వెల్లడించింది.తీర్పు వెలువరించకముందే కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన షా నివాసంలో అత్యున్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేసి సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశంలో
సాధారణంగా చాలా మంది జంతు ప్రేమికులు కుక్కపిల్లలను ఎక్కువ ఇష్టపడతారు. ఎందుకంటే కుక్క విశ్వాసానికి మారుపేరు అని పెంచుకునేవారు కొంతమంది… క్యూట్ గా ఉంటాయని పెంచుకునేవారు కొంతమంది. కానీ పిల్లులను ఎక్కువగా ఇష్టపడరు. చాలా మందికి పిల్లులంటే అస�
సముద్ర తీరాల్లో ఏం కనిపిస్తాయి..అంటే గవ్వలు..శంకాలు..నత్త గుల్లలు వంటివి కనిపిస్తాయి. కానీ ఓ బీచ్ లో కళ్లను కట్టి పడేసే అంత్యంత అద్భుతమైన..అరుదైన దృశ్యం కనిపించింది. కనువిందు చేసింది. బీచ్ లో వేల సంఖ్యలో ఉన్న ‘గుడ్లు’ చూసి నోరెళ్ల బెట్టారు. ఆ�
గూగుల్ శనివారం (నవంబర్ 9, 2019) బెర్లిన్ గోడ కూల్చివేతపై 30వ సంవత్సరాన్ని డూడుల్ తో సెలబ్రేట్ చేసుకుంటుంది. బెర్లిన్ కు చెందిన గెస్ట్ ఆర్టిస్ట్ మాక్స్ గుథర్ సృష్టించిన డూడుల్. ఇందులో ఒక పురుషుడు, స్త్రీ హగ్ చేసుకుని కూలిన గోడ దగ్గర ఉన్నట్లు చూపిస్�
వివాదాస్ప రామ జన్మభూమి అయోధ్య తీర్పు వెలువడనున్న క్రమంలో రైల్వేశాఖ అప్రమత్తమయ్యింది. దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రధాన రైల్వే స్టేషన్లతో పాటు పలు అన్ని స్టేషన్లలోను.. రైళ్లలో భద్రతను కట్టుదిట్టం చేశారు. . ప్రతీ ప్రయాణీకుడిని క్ష
రామజన్మభూమి అయోధ్య కేసు విషయంలో ఈరోజు సుప్రీంకోర్టు తుది తీర్పును వెల్లడించనుంది. దీంతో దేశవ్యాప్తంగా టెన్షన్ వాతావరణ నెలకొంది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ అంతా టెన్షన్..టెన్షన్ గా ఉంది. ఈ క్రమంలో పలు ముందస్తు చర్యలు తీసుకున్న ప్రభుత్వం అన్ని
రామ జన్మభూమి అయోధ్య వివాదంపై తీర్పు రానుంది. దీంతో తిరుమలలోని శ్రీవారి ఆలయం పరిసరాల్లో అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు. 30మంది మంది క్విక్ సరెస్పాన్స్ టీమ్ తో పాటు 300లమంది అక్టోపస్ సిబ్బందిని అధికారులు అప్రమత్తం చేశారు. తిరుమల కొండ కి
ఆర్టీసీ జేఏసీ చలో ట్యాంక్ బండ్ నేపథ్యంలో పోలీసు శాఖ అలర్ట్ అయింది. నవంబర్ 9న ట్యాంక్ బండ్ పై ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ పై ప్రముఖ సినీ నటుడు ఆర్.నారాయణమూర్తి ప్రశంసలు కురిపించారు. వైసీపీ ప్రభుత్వ పాలన అద్భుతంగా ఉందన్నారు.
పుట్టలోకి వెళ్లాల్సిన నాగు పాము.. కల్లు కుండలోకి చేరిన ఘటన.. కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది.
చిత్తూరు జిల్లా పలమనేరు సమీపంలోని మొగిలి ఘాట్ రోడ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 12 మంది మృతి చెందారు.