Home » Author »venkaiahnaidu
మహారాష్ట్రలో కరోనా కేసులు 1000 దాటిన నేపధ్యంలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు సీఎం ఉద్దవ్ ఠాక్రే. మెడికల్ ఫీల్డ్ లో,నర్సస్,వార్డ్ బాయ్స్ అనుభవం కలిగిన రిటైర్డ్ ఆర్మీ సిబ్బంది అందరూ మరియు ట్రెనింగ్ పూర్తి చేసుకొని ఆ పనిలో చేరుకుండా వేరే కారణా�
లోకల్ ట్రాన్స్ మిషన్(స్థానిక ప్రసారం)స్థాయిలో కరోనా వైరస్ చైన్ ను తెగగొట్టడంలో పెద్ద విజయం సాధించినట్లు మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ సిటీ అధికారులు ప్రకటించారు. మధ్యప్రదేశ్ లోని మొదటి నాలుగు కరోనా(COVID-19) కేసులు రాజధాని భోపాల్ కు 300కిలోమీటర్ల దూ�
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వరం మార్చారు. యాంటీ మలేరియా డ్రగ్-హైడ్రాక్సీక్లోరోక్విన్ ట్యాబెట్లను సప్లయ్ చేయకపోతే భారత్ పై ప్రతీకారం తీర్చుకుంటామంటూ మంగళవారం కీలక వ్యాఖ్యలు చేసిన ట్రంప్…ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారు. భారత్ పై,ప
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కేసుల సంఖ్య 1.5మిలియన్ మార్క్ కు దగ్గరలో ఉంది. అంటే కరోనా సోకినవారి సంఖ్య దాదాపు 15లక్షలుగా ఉంది. ఇక మరణాల విషయానికొస్తే 82వేలకు పైగా నమోదయ్యాయి. ఏప్రిల్-8,2020 మధ్యాహ్నాం నాటికి ప్రపంచవ్యాప్తంగా కరోనా సోకిన వారి సంఖ్య 14
భారత్ లో కరోనా వైరస్(COVID-19)కేసులు 5వేల దాటిన సమయంలో ఇవాళ(ఏప్రిల్-8,2020) ప్రధానమంత్రి నరేంద్రమోడీ..అన్ని పార్టీల పార్లమెంటరీ పక్ష నాయకులతో మోడీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. దేశంలో కరోనా నివారణ,లాక్ డౌన్ నేపథ్యంలో తీసుకుంటున్న చర్యలపై ఈ సందర్భం
కోవిడ్-19 హాట్ స్పాట్ గా అమెరికా మారిన విషయం తెలిసిందే. ప్రపంచంలోనే ఏ దేశంలో లేని విధంగా అత్యధికంగా అగ్రరాజ్యంలోఇప్పటివరకు 4లక్షల 540మందికి కరోనా సోకగా,12వేల 857మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా, 21వేల 711మంది కోలుకొని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు
కరోనాపై పోరులో దీపం వెలిగించి ఐక్యత చాటింది భారతదేశం. కరోనావైరస్(కోవిడ్-19) యొక్క చీకటి” తో పోరాడటానికి సంఘీభావం చూపించే విధంగా ఆదివారం(ఏప్రిల్-5,2020)రాత్రి 9గంటల సమయంలో దేశంలోని అందరూ 9నిమిషాల పాటు కరెంట్ ఆఫ్ చేసి,దీపాలను లేదా కొవ్వొత్తులను వె�
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిని కేరళకు చెందిన రేష్మా మోహన్ దాస్ అనే ఓ నర్సు విజయవంతంగా తిప్పి కొట్టి దానిపై విజయం సాధించింది. గుండె ధైర్యం మెండుగా ఉన్న ఆ నర్సు కరోనా నుంచి పూర్తిగా కోలుకుంది. 32 ఏళ్ళు రేష్మా…స్వస్థలం కేరళలోని కొట�
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టే చర్యల్లో భాగంగా అన్ని రంగాల ప్రముఖులతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చర్చలు జరుపుతున్న విషయం తెలిసిందే. తాజాగా మాజీ రాష్ట్రపతులు ప్రతిభా పాటిల్, ప్రణబ్ ముఖర్జీ, మాజీ ప్రధాన మంత్రులు మన్మోహన్ సింగ్, HD దేవేగౌడ
కరోనావైరస్(కోవిడ్-19) యొక్క చీకటి” తో పోరాడటానికి సంఘీభావం చూపించే విధంగా ఆదివారం(ఏప్రిల్-5,2020)రాత్రి 9గంటల సమయంలో దేశంలోని అందరూ 9నిమిషాల పాటు కరెంట్ ఆఫ్ చేసి,దీపాలను లేదా కొవ్వొత్తులను వెలిగించాలని లేదా టార్చ్ ను ఆన్ చేయాలని ప్రధాని మోడీ ఇచ్�
మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య కంటిన్యూస్ గా పెరుగుతోంది. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 690కి చేరిందని మహారాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి రాజేష్ తోపే తెలిపారు. దేశంలోనే అత్యధిక కరోనా కేసులు నమోదైన రాష్ట్రంగా మహారాష్ట్ర నిలిచింది. దేశఆర్థిక రాజధాని
అమెరికాలో కరోనా వైరస్(COVID-19)ఎపిక్ సెంటర్ గా మారిన న్యూయార్క్ కు దాదాపు 1,000వెంటిలేటర్లను డొనేట్ చేసింది చైనా. న్యూయార్క్ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 1లక్షా 15వేలకు చేరిన నేపథ్యంలో ప్రాణాలను రక్షించే పరికరాల సరఫరా తగినంతగా లేకపోవడంతో అక్కడి అ�
కరోనా వ్యాప్తిని నిరోధించడంలో భాగంగా భారత్ 21రోజుల లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రపంచంలోని చాలా దేశాలు కూడా కరోనా దృష్ట్యా లాక్ డౌన్ లోనే ఉన్నాయి. లాక్ డౌన్ లకారణంగాా భారత్ సహా దాదాపు ప్రపంచంలోని అన్ని దేశాల ప్రజలు ఇళ్లకే పరిమితమ
కరోనా కేసులు రోజురోజుకీ భారత్ లో పెరిగిపోతుండటం,ముఖ్యంగా పొరుగునున్న ఢిల్లీలో తబ్లిగీ జమాత్ సభ్యుల కారణంగా కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోవడంతో నోయిడా అధికార యంత్రాంగం కీలక నిర్ణయం తీసుకుంది. 144 సెక్షన్ విధింపును ఏప్రిల్-30,2020వరకు పొడించేలా �
కరోనావైరస్(కోవిడ్-19) యొక్క చీకటి” తో పోరాడటానికి సంఘీభావం చూపించే విధంగా ఆదివారం(ఏప్రిల్-5,2020)రాత్రి 9గంటల సమయంలో దేశంలోని అందరూ 9నిమిషాల పాటు కరెంట్ ఆఫ్ చేసి,దీపాలను లేదా కొవ్వొత్తులను వెలిగించాలని లేదా టార్చ్ ను ఆన్ చేయాలని శుక్రవారం వీడియ�
సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) చీఫ్ AP మహేశ్వరి సెల్ఫ్ క్వారంటైన్(స్వీయ నిర్బంధం) అయ్యారు. ఫోర్సెస్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ కు గురువారం కరోనా వైరస్ పాజిటివ్ అని తేలడంతో డాక్టర్ల సూచన మేరకు ఆయన క్వారెంటైన్లోకి వెళ్లారు. సీఆ�
కరోనాపై యుద్ధంలో భారత సహాయాన్ని కోరింది అమెరికా. కరోనా ట్రీట్మెంట్ కు మలేరియా ట్రీట్మెంట్ లో వాడే ‘హైడ్రాక్సీ క్లోరోక్విన్’ సమర్థవంతంగా పనిచేస్తోందని ఇటీవల అమెరికా అధ్యక్షడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే. హైడ్రాక్సీక్లోర�
భారత్ లో కూడా కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 3 వేల 500కి చేరువలో ఉంది. రానున్న రోజుల్లో భారత్లో కోవిడ్ బాధితుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందన్న విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి. అయితే దేశంలో నమోదైన కరోనా కేసుల్
చైనాలోని వుహాన్ సిటీలో గతేడాది డిసెంబర్ లో మొదటిసారిగా వెలుగుచూసిన ప్రాణాంతక కరోనా వైరస్.. ప్రస్తుతం ప్రపంచంలోని 205 దేశాలకు వ్యాప్తిచెందింది. రోజు రోజుకూ తన వేగాన్ని పెంచుకుంటున్న కరోనా వైరస్.. వేలాది మందిని పొట్టనబెట్టుకుంటోంది. ప్రపంచంలో
కరోనావైరస్ యొక్క చీకటి” తో పోరాడటానికి సంఘీభావం చూపించే విధంగా ఆదివారం(ఏప్రిల్-5,2020)రాత్రి 9గంటల సమయంలో దేశంలోని అందరూ 9నిమిషాల పాటు కరెంట్ ఆఫ్ చేసి,దీపాలను లేదా కొవ్వొత్తులను వెలిగించాలని లేదా టార్చ్ ను ఆన్ చేయాలని శుక్రవారం వీడియో మెసేజ్ �