Home » Author »venkaiahnaidu
భారత ఆర్మీ నూతన చీఫ్ గా జనరల్ మనోజ్ ముకుంద్ నర్వానే ఎంపికయ్యారు. మంగళవారం(డిసెంబర్-31,2019)జనరల్ మనోజ్ ముకుంద్ బాధ్యతలు చేపట్టనున్నారు. 2016 డిసెంబర్-31న 27వ ఆర్మీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన బిపిన్ రావత్ మంగళవారం రిటైర్డ్ అవుతున్న సమయంలో నూతన ఆర్మీ చీఫ�
మహారాష్ట్రలో ఇవాళ(డిసెంబర్-30,2019)కేబినెట్ విస్తరణ జరిగింది. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన 32 రోజులకి మంత్రివర్గ విస్తరణ చేపట్టారు ఉద్దవ్ ఠాక్రే. ముంబైలోని విధాన్ భవన్ లో మంత్రుల ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది.అయితే ఈ కార్యక్రమానికి �
మహారాష్ట్రలో ఇవాళ(డిసెంబర్-30,2019)కేబినెట్ విస్తరణ జరిగింది. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన 32 రోజులకి మంత్రివర్గ విస్తరణ చేపట్టారు ఉద్దవ్ ఠాక్రే. ముంబైలోని విధాన్ భవన్ లో మంత్రుల ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది.36 మంది మంత్రులుగా ప్రమాణ
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనల్లో పాల్గొని ప్రభుత్వ ఆస్తులకు నస్టం కలిగిస్తే వారిపై ప్రతీకారం తీర్చుకుంటామని ఇటీవల ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆందోళనకారులకు వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రభుత్వ ఆస్తులకు నష్టం క�
భారతదేశపు మొదటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాప్(CDS)గా ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ ను కేంద్రప్రభుత్వం ఖరారు చేసింది. డిసెంబర్ 31,2019న ఆర్మీ చీఫ్గా రావత్ రిటైర్ కానున్నారు. ఈ నేపథ్యంలో బిపిన్ రావత్ పేరును చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్గా ప్రకటించడం విశేషం.
దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు. ముఖ్యమైన కేసులతో ఏడాది మొత్తం బిజీగా ఉంటుంది. మైలురాయి లాంటి కేసుల విచారణలు, తీర్పులతో ఈ ఏడాది సుప్రీంకోర్టు సమయం అత్యంత బిజీగా గడిచిందనే చెప్పాలి. భారత న్యాయవ్యవస్థ చరిత్రలో 2019కి ప్రత్యేక స్థాన
బీహార్ లో బీజేపీ మిత్రపక్షం ఝలక్ ఇవ్వనుందా అంటే అవుననే సమాధానమే ఎక్కువగా వినిపిస్తోంది. ఇప్పటికే బీజేపీ దశాబ్దాలపాటు మిత్రపక్షాలుగా కొనసాగిన టీడీపీ,శివసేన పార్టీలు దూరమయ్యాయి. ఇప్పుడు జేడీయూ కూడా బీజేపీకి బైబై చెప్పే యోచనలో ఉన్నట్లు కన్�
ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. మాట ఇచ్చిన 48గంటల్లోనే ఇచ్చిన మాట నెరవేర్చారు. ఇటీవల మంగుళూరులో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల్లో పోలీసు కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అయిత�
బిగ్ బీ అని పిలుచుకునే ఇండియన్ సినిమా బిగ్ ఐకాన్ అమితాబ్ బచ్చన్ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్నారు. ఆదివారం(డిసెంబర్-29,2019)రాష్ట్రపతి భవన్ లో జరిగిన కార్యక్రమంలో 2018 ఏడాదికి గాను అమితాబ్ బచ్చన్ కు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ దాద
ఒకప్పటి జార్ఖండ్ యువ సీఎం,జేఎంఎం చీఫ్ హేమంత్ సోరెన్(44)ఇవాళ జార్ఖండ్ 11వ సీఎంగా ప్రమాణస్వీకారం చేశాడు. రాష్ట్ర గవర్నర్ ద్రౌపది ముర్మా ఆయనచే ప్రమాణం చేయించారు. రాంచీలోని మోరాబడి మైదానంలో ఆదివారం(డిసెంబర్-29,2019) ఘనంగా జరిగిన ఈ కార్యక్రమంలో కాంగ�
ట్రావెలింగ్…ఇష్టపడని వారు తక్కువ ఉంటారు. చాలామందికి ట్రావెలింగ్ అంటే ఇష్టం ఉంటుంది. అయితే చాలా మంది ట్రావెలింగ్ సమయంలో రియలైజ్ అయ్యారో లేదో తెలియదు కానీ కలర్(రంగు) అనేది మీ మానసిక అలంకరణలో చాలా పెద్ద భాగం. రంగు మనకు ప్రశాంతత, కోపం లేదా మరిం�
సమాజ్వాది పార్టీ వ్యవస్థాపకుడు, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్(80) యాదవ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కొంత కాలంగా ఉదర సంబంధిత వ్యాదితో బాధపడుతూ ములాయం ట్రీట్మెంట్ పొందుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం(డిసెంబర్-29,2019
డయాబెటిస్(షుగర్)ఉన్నవారికి డయాబెటిస్ లేనివారి కంటే అధిక రక్తపోటు(బీపీ)వచ్చే అవకాశం ఉందని ఓ నివేదిక తెలిపింది. సగటున ప్రతి ముగ్గురు షుగర్ పేషెంట్లలో ఇద్దరికి అధిక రక్తపోటు కూడా ఉంటుందని తెలిపింది. డయాబెటిస్లో.. శరీరంలోకి చక్కెర మరియు ఇన్సు�
జమ్మూకశ్మీర్ హాలీడేస్ లిస్ట్ ఈ సారి మారిపోయింది. 1931లో డోగ్రా బలగాల బుల్లెట్ల వల్ల మరణించిన కాశ్మీరీల గుర్తుగా జులై 13ను సెలవు దినంగా,అదే విధంగా డిసెంబర్ 5 జమ్మూకశ్మీర్ మాజీ ప్రధాని షేక్ అబ్దుల్లా జయంతి పబ్లిక్ హాలీడేగా కొనసాగుతూ వచ్చిన విసయం
కాంగ్రెస్ రెండు నాలుకల ధోరణి ప్రదర్శిస్తోందన్నారు బీఎస్పీ అధినేత్రి మాయావతి. రాజ్యాంగాన్ని కాపాడతాం అంటూ ఇప్పుడు కాంగ్రెస్ బయలుదేరిందని,అధికారంలోకి ఉన్నప్పుడు కాంగ్రెస్ ఏం చేసిందని యామావతి ప్రశ్నించారు. బీజేపీ,ఆర్ఎస్ఎస్ లపై ఇవాళ గౌహతి�
ప్రజల వాయిస్ ను బీజేపీ వినడం లేదన్నారు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ. పౌరసత్వ సవరణ చట్టం ఉపసంహరించుకోవాలంటూ వ్యతిరేకంగా కొనసాగుతున్న ఆందోళనలు మూడో వారంకు చేరుకున్నాయి. రాజ్యంగ రక్షణ-భారత్ రక్షణ పేరుతో సీఏఏకి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమ�
ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు బాగా వినిపిస్తున్న మాట ఇన్ సైడర్ ట్రేడింగ్. వాస్తవానికి ఇది స్టాక్ మార్కెట్ కు సంబంధించిన లావాదేవీల్లో జరిగే వ్యవహారం. అయితే ఇప్పుడు ప్రస్తుత ఏపీ రాజధాని అమరాతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని అధికార పార్టీ నాయకులు
కర్ణాటకలో ఇప్పుడు మతాల రాజకీయం జోరుగా సాగుతోంది. ఓ జీసస్ విగ్రహం వేదికగా కాంగ్రెస్,బీజేపీ ల మధ్య నాలుగు రోజులుగా రాజకీయ యుద్ధం నడుస్తోంది. అసలు ఇంతకీ కర్ణాటలో ఏం జరిగింది?జీసస్ విగ్రహం విషయమై రెండు ప్రధాన పార్టీల మధ్య ఎందుకు మాటల తూటాలు పేల�
పౌరసత్వ సవరణ చట్టం(CAA),జాతీయ పౌరసత్వ నమోదు(NRC)కి వ్యతిరేకంగా ఇవాళ(డిసెంబర్-26,2019)మరోసారి బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నిరసన ర్యాలీ నిర్వహించారు. రాజధాని కోల్ కతాలోని రాజ్ బజార్ నుంచి ముల్లిఖ్ బజార్ వరకు మమత ర్యాలీ కొనసాగింది. ఆందోళనలను కొనసాగించాలని
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఫైర్ అయ్యారు. గురువారం(సెప్టెంబర్-26,2019)ఢిల్లీలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాన చేసిన అమిత్ షా…ఈ సందర్భంగా అక్కడ నిర్వహించిన సభలో ప్రస